మోత్కూరు: మండలంలోని దత్తప్పగూడెంకు ఈ నెల 28న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి జగదీశ్రెడ్డిలు రానున్నారని రాష్ట్ర ఆయిల్ ఫెఢ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర
యాదాద్రి: సోదరీ.. సోదర భావానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ వేడుకలు ఆదివారం నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. చిన్నాపెద్దా తారతమ్యం లేకుండా ఆడపడుచులు.. అన్నా తమ్ముళ్లకు రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించి
యాదాద్రి: శ్రీవారి ఖజానాకు రూ. 11,66,094 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 1,72,766, రూ.100 దర్శనంతో రూ. 6,100, వీఐపీ దర్శనాలతో రూ. 90,000, సుప్రభాతం ద్వారా రూ. 1,800, క్యారీ బ్యాగులతో రూ. 6,500, సత్యనారాయణ వ్రతాల ద
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి దివ్య క్షేత్రంలో ఆదివారం నిత్య పూజల కోలాహలం నెలకొంది. తెల్లవారు జాము మూడు గంటల నుంచి ఆర్జిత పూజలు మొదలయ్యాయి. సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు న
అడ్డగూడూరు : రాఖీ పౌర్ణమి సందర్బంగా హైదరాబాద్లోని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ నివాసంలో ఆయన సోదరి జ్యోతి రాఖీ కట్టి స్వీటు తినిపించారు. మండలంలోని ధర్మారం గ్రామంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన�
వైభవంగా స్వామివారికి నిత్య పూజలుసత్యనారాయణ స్వామి వ్రతాల్లో పాల్గొని తరించిన భక్తులుస్వామి వారి ఖజానాకు రూ. 13,46,575 ఆదాయం యాదాద్రి, ఆగస్టు21: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో శ్రావణ మాస సందడి నెలకొం
కొత్త పాసు పుస్తకాలు పొందిన 20,473 మందికి అవకాశంఈనెలాఖరు వరకు కొనసాగనున్న ఆన్లైన్ నమోదు ప్రక్రియజిల్లాలో పాసు పుస్తకాలు కలిగిన మొత్తం రైతులు 1,51,657మందిమూడేండ్లలో 1,591 మంది రైతు కుటుంబాలకు రూ.79.55కోట్ల బీమా సాయం
పూర్తికావస్తున్న ఆశ్వరావుపల్లి కుడి ప్రధాన కాలువ పనులురూ. 138 కోట్లు వ్యయం..75 శాతం పూర్తి.. పురోగతిలో 25 శాతం పనులు 275 కిలో మీటర్ల పొడవులో ప్రధాన కుడికాలువసాగులోకి 16,686 ఆయకట్టు30 చెరువులు.. 3 కుంటలకు జలకళబిక్కేరు వ�
రేపు రాఖీపౌర్ణమిమన సంస్కృతిలో భాగంఆన్లైన్లో రాఖీలు ఆలేరుటౌన్, ఆగస్టు 20 : రాఖీ.. అన్నా చెల్లెళ్లు.. అక్కా తమ్ముళ్లు ఆత్మీయ అనుబంధాన్ని పంచుకునే పర్వదినం. తోడబుట్టిన వారు లేని సోదరీమణులకు కూడా సోదర ప్రేమ�
అంగన్వాడీలకు30 శాతంవేతనం పెంపుస్వరాష్ట్రంలో ఉద్యోగులకు వేతనాలు పెరగడం మూడోసారిజిల్లాలో 1,745 మంది టీచర్లు, ఆయాలకు లబ్ధిఉద్యోగుల కుటుంబాల్లో సంతోషాన్ని నింపిన రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో అంగన్�
వైభవంగా స్వామివారికి నిజాభిషేకంశ్రీవారి ఖజానాకు రూ. 8,52,762 ఆదాయం యాదాద్రి లక్ష్మీనరసింహుడి బాలాలయంలో శుక్రవారం సాయంత్రం ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవను మహిళా భక్తులు కోలాహలం మధ్య నిర్వహించారు. బాలాలయ ము�
భువనగిరి అర్బన్: మొహర్రం పండుగ సందర్భంగా షియా ముస్లిం సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని జంఖానగూడెం హజ్రత్ అబ్బాస్ అశుర్ఖానా నుంచి ఖాజీమొహల్లలోని బీబీ కా ఆలం పీర్లచావడి వరకు శుక్రవారం మాతం నిర్వహించారు. అదేవ�
ప్రభుత్వ విప్ గొంగిడి సునీతారెడ్డి, ఎమ్మెల్యే కిశోర్కుమార్ మోత్కూరు: మోత్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం మార్కెట్ చైర్మన్ కొణతం యాకుబ్రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లో ప్రభుత్వ �