భువనగిరి కలెక్టరేట్, ఆగస్టు 30: భారీ వర్షాలు, వరదల కారణంగా రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజులుగా కు
భూదాన్పోచంపల్లి, ఆగస్టు 30: ప్రజలకు సేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చానని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా నియోజకవర్గాభివృద్ధే తన ధ్యేయమని భువనగిరి ఎమ్మె ల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మండల పరిధిలోన�
జలమయమైన లోతట్టు ప్రాంతాలు మెట్ట పంటలకు ఊపిరి జూన్ 1 నుంచి నేటి వరకు జిల్లాలో 624 మి.మీటర్ల వర్షపాతం నమోదు యాదాద్రి భువనగిరి, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజుల్లో మోస్తరు న�
మునుగోడు, ఆగస్టు 30 : జిల్లాలో పత్తిని అధికంగా సాగుచేసే మండలాల్లో మునుగోడు ఒకటి. ప్రస్తుత వానకాలం సాగులో మండలవ్యాప్తంగా సుమారు 44,100 ఎకరాల్లో పత్తి సాగవుతున్నది. ఈసారి 3.50లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అం�
యాదాద్రి, ఆగస్టు30: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో సోమవారం హరిహరులకు ప్రత్యేక పూజలు కొనసాగాయి. వైష్ణవాగమశాస్త్రరీతిలో యాదాద్రీశుడికి, శైవాగమశాస్త్రరీతిలో కొండపై వేంచేసి ఉన్న పర్వతవర్ధినీ సమ�
జిల్లాలో అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలుఅందంగా అలంకరించిన బోనాలను ఎత్తుకుని నైవేద్యాలు సమర్పించిన మహిళలు ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ప్రజాప్రతినిధులుపల్లెలు బోనమెత్తాయి. అమ్మా బైలెల్లి�
ఏడాదిన్నర కాలంగా బడులకే పరిమితమైన బస్సులుప్రభుత్వ నిర్ణయంతో కదిలిన బస్సులు యాదాద్రి భువనగిరి, ఆగస్టు 29 : కరోనా కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలన్నీ మూతబడ్డాయి. ఫలితంగా పిల్లల రవాణాకు ఉపయోగించే బ
పల్లెప్రగతితో మారిన గ్రామ రూపురేఖలురూ.21లక్షలతో అభివృద్ధి పనులు ఆత్మకూరు(ఎం), ఆగస్టు29: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో మండలంలోని పుల్లాయిగూ డెం ప్రగతిపథంలో దూసుకుపోతున్నది. గ్రామంలో
శ్రీ మహావిష్ణువు 8వ అవతారమే కృష్ణావతారంనేడు శ్రీకృష్ణ జన్మాష్టమి ఆలేరు టౌన్, ఆగస్టు 29 : ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడు. ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ విజయం ఉంటుంది. ఆనాటి పాండవులకే కాదు ఈనాటి
డీఈవో చైతన్యజైని బీబీనగర్, ఆగస్టు 28 : ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతుండటంతో డీఈవో చైతన్యజైని శనివారం మండలంలోని మహదేవ్పూర్, కొండమడుగు గ్రామాల్లోని ప్�
సుభిక్షంగా ఉన్న రాష్ర్టాన్ని చూసి ఓర్వలేక యాత్రలుబీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై నిప్పులు చెరిగిన వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విపక్షాలను ప్రజలే బొందపెడ్తారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిర�
గత పదేండ్లతో పోలిస్తే ఈ ఏడాది రికార్డు స్థాయిలో కురుస్తున్న వర్షాలుజిల్లా వ్యాప్తంగా 1,005 చెరువులకు జలకళ..మత్తడిదుంకుతున్న 106 చెరువులువానకాలంలో 4.42 లక్షలఎకరాల లక్ష్యాన్ని మించిసాగుకానున్న పంటలుఈ నెలలో 39 శ�
యాదాద్రి భువనగిరి, ఆగస్టు 28 : మార్కెట్లో డిమాండ్ ఉండి, తక్కువ కాలంలో చేతికొచ్చే పంటలు సాగు చేస్తే రైతులు అధిక ఆదాయం పొందవచ్చు. సాధారణంగా సాగు చేసే మక్క కాకుండా, తీపి మక్క(స్వీట్కార్న్) పేలాల మక, బేబీకార్