వ్యవసాయ అనుబంధ ఉత్పత్తుల యూనిట్ల ఏర్పాటుకు సర్కారు చర్యలుసగం సబ్సిడీపై గరిష్ఠంగా రూ.కోటి వరకు ఆర్థిక చేయూతకొత్త పారిశ్రామిక వేత్తలకు సువర్ణావకాశంఈ నెల 15 వరకు గడువుయాదాద్రి భువనగిరి, అక్టోబర్ 10(నమస్తే �
యాదాద్రి, అక్టోబర్10 : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ప్రతిష్ఠామూర్తులకు నిజాభిషేకం మొదలుకుని స్వామివారికి జరిగే నిత్య కైంకర్యాల్లో భక్తులు పాల్గొని �
కోలాహలంగా నిత్య పూజలు యాదాద్రి, అక్టోబర్9 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో శనివారం నిత్యపూజలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ప్రతిష్ఠామూర్తులకు నిజాభిషేకం, తులసీ అర్చన చేశారు. ఉదయం మూడు గంటలకు స�
చౌటుప్పల్ మండలంలో రూర్బన్ పథకం అమలు రూ.15 కోట్లతో వివిధ పనులకు ప్రణాళికలు ఇప్పటికే రూ.7.80 కోట్లు ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలకు అధిక నిధులు కేటాయిస్తుండడంతో ప్రగతి పథంలో పయనిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్
పెరిగిన ఖాతాదారుల సంఖ్య రైతులకు అన్ని రకాల రుణాలు నేడు సర్వసభ్య సమావేశం భువనగిరి అర్బన్, అక్టోబర్ 7 : రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న అన్ని రకాల రుణాలను సకాలంలో అందిస్తూ వారికి బాసటగా నిలుస్తూనే..
యాదాద్రి, సెప్టెంబర్7 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి గురువారం నిత్యపూజలు అత్యంత వైభవంగా జరిగాయి. పంచామృతాలతో స్వామివారి కైంకర్యాలు శాస్ర్తోక్తంగా ప్రారంభించారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వా�
యాదగిరిగుట్ట డిపో నుంచి105 అదనపు సర్వీసులురేపటి నుంచి ఈ నెల 18 వరకు..రద్దీకి అనుగుణంగా పెంపుయాదాద్రి, అకోబర్ 6 : దసరా పండుగ నేపథ్యంలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపేందుకు సిద్ధమైంది. ఇప్పటికే విద్యా సంస్థలక�
యాదాద్రి, అక్టోబర్ 6 : ఆలేరు నియోజకవర్గంలో దసరా అనంతరం 15 వేల మంది కేసీఆర్ సైన్యంతో భారీ సమావేశం నిర్వహించనున్నట్లు ఎన్డీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి తెలిపారు. ముఖ్యఅత
మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిచౌటుప్పల్, అక్టోబర్ 6 : పేదలకు ఆపత్కాలంలో సీఎం సహాయ నిధి అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన నల�
ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా భువనగిరి మరోమారు జాతీయ స్ఫూర్తిని చాటింది. జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0లో పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్
యాదాద్రి, అక్టోబర్ 5 : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామికి మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. కొండపైన భక్తుల కొత్త క్యూ కాంప్లెక్స్ పక్కనే గల విష్ణుపుష్కరిణి సమీపంలో హనుమంత�