కోల్కతా : వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్రంలోని అధికార బీజేపీ యోచిస్తోందని, ఈ మేరకు ప్లాన్ను సైతం సిద్ధం చేసిందని తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ �
బెంగాల్లో బీజేవైఎం నేత అర్జున్ చౌరాసియా అనుమానాస్పదంగా మరణించాడు. ఇది తృణమూల్ చేసిన హత్యేనని బీజేపీ ఆరోపిస్తోంది. పైగా కేంద్ర హోంమంత్రి అమిత్షా బెంగాల్ పర్యటనలో ఉన్న సమయంలోనే ఈ మరణం సంభ
కోల్కతా : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. బెంగాల్లో శాంతిభద్రతలపై షా చేసిన వ్యాఖ్యలను ఆమె తిప్పికొట్టారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్�
కేంద్ర హోంమంత్రి అమిత్షాకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీ జహంగీర్పూరీ, యూపీ, మధ్యప్రదేశ్లో జరుగుతున్న వ్యవహారాలపై దృష్టి నిలిపాలని సూచించారు. బెంగాల్ గురించి బెంగ అవ
కోల్కతా : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర హోంశాఖ మంత్రి పీ చిందరంబరానికి పశ్చిమ బెంగాల్లో చేదు అనుభవం ఎదురైంది. కోల్కతా హైకోర్టుకు బుధవారం చిదరంబరం ఓ కేసుకు సంబంధించి రాగా.. కాంగ్రెస్ సెల్ న్యాయ
బీజేపీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేసిన ఆ పార్టీ ఎంపీ, పశ్చిమబెంగాల్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అర్జున్ సింగ్.. మరోసారి విరుచుకుపడ్డారు. శనివారం ఆ రాష్ట్ర సీఎం మమతాబెనర్జీకి లేఖ రాసిన ఆయన.. రైతులను
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జహంగిర్పురిలో హనుమాన్ ర్యాలీ సందర్భంగా జరిగిన హింసాకాండకు సంబంధించిన కేసులో కీలక నిందితుడ్ని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. అల్లర్లలో తుప�
Alipurduar | తామెన్నుకున్న ప్రజాప్రతినిథులు తమకు నిత్యం అందుబాటులో ఉండాలని ప్రజలు కోరుకుంటారు. ఆపద వచ్చినప్పుడు అండగా నిలవని అనుకుంటారు. తుఫాన్లు, వరదలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తమ బాధలను పంచుకో
పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ సందర్భంగా ఆ రాష్ట్ర సీఎం మమతాబెనర్జీని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన కొడుకు జీత్ అదానీ మర్యాదపూర్వకంగా కలిశారు.
నాలుగు రాష్ర్టాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. సామాన్యుడి నడ్డి విరుస్తూ ఇంధన ధరలను ఎడా పెడా పెంచుతున్న కమలం పార్టీకి కర్రు కాల్చి వాతపెట్టారు. ఎన్నికలకు ముందు హిజాబ్, హల�
నదియా అత్యాచారంపై తృణమూల్ ఎంపీ సౌగతా రాయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీని ఇరకాటంలో పడేశాయి. సౌగతా రాయ్ వ్యాఖ్యలపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సౌగతారాయ్ చేసిన వ్యాఖ్యల