భారతీయ రైల్వేని (Indian Railways) నిర్లక్ష్యం ఇప్పట్లో వీడేలా లేదు. ఈ నెల 2న అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో ఒడిశాలోని (Odisha) బహనాగ బజార్ (Bahanaga Bazar) స్టేషన్లో మూడు రైళ్లు ఢీకొన్న విషయం తెలిసిందే.
Heavy to very heavy rainfall | దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం (Indian Meteorological Department - IMD) హెచ్చరించింది.
మహారాష్ట్రలోని థానే (Thane) జిల్లాలో ఓ బస్టాప్నకు (Bus stop) బంగ్లాదేశ్గా పేరు పెట్టారు. ఉత్తన్ చౌక్లోని (Uttan Chowk) పశ్చిమ భయందర్ ప్రాంతంలో ఆ బస్టాప్ ఉన్నది. దశాబ్దాల క్రితం పశ్చిమ బెంగాల్కు (West Bengal) చెందిన శరణార్థు
Bengaluru | కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ కూతురు తన తల్లిన చంపి ట్రాలీ బ్యాగ్ లో (Trolley Bag) కుక్కింది. అనంతరం మృతదేహంతో పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయింది.
పశ్చిమ బెంగాల్లో వచ్చే నెలలో జరగనున్న పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియలో హింసాత్మక సంఘటనలు కొనసాగుతున్నాయి. సోమవారం నామినేషన్లు వేయడానికి ప్రయత్నించిన పలువురిపై దాడులు జరిగ�
Viral Video | రైల్వే స్టేషన్లోని రైలు పట్టాలపై తలపెట్టి పడుకొని ఆత్మహత్యకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. గమనించిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్)కు చెందిన మహిళా కానిస్టేబుల్ అతడ్ని తృటిలో కాపాడారు. ఈ వీడియో
Fire accident | పశ్చిమబెంగాల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. హౌరా నగరంలోని దొమ్జూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల ఓ కెమికల్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Miyazaki Mango | మామిడి పండ్లు..! సాధారణంగా భారత్ సహా పలు ఆసియా దేశాల్లో మామిడి పండ్లను ఎక్కువగా సాగుచేస్తారు. ఈ మామిడి పండ్లు రకాన్ని బట్టి కిలో రూ.60 నుంచి రూ.300 వరకు ధర పలుకుతాయి.
Mamata Banerjee | ఒడిశా రైలు ప్రమాద ఘటనకు సంబంధించి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, రైల్వే శాఖ మాజీ మంత్రి మమతా బెనర్జి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
Ruchira Banerjee | పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీ భార్య రుచిరా బెనర్జీని సోమవారం కోల్కతా విమానాశ్రయంలో అధికారులు అడ్డుకున్నారు. ఇద్దరు పిల్లలతో కలిసి దుబాయి వెళ్లేందుకు ఎ
Odisha train tragedy | ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం జరిగిన మూడు రైళ్ల ప్రమాదంలో (Odisha train tragedy) గాయపడిన ప్రయాణికులు బస్సు ప్రమాదానికి గురయ్యారు. ఆ క్షతగాత్రులు మరోసారి గాయపడ్డారు.
దేశవ్యాప్తంగా 150 వైద్య కళాశాలలు గుర్తింపును కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. వీటిలో 40 కళాశాలలపై ఇప్పటికే నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) చర్యలు తీసుకున్నది.
కాంగ్రెస్ పార్టీ తరఫున పశ్చిమబెంగాల్లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే అధికార తృణమూల్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. జోనో సంజోగ్ యాత్ర సందర్భంగా టీఎంసీ జనరల్ సెక్రెటరీ అభిషేక్ బెనర్జీ సమక్షంలో కాంగ్�
Bayron Biswas | పశ్చిమబెంగాల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. అక్కడ ఆ పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే బైరాన్ బిశ్వాస్ హ్యాండిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్ట�
Bayron Biswas | పశ్చిమ బెంగాల్లోని ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే బేరాన్ బిశ్వాస్ (Bayron Biswas) ఆ పార్టీని వీడారు. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో సోమవారం చేరారు.