యాదాద్రి, సెప్టెంబర్ 28 : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్ర పాలకుడైన ఆంజనేయస్వామికి అర్చకులు మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. విష్ణుపుష్కరిణి, పాతగుట్టలో కొలువుదీరిన హనుమంతుడి విగ్రహాన్ని సింధూ
యాదాద్రి, సెప్టెంబర్ 27 : గులాబ్ తుఫాన్ కారణంగా జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. సోమవారం తెల్లవారుజాము నుంచి పలు చోట్ల భారీగా, కొన్ని మండలాల్లో మోస్తరు వర్షం పడింది. చెరువులు ఇప్పటిక�
కొయ్యలగూడెం చేనేత కళాకారుడికి గుర్తింపు సహజ సిద్ధ రంగులు.. డైమండ్ డిజైన్లో పట్టుచీరె తయారీ చౌటుప్పల్ రూరల్, సెప్టెంబర్27 : చేనేత రంగానికి ప్రసిద్ధిగాంచిన కొయ్యలగూడెం గ్రామం మరోసారి జాతీయ స్థాయిలో ప�
ఉత్తమ పురస్కారానికి ఎంపికైన డబుల్ ఇక్కత్ తేలియా రుమాలుపుట్టపాక వెంకయ్య, రవీందర్కు జాతీయ పురస్కారం సంస్థాన్ నారాయణపురం, సెప్టెంబర్ 27 : పుట్టపాక గ్రామ చేనేత కళా నైపుణ్యానికి జాతీయ స్థాయిలో మరోసారి గ�
పూజల్లో పాల్గొని తరించిన భక్త జనం యాదాద్రి, సెప్టెంబర్ 26 : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఉదయం నిజాభిషేకం మొదలుకుని స్వామివారి నిత్య కైంకర్యాల్లో పాల�
చివరి దశకు పల్లె ప్రగతి పనులు అన్ని పంచాయతీల్లో పూర్తయిన ‘పల్లె ప్రగతి’ పనులు అక్టోబర్ 10లోగా పనులు పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు స్థల వివాదంతో కొన్ని చోట్ల నిలిచిన నిర్మాణాలు గ్రామ స్వరాజ్
కొండపాక : లారీని నిలిపి దిగుతున్న క్రమంలో అదుపుతప్పి కింద పడడంతో డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని దుద్దెడ గ్రామ శివారులోని టోల్గేట్ వద్ద శనివారం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ గ్�
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా భువనగిరిలో నాలుగు రోజులపాటు నిర్వహించనున్న ఉత్సవాలను కలెక్టర్ పమేలాసత్పతి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నుంచి ఖిలా వరకు అధికారులు
ఆధ్యాత్మిక క్షేత్రంలో పల్లె పర్యాటకం ప్రకృతి అందాలకు నెలవైన రాయగిరి చెరువు వద్ద ఏర్పాట్లు ఆకట్టుకునే హస్తకళా స్టాల్స్, ఆహ్లాదం పంచేలా బోటింగ్ వైటీడీఏ ఆధ్వర్యంలో తొలిదశ పనులు పూర్తి మాదాపూర్, ఉప్పల్
పల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు అందుబాటులోకి డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనం ఎటుచూసినా పచ్చదనం, పారిశుధ్యం నాడు అభివద్ధికి ఆమడ దూరంలో ఉన్న గ్రామం.. నేడు ప్రగతి పథంలో ఆదర్శంగా నిలుస్తున్నది. పల్లె
భువనగిరి ఖిల్లా దగ్గర నాలుగు రోజులపాటు.. క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు భువనగిరి అర్బన్, సెప్టెంబర్ 23: పర్యాటక ప్రాంతాలపై విద్యార్థులకు అవగాహన కల్పించి వాటి చరిత్రను తెలిజేయాలని జిల్లా అదనపు కలెక్టర�
నిధులున్నా తప్పని చింత నరకప్రాయంగా నారాయణపురం వావిళ్లపల్లి రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్న వాహనదారులు బీటీ రోడ్డుకు రెండేండ్ల కిందే రూ.80లక్షలు మంజూరు నేటికీ పనులు ప్రారంభించని కాంట్రాక్టర్ చోద్యం చూస