భారత దేశవాళీ టోర్నమెంటు రంజీ ట్రోపీలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ మంత్రి మనోజ్ తివారీ బ్యాటుతో అదరగొట్టాడు. బెంగాల్ తరఫున ఆడిన అతను.. జార్ఖండ్తో జరిగిన
కోల్కతా: బెంగాల్ క్యాబినెట్ కొత్త ప్రతిపాదనకు ఓకే చెప్పింది. రాష్ట్ర పరిధిలో నడుస్తున్న విశ్వవిద్యాలయాలకు సీఎం మమతా బెనర్జీనే ఛాన్సలర్గా నియమిస్తూ చేసిన ప్రతిపాదనకు క్యాబినెట్ ఆ�
అతి తెలివికి పోయిన ఒక వ్యక్తిని స్థానికులు చితకబాదారు. దొంగ నోట్లు ముద్రించి వాటిని ఉపయోగించడానికి చూశాడా వ్యక్తి. షాపు ఓనర్కు అది దొంగనోటు అని తెలియగానే.. కస్టమర్ను పట్టేసుకున్నాడు. చుట్టుపక్కల ఉన్న �
మన పథకాలపై రాష్ట్రాల అధ్యయనాలు రాష్ట్ర కార్యక్రమాలకు ప్రశంసల వెల్లువ అన్ని రంగాల్లోనూ రాష్ర్టానికి అవార్డులు హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ) : ఒకవైపు.. నీళ్లులేక నోళ్లు తెరిచిన బీళ్లు, రోడ్లు లేని ఊళ్�
పూరూలియా (పశ్చిమబెంగాల్), మే 31: మరో రెండేండ్లలో (2024) జరుగనున్న సాధారణ ఎన్నికల్లో బీజేపీని ఘోరంగా ఓడించాలని పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ పిలుపునిచ్చారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ ‘విద్వేష, హింసాయుత రాజకీ�
పశ్చిమ బెంగాల్లోని పురూలియాలో సోమవారం జరిగిన అడ్మినిస్ట్రేటివ్ సమావేశం చాలా హాస్యాస్పదంగా మారింది. టీఎంసీ నేత మాట్లాడుతుండగా, సీఎం మమతా బెనర్జీ దృష్టి అతడి పొట్టపై పడింది. 'మీ పొట్టేంటి అంతలా ఉం�
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన హింసాకాండపై యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ చేసిన వ్యాఖ్యలకు బెంగాల్ మంత్రి ఫిర్హాద్ హకీం దీటుగా బదులిచ్చారు.
పశ్చిమ బెంగాల్లో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది. బైరక్పూర్ నుంచి ఎంపీగా వున్న అర్జున్ సింగ్ బీజేపీకి గుడ్బై చెప్పేశారు. తిరిగి సొంత పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్లో చేరిపోయారు. తృణమూల్ అగ్రనేత �
కోల్కతా: పాత వాటర్ ట్యాంక్ రిజర్వాయర్ను కూల్చివేస్తుండగా క్లోరిన్ గ్యాస్ లీకైంది. దీంతో 15 మంది అస్వస్థతకు గురయ్యారు. పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ముర్షిదాబాద్ ప్రజా ఆ�
కోల్కతా: బిర్యానీ షాపులోని వ్యక్తులపై కొందరు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బరాక్పూర్లో ఈ సంఘటన జరిగింది. మోహన్పూర్ పోలీస్ స్టేషన్ పరి
కోల్కతా : సింగిల్ బిర్యానీ అయితే రూ. వంద నుంచి రూ. 150 ఉండొచ్చు. ఫ్యామిలీ ప్యాక్ అయితే రూ. 500 వరకు ఉండొచ్చు. కానీ ఓ వ్యక్తి భుజించిన బిర్యానీకి మాత్రం రూ. 3 లక్షలట. సదరు వ్యక్తి ఆ బిల్లును ఓ ప్రభుత్వ ఆస�
కోల్కతా : ప్రముఖ బెంగాలీ రచయిత్రి, జానపద సంస్కృతిక పరిశోధకురాలు రత్న రషీద్ పశ్చిమ బెంగాల్ అకాడమీ అవార్డును వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటించారు. సాహిత్యానికి చేసిన కృషికి బంగ్లా అకాడమీ సీఎం మమతా బెనర్జీ�