యాదాద్రిలో తుది దశకు ఆలయ పునర్నిర్మాణ పనులు సంవత్సరం పొడవునా పూచే నందివర్ధనం మొక్కలు నాటింపు యాదాద్రి, సెప్టెంబర్16 : యాదాద్రి ప్రధానాలయంతోపాటు అనుబంధ ఆలయమైన శివాలయంలో చివరి దశ పనులు శరవేగంగా సాగుతున్న
ఉపాధి హామీ పనుల్లో అతివలే అధికం ఉమ్మడి జిల్లాలో మూడేండ్లలో 12.41లక్షల మంది హాజరు మహిళా కూలీలు పొందిన వేతనం రూ.452.84కోట్లు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉపాధి హామీ పనులు జోరుగా సాగుతున్నాయి. ఒకప్పుడు వేలల్లో పనులకు
ఆలేరురూరల్/ రామన్నపేట/మోత్కూరు సెప్టెంబర్ 15 : సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగరి జిల్లాల్లో బుధవారం పలుచోట్ల వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆల
ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి బీబీనగర్, సెప్టెంబర్ 15 : గ్రామాల్లో అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం అనేక నిధులు విడుదల చేసి అభివృద్ధి చేస్తున్నదని యాదాద్రి భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. బ
భువనగిరి మెయిన్ రోడ్డు విస్తరణకు టెండర్లు ఖరారు త్వరలోనే పనులు ప్రారంభం రోడ్డుకిరువైపులా చెట్ల తొలగింపు.. కూల్చివేత ఇండ్లకు మార్కింగ్ విస్తరణ పూర్తయితే యాదాద్రికి వెళ్లే భక్తులకు సువిశాల రహదారి యాద�
చౌటుప్పల్లో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు రేపటి ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి మునుగోడు నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతున్నది. ఇప్పటివరకు న్యాయం కోసం కోర్టును ఆశ్రయించాలంటే చౌటుప్పల్ ప్ర
ఆ పార్టీ నాయకుడు శేఖర్గౌడ్ భువనగిరి, చౌటుప్పల్లో వార్డు, గ్రామ కమిటీ ఎన్నికలు చౌటుప్పల్, సెప్టెంబర్14 : సీఎం కేసీఆర్ పాలనాధ్యక్షతతో రాష్ట్రంలో టీఆర్ఎస్ తిరుగులేని రాజకీయ పార్టీగా అవతరించిందని పా
భువనగిరి కలెక్టరేట్: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూలల న�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ. 10,09,797 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 1,44,878, రూ. 100 దర్శనంతో రూ. 16,000, వీఐపీ దర్శనాల ద్వారా రూ. 90,000, వేద ఆశీర్వచనంతో రూ. 12,384, క్యారీబ్యా�
గిరిజన భూముల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేయూత గిరి వికాసం పథకం కింద ఆర్థిక సహకారం ఉమ్మడి రాష్ట్రంలో అమలైన ‘ఇందిర జలప్రభ’ పథకంపై గతంలో తీవ్ర విమర్శలు వచ్చాయి. కమీషన్లకు కక్కుర్తి పడి చేపట్టిన పనులు గి
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో పెద్దసంఖ్యలో తరలివచ్చారు. దీంతో బాలాలయంతోపాటు క్యూలైన్లు నిండిపోయాయి. స్వామివారికి నిత్యపూజలు, కల్యాణాన్ని అర్చ�
పల్లె ప్రగతి పనులు నూరుశాతం పూర్తిఅదనపు ఆకర్షణగా మోడల్ మియావాకి పార్కు పల్లె ప్రగతి కార్యక్రమం ఆ గ్రామ ముఖచిత్రాన్ని మార్చివేసింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన అభివృద్ధి పనులు నూరు శాతం పూర్తయ్యాయ�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో ఆదివారం వారంతపు భక్తుల రద్దీ కొనసాగింది. పలు ప్రాంతాల నుంచి రావడంతో దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. బాలాలయంలోని ప్రతిష్టామూర్తులకు నిజాభిషేకం మొ�
బీబీనగర్, సెప్టెంబర్ 11 : మండలంలో టీఆర్ఎస్ గ్రామ కమిటీల ఎన్నిక జోరుగా కొనసాగుతున్నది. ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు గోరుకంటి బాలచందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల్లో బట్టుగూడెం గ్రామ అధ్యక్షుడి�