భువనగిరి అర్బన్, ఆగస్టు 24: ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి బాలల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్రావు అన్నారు. మంగళవారం పట్టణంలోని రావిభద్రారెడ్
యాదాద్రి: యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను ఈఎన్సీ రవీందర్రావు మంగళవారం పరిశీలించారు. మొదటగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహి�
తుంగతుర్తి: అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో తుంగతుర్తి పట్టణ కేంద్రాని
యాదాద్రి: బాలల హక్కుల పరిరక్షణ కోసం జిల్లాలో ప్రత్యేక బెంచ్ను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ జె. శ్రీనివాస్రావు అన్నారు. మంగళవారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారిని కమ
భూదాన్ పోచంపల్లి: భువనగిరి నియోజకవర్గం సమగ్రాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నానని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మంగళవారం పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని గౌస్కొండ
భువనగిరి అర్బన్: ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి బాలల హక్కుల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ జె.శ్రీనివాస్రావు అన్నారు. మంగళవారం పట్టణంలోని రా�
సెప్టెంబర్ మొదటి వారంలో బస్వాపూర్కు కాళేశ్వరం జలాలు 1.5టీఎంసీల మేర నింపేందుకు రిజర్వాయర్ సిద్ధం ఉమ్మడి నల్లగొండ జిల్లాకు వరప్రదాయినిగా నిలవనున్న రిజర్వాయర్ భూసేకరణకు ఇబ్బందులు తలెత్తకుండా పరిహార�
చిత్రీకరణకు అనుకూలంగా జంట జలాశయాల క్యాచ్మెంట్ ఏరియా వందల సంఖ్యలో లొకేషన్లు..ఖాళీ స్థలాల్లో ప్రత్యేకంగా సెట్టింగ్లు సినిమాలతో పాటు సీరియళ్లు,వెబ్ సిరీస్ల షూటింగ్.. జూబ్లీహిల్స్, ఫిలింనగర్నుంచి
యాదగిరిగుట్ట రూరల్, ఆగస్టు 23 : గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు అని ఆనాడే చాటిచెప్పిన మహాత్మాగాంధీలాంటి నేతల కలలను నిజం చేస్తూ ప్రభుత్వం రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడంతో పాటు నేరాల నియంత్రణకు అనేక చర్�
బీబీనగర్, ఆగస్టు 23 : టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతున్నదని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. సోమవారం బీబీనగర్ మండలంలోని పెద్దపలుగు తండా రూ.15లక్షలు, గుర్రాలద
భువనగిరి అర్బన్, ఆగస్టు 23: నూతనంగా చేపడుతున్న బృహత్ పల్లె ప్రకృతి వనం అభివృద్ధికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. సోమవారం ఆమె భువనగిరి మండలంలోని తుక్కాపూర్ గ్రామ పరిధిలో పది ఎకరాల వి�
పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్న భక్తులు శ్రీవారి ఖజానాకు రూ. 9,79,088 ఆదాయం యాదాద్రి, ఆగస్టు 23: శ్రావణమాసం మూడో సోమవారం సందర్భంగా యాదాద్రి కొండపై వేంచేసి ఉన్న శ్రీపర్వతవర్దినీ సమేత రామలింగేశ్వరస్వామికి పు