డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి యాదాద్రి, అక్టోబర్ 5 : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన 200 మంది రైతుబిడ్డల చదువులకు ఒక్కొక్కరికి రూ. 25 లక్షల రుణాలు అందజేసి ఆర్థిక భరోస�
యాదాద్రీశుడి దర్శనానికి వచ్చే భక్తుల కోసం రెండు ఫ్లైఓవర్లు రూ.63కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం స్లాబ్ దశలో పనులు వచ్చే ఏడాది జనవరిలోపు ఒకటి, నవంబర్లోగా మరొకరి అందుబాటులోకి! యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహుడ
ఆహా.. అనేలా అభయారణ్యాలు అటవీ ప్రాంతాలను ఉద్యానవనాలుగా తీర్చిదిద్దుతున్న అటవీ శాఖ ఎన్హెచ్ 65పై ప్రకృతి ప్రేమికులను ఆహ్వానిస్తున్న తంగేడు వనం యాదాద్రి ఆలయానికి వెళ్లే దారిలో నారసింహ, ఆంజనేయ అరణ్యాలు హరి
ఆలేరు రూరల్, అక్టోబర్ 4 : మండలంలోని కొల్లూరు గ్రామంలో సోమవారం బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కోటగిరి జయమ్మ మాట్లాడుతూ తెలంగాణ సంప్రదాయ పండుగైన బతుకమ్మను ఘనంగా జరుపుకోవాలని సూచించార�
దళిత బంధుతో మారనున్న బతుకులు వాసాలమర్రిని సందర్శించిన 16 మంది ప్రొఫెసర్ల బృందం ఇంటింటికీ వెళ్లి అధ్యయనం జీవన స్థితిగతులు, 10 లక్షల యూనిట్లపై ఆరా పథకం పూర్వాపరాలను పుస్తకం రూపంలో తెస్తామని ప్రకటన దళిత బంధు
యాదాద్రి, అక్టోబర్ 3 : యాదాద్రి శ్రీలక్ష్మీనృసింహ స్వామి బాలాలయంలో ఆదివారం తెల్లవారు జాము మూడు గంటలకు ఆర్జిత పూజల కోలాహలం మొదలైంది. అర్చక స్వాములు నిజాభిషేకంతో నిత్య ఆరాధనలు ప్రారంభించి ఉత్సవమూర్తులకు
సామర్థ్య పరీక్షలు లేకుండానే రోడ్డుమీదికి.. నిబంధనలు పట్టించుకోని ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు అక్టోబర్ నెలాఖరుకు గడువు పెంచిన ప్రభుత్వం జిల్లాలో 272 బస్సులకు ఫిట్నెస్ పొందినవి 41 మాత్రమే! ప్రమాదాల నివ�
హరితమయం యాదాద్రీశుడి దివ్యక్షేత్రం హరిహరుల నక్షత్ర వృక్షాలు, సుగంధ పుష్పాల దేవతావనం కొండ చుట్టూ 108 రకాల చెట్లు, 10 ఎకరాల్లో ల్యాండ్ స్కేపింగ్ గార్డెన్లు యాదాద్రి లక్ష్మీనృసింహుడి ఆలయం పచ్చదనంతో కొత్త శ
ఓటర్ల నమోదు, జాబితా సవరణకు షెడ్యూల్ విడుదలజిల్లాలో మొదలైన కసరత్తుయాదాద్రి భువనగిరి, అక్టోబర్ 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : 2022 జనవరి 1 నాటికి 18 ఏండ్లు నిండే యువతీ యువకులు ఓటు నమోదు చేసుకునేందుకు కేంద్ర ఎన్న
ఆత్మకూరు(ఎం), అక్టోబర్1: రాష్ట్రం ప్రభు త్వం ఆడపడుచులకు బతుకమ్మ పండుగ కానుకగా అందిస్తున్న చీరెలను శనివారం నుంచి పంపిణీ చేయనున్నట్లు తాసీల్దార్ జ్యోతి తెలిపారు. శుక్రవారం తాసీల్దార్ కార్యాలయానికి బతు�
త్వరలోనే సీసీఐ కేంద్రాలు ప్రారంభం జిల్లాలో 1,24,172 ఎకరాల్లో పత్తి సాగు 86,141 మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా 5 మార్కెట్ల ద్వారా 16 జిన్నింగ్ మిల్లుల్లో కేంద్రాలు దళారులకు చెక్ పెట్టేలా చర్యలు తీసుకుంటున్న రాష్
యాదాద్రి, సెప్టెంబర్ 30 : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లకు నిజాభిషేకం నిర్వహించారు. తులసీదళాలతో �