కొనసాగుతున్న టీఆర్ఎస్ గ్రామ శాఖల ఎన్నిక భువనగిరి అర్బన్, సెప్టెంబర్ 5 : గ్రామాల్లో టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికల నెలకొంది.గ్రామ, వార్డు కొత్త కమిటీల ఎన్నికలు జోరుగా కొనసాగుతున్నాయి. భాగంగా ఆదివారం పలు�
వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు నిండి అలుగు పోస్తున్నాయి. వరద నీటికి చౌటుప్పల్ పట్టణం జలదిగ్బంధంలో చిక్కుకుంది. చౌటుప్పల్లోని పెద్దచెరువు నిం�
కొత్త విధానంతో సులువుగా పనిమున్సిపాలిటీల్లో తొలగిన ఇబ్బందులుజిల్లాలో 606 దరఖాస్తులకు 512 అనుమతి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన టీఎస్-బీపాస్(తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అండ్ సెల్ఫ్ సర
రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు సభ్యులతో కలిసి యాదాద్రీశుడికి ప్రత్యేక పూజలు యాదాది, సెప్టెంబర్ 4 : కృష్ణశిలలతో నిర్మితమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం మహాద్భుత�
శాంతి సంఘం కమిటీ సమావేశంలో కలెక్టర్ పమేలా సత్పతి భువనగిరి కలెక్టరేట్, సెప్టెంబర్ 4: గణేశ్ నవరాత్రోత్సవాలను కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. శ�
స్వామివారి బాలాలయంలో నిత్యపూజల సందడి శ్రీవారి ఖజానాకు రూ.20,72,602 ఆదాయం యాదాద్రి, సెప్టెంబర్ 4 : యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామివారి క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. ధర్మ దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక దర్శనాన
మన యాదాద్రి తుది మెరుగుల్లో యాదాద్రి దివ్యక్షేత్రం ప్రారంభోత్సవానికి సిద్ధం చేసేలా పనులు వేగిరం అక్టోబర్ లేదా నవంబర్లో ముహూర్తం హస్తిన పర్యటనలో సూత్రప్రాయంగా ప్రకటించిన సీఎం కేసీఆర్ ప్రధాన మంత్రి
శాంతి సంఘం కమిటీ సమావేశంలో కలెక్టర్ పమేలా సత్పతి భువనగిరి కలెక్టరేట్ : గణేశ్ నవరాత్రోత్సవాలను కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. శనివారం సాయంత్
రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు సభ్యులతో కలిసి యాదాద్రీశుడికి ప్రత్యేక పూజలు యాదాద్రి : కృష్ణశిలలతో నిర్మితమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం మహాద్భుతంగా ఉందని రా
దేశవ్యాప్తంగా అమలుకు కృషికేంద్ర సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ రామన్నపేట, సెప్టెంబర్ 3 : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లెప్రగతి కార్యక్రమం మంచి ఫలితాలు ఇస్తున్నదని, ఆ కార్యక్రమాన్ని ప్రధా�
అధ్యక్షులతోపాటు సభ్యుల ఎన్నికటీఆర్ఎస్ అనుబంధ కమిటీలూ ఏర్పాటు ఆలేరు రూరల్, సెప్టెంబర్ 3 : మండలంలోని టీఆర్ఎస్ నూతన గ్రామ కమిటీల ఎన్నిక శుక్రవారం నిర్వహించినట్లు ఆ పార్టీ మండలాధ్యక్షుడు గంగుల శ్రీన�
తీరొక్క పువ్వుల్లా బతుకమ్మ చీరెలు26 డిజైన్లు.. 816 రంగుల్లో తయారీజిల్లావ్యాప్తంగా 2.80 లక్షల మంది అర్హులుఇప్పటికే జిల్లాకు చేరుకున్నవి 83 వేల చీరెలుఆడబిడ్డలకు పండుగ కానుకగా అందిస్తున్న సీఎం కేసీఆర్త్వరలోనే
ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి నలుగురు ఎంపిక చౌటుప్పల్ రూరల్, తిరుమలగిరి, హాలియా, సెప్టెంబర్ 3 : ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర స్థాయిలో అందించనున్న అవార్డులకు ఉమ్మడి నల్లగొండ జిల్ల