శాలిగౌరారం: నిరుపేద ఆడబిడ్డల పెండ్లి కోసం తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న కల్యాణలక్ష్మి వారి జీవితాల్లో కొత్త వెలుగు లు నింపుతున్నదని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. సోమవారం మండల కేంద�
భువనగిరి కలెక్టరేట్: ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా లోని పలు మండలాల నుంచి ఆర్జీదారులు వినతులను సమర్పించేందుకు బారులు తీరారు. ఈ �
భువనగిరి కలెక్టరేట్: అక్రమ సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది.. మద్యం మత్తులో తానేం చేస్తున్నాడో తెలియక కడ దాకా తోడుంటా నని బాస చేసిన భర్త మూడు ముళ్ల బంధాన్ని కాల రాసి ప్రియురాలి మోజులో పడి ఏడడుగులు తనతో న�
భూదాన్పోచంపల్లి: తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికుల ఆర్థిక స్వావలంబన కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు పర్చుతున్న థ్రిఫ్టు పథకాన్ని చేనేత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని హైద్రాబాద్ చేనేత జౌళీ శాఖ ర�
వలిగొండ: మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలోని మత్స్యగిరి లక్ష్మీ నర సింహస్వామి దేవస్థానం కొండపై భక్తుల సౌకర్యార్థం భక్తులకు వసతి గృహాల తోపాటు నిత్యాన్నదాన సత్రం నిర్మాణం కోసం చేపట్టే నిర్మాణ స్థలాలలన�
బీబీనగర్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్రెడ్డి బీబీనగర్: టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతున్నదని యాదాద్రి భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్రెడ్డ�
గుండాల: గుండాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం డీఎంహెచ్వో సాంబశివరావు పరిశీలించారు. ఈ నెల 19న జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో
1.5టీఎంసీల మేర నింపేందుకు రిజర్వాయర్ను సిద్దం చేసి ఉంచిన నీటిపారుదల శాఖ మల్లన్న సాగర్ నిండిన వెంటనే బస్వాపూర్ వైపు అడుగులు వేయించేందుకు సంకల్పిస్తున్న ప్రభుత్వం ఉమ్మడి నల్లగొండ జిల్లాకు వరప్రదాయినిగా
యాదాద్రి: లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ. 9,79,088 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 1,11,114, రూ. 100 దర్శనంతో రూ. 31,000, వీఐపీ దర్శనాల ద్వారా రూ. 41,850, నిత్య కైంకర్యాలతో రూ. 200, సుప్రభాతం ద్వారా రూ.
యాదాద్రి: లక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయంలో శ్రీస్వామి, అమ్మవార్లకు అర్చకులు సంప్రదాయ పూజలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఉదయం సుప్ర భాతంతో స్వామి, అమ్మవార్లను మేల్కొలిపిన అర్చక బృందం ఉత్సవ మూర్తులకు
యాదాద్రి: శ్రావణమాసం మూడవ సోమవారం సందర్భంగా యాదాద్రి కొండపై వేంచేసి ఉన్న పర్వత వర్దనీ సమేత రామ లింగేశ్వరస్వామికి పురోహితులు రుద్రాభిషేకం నిర్వహించారు. యాదాద్రి కొండపై శివకేశవులను దర్శించుకునే అద్భుత�
యాదాద్రి: భక్తులకు ఎంతో ప్రీతికరమైన యాదాద్రీశుడిని లడ్డూ ప్రసాద తయారీకి వినియోగించే అధునాతన యంత్రాల బిగింపు ప్రక్రియ కొసాగుతుంది. మానవ రహిత యంత్రాలతో లడ్డూ, పులిహోర, వడల తయారీ బాధ్యతలు హరేకృష్ణ మూమెంట్
యాదాద్రి: యాదాద్రీశుడి దర్శించుకునే భక్తులకు సకల వసతులు కల్పిస్తూ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆల య పునర్నిర్మాణాలు సాగుతున్నాయి. స్వాతి నక్షత్రంలో భాగంగా గిరి ప్రదక్షిణ చేసే భక్తులకు ఎలాంటి ఇబ్�
కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులు ..శ్రీవారి ఖజానాకు రూ. 11,66,094 ఆదాయం యాదాద్రి, ఆగస్టు 22 : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో ఆదివారం నిత్యపూజల కోలాహలం నెలకొన్నది. తెల్లవారుజాము 3 గంటల నుంచ