వాడవాడన గులాబీ రెపరెపలు వీధులన్నీ గులాబీమయం ఉత్సహంగా పాల్గొన్న శ్రేణులు యాదాద్రి, సెప్టెంబర్ 2: టీఆర్ఎస్ జెండా పండుగ సంబురాలు అంబరాన్నంటాయి. ఊరూరా.. వాడవాడల్లో గులాబీ శ్రేణు లు సంబురాలు జరుపుకున్నారు
నాలుగోరోజు ఫలించిన గాలింపు చర్యలు రాజాపేట, సెప్టెంబర్ 2 : భారీ వర్షాలతో పొంగిపొర్లిన మండలంలోని పాముకుంట దోసర వాగులో వరద ఉధృతికి కొట్టుకు పోయిన హిమ బిందు మృతదే హం నాలుగోరోజు ల భ్యమయ్యింది. ఈ సం ఘటనలో ఇద్దర�
యాదాద్రిలో ముగిసిన కృష్ణాష్టమి వేడుకలు ఆకట్టుకున్న ఉట్లోత్సవం స్వామివారికి ప్రత్యేక పూజల కోలాహలం శ్రీవారి ఖజానాకు రూ.12,99,075 ఆదాయం యాదాద్రీశుడి హుండీ లెక్కింపు 22 రోజుల ఆదాయం రూ.1,20,27,394 యాదాద్రి, సెప్టెంబర్2: �
దేశ రాజధానిలో తెలంగాణ భవన్ నిర్మాణానికి భూమి పూజ చారితాత్మకం. ఇటువంటి అపురూపమైన ఘట్టాన్ని ఆవిష్కరించి ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తినలో నవశకానికి నాంది పలికారు. ఢిల్లీలో తెలంగాణ భవన్ తెలంగాణ ప్రజల ఆత్మగ
గల్లీగల్లీల్లో ఉత్సాహంగా జెండా పండుగ గులాబీ జెండా ఎగురవేసిన టీఆర్ఎస్ నాయకులు ఊరూవాడ ఆత్మగౌరవ పతాక ఎగిరింది. జిల్లా కేంద్రాల నుంచి మూరుమూల పల్లెల వరకూ గులాబీ జెండా రెపరెపలాడింది. ఓ వైపు ఢిల్లీలో పార్ట�
నియోజకవర్గ వ్యాప్తంగా 382 డబుల్ బెడ్రూంలు సిద్ధం త్వరలో యాదగిరిగుట్ట పట్టణంలో 100 డబుల్ బెడ్రూం నిర్మాణానికి శ్రీకారం ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి యాదాద్రి, సెప్టెంబర్1: రాబోయే దసరా పం
మూడవ రోజు ముమ్మరంగా గాలింపు లభ్యం కాని యువతి హిమబిందు ఆచూకి రాజాపేట, సెప్టెంబర్ 1: యాడున్నావ్ బిడ్డా నీవు.. నిన్ను చూడక మూడు దినాలాయె. వరదలో కొట్టుక పోయి వాగులో ఏ కంప చెట్లలల్లో చిక్కుకొని బిక్కుబిక్కుమం�
యాదాద్రి, సెప్టెంబర్1: టీఆర్ఎస్ జెండా పండుగ నేపథ్యంలో గురువారం మండల వ్యాప్తంగా ప్రతీవాడలో టీఆర్ఎస్ జెండాను రెప రెపలాడిస్తామని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కర్రె వెంకట�
సుధీర్ఘ విరామం తర్వాత మోగిన బడిగంట కొవిడ్ నిబంధనల మధ్య విద్యాసంస్థలు పునఃప్రారంభం మొదటి రోజు హాజరైన విద్యార్థులు 24,840 మంది పండుగ వాతావరణంలో విద్యార్థుల సందడి భువనగిరి అర్బన్, సెప్టెంబర్ 1: కొవిడ్ కారణ
పాముకుంట వాగులో ముమ్మరంగా గాలింపు చర్యలు రెండోరోజూ లభ్యంకాని యువతి ఆచూకీ రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందం రాజాపేట, ఆగస్టు 31 : మండలంలోని పాముకుంట దోసర వాగులో వరద ఉధృతికి కొట్టుకు పోయిన ఇద్దరు యువతుల్ల�
‘థ్రిఫ్ట్’ పథకంతో ఈ ఏడాదీ నేత కార్మికులకు చేయూత ప్రత్యేక క్యాంపులతో అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరణ నేటితో ముగియనున్న దరఖాస్తుల గడువు జిల్లాలో 15వేలకుపైగా కార్మికులు లబ్ధిపొందే అవకాశం సంక్షేమ పథకాల�
భూదాన్పోచంపల్లి: పేదలకు అండగా ఉండేది టీఆర్ఎస్ పార్టీ ఒక్కటేనని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మంగళవారం మండ లంలోని దంతూరు గ్రామ సర్పంచ్ దోటి కుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఎమ�
భూదాన్పోచంపల్లి: మండలం వ్యాప్తంగా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని దంతూరు, వంకమామిడి, ధర్మారెడ్డిపల్లి, శివారెడ్డిగూడెం గ్రామాల్లో
పారుపల్లి వాగులో యువతుల గల్లంతు ఒకరి మృతదేహం లభ్యం రాజాపేట, ఆగస్టు 30: బైక్పై వాగుదాటుతుండగా వరద ఉధృతికి ఇద్దరు యువతులు గల్లంతుకాగా మరో వ్యక్తి ప్రాణాలతో బయట పడ్డాడు. ఈ ఘట న మండలంలోని పాముకుంట కుర్రా రం రో