పోచంపల్లి మీదుగా ఏర్పాటు రోడ్లు, వంతెనల నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన ఎంపీ కోమటిరెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 22 : ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన భూదాన్ పోచంపల్లి మరింత అభివృ�
యాదాద్రి, సెప్టెంబర్ 20: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో హరిహరులకు సోమవారం విశేష పూజలు నిర్వహించారు. బాలాలయంలో కవచమూర్తలను సువర్ణపుష్పాలతో అర్చించిన అర్చకులు మండపంలో ఉత్సవమూర్తులను పంచామృతాలతో అ�
జిల్లా వ్యాప్తంగా విగ్రహాల నిమజ్జనం డప్పు చప్పుళ్లు, నృత్యాల నడుమ.. వర్షంలోనూ సాగిన శోభాయాత్ర పోలీసుల భారీ బందోబస్తు భువనగిరి అర్బన్, సెప్టెంబర్ 19 : జిల్లా వ్యాప్తంగా ఆదివారం గణపతి నిమజ్జనాన్ని ఘనంగా న�
18 ఏండ్లు పైబడిన 305 మందికి వ్యాక్సిన్ పూర్తి మొదటి డోస్ 92 మంది.. రెండో డోస్ 213 మందికి.. సమన్వయంతో లక్ష్యాన్ని ఛేదించిన వైద్య సిబ్బంది గ్రామంలో కేక్ కట్చేసి అభినందనలు తెలిపిన కలెక్టర్ పమేలా సత్పతి ఊరు చిన
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి వారికి నిత్య ఆరాధనలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆర్జిత పూజల కోలాహలం ఆది వారం తెల్లవారు జాము మూడు గంటల నుంచి మొదలైంది. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారం భించారు. ఉత�
యాదాద్రి, సెప్టెంబర్ 18 : లక్ష్మీసమేతుడైన నరసింహస్వామికి శనివారం నిత్యపూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి. తెల్లవారుజామున మూడు గంటలకు ఆర్జిత పూజల కోలాహలం మొదలైంది. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవమూ�
జిల్లాకేంద్రంలో సిటీ లైవ్లీ హుడ్ సెంటర్ నెలాఖరులోగా ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం స్వయం ఉపాధి కోర్సులు చేసిన యువతకు బాసట నైపుణ్యానికి తగ్గట్టు అవకాశాలు ఇప్పటికే డీఆర్డీఓ ఆధ్వర్యంలో శిక్షణ కా�
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిఎంఎస్ రామచంద్రారావు చౌటుప్పల్, సెప్టెంబర్16 : ప్రజలకు సత్వర న్యాయ సేవలందించేందుకే జూనియర్ కోర్టులు ఏర్పాటవుతున్నాయని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం.ఎస్ రామచంద్రారావు అ�