దేశంలో గత కొంతకాలంగా ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట భూకంపాలు సంభవిస్తూనే ఉన్నాయి. బుధవారం తెల్లవారుజామున బీహార్ (Bihar), పశ్చిమ బెంగాల్లో (West Bengal) భూమి స్వల్పంగా కంపించింది (Earthquake). ఇవాళ ఉదయం 5.35 గంటలకు బీహార్లోని అరారియ
శ్రీరామనవమి సందర్భంగా పశ్చిమబెంగాల్లో చెలరేగిన అల్లర్లు ముందస్తు ప్రణాళికేనన్న అనుమానాన్ని కల్కత్తా హైకోర్టు వ్యక్తం చేసింది. అల్లర్లపై ఎన్ఐఏ విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై తీర్పున�
పశ్చిమబెంగాల్లో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. హుగ్లీలో బీజేపీ ఆదివారం చేపట్టిన శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా ఘర్షణ చోటుచేసుకొన్నది.రాళ్ల దాడుల నేపథ్యంలో ప్రజలు భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు కనిపించ
అక్రమ బొగ్గు వ్యాపారం నిర్వహించే రాజు ఝాపై అనేక కేసులున్నాయి. ఈ నేపథ్యంలో 2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన బీజేపీలో చేరారు. కాగా, శనివారం రాత్రి రాజు ఝా, తన స్నేహితుడితో కలిసి కారులో..
సార్వత్రిక ఎన్నికలు సమీస్తున్న వేళ మత ఘర్షణలను బీజేపీ పావుగా ఉపయోగించనున్నదని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్, గుజరాత్లో ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా జరిగిన ఘర్షణలు అందుకు ‘ట్రై
శ్రీరామనవమి (Sri Rama Navami) గడిచి రెండు రోజులైనా పలు రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు సద్దుమనగలేదు. నవమిరోజున మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమబెంగాల్, బీహార్లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో బీహార్ (Bihar), పశ్చిమ�
పశ్చిమ బెంగాల్లోని హౌరా జిల్లాలో బుధవారం రాత్రి స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన రామనవమి (Ram Navami) ర్యాలీలో పలువురు యువకులు కత్తులు, హాకీ స్టిక్స్తో ప్రదర్శనలో పాల్గొనడం క�
పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఓ మసీదులో రంజాన్ ప్రార్ధనల అనంతరం ఇఫ్తార్ స్వీకరించిన అనంతరం వంద మందికి పైగా అస్వస్ధతకు గురయ్యారు.
పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించిన స్కూల్ సర్వీస్ కమిషన్(ఎస్సెస్సీ) కేసులో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అక్రమంగా ఉపాధ్యాయులను నియమించాలని బీజేపీ నేతల�
Kaustav Bagchi: బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై వ్యాఖ్యలు చేసిన కౌస్తవ్ బాగ్చిని పోలీసులు అరెస్టు చేశారు. ఐపీసీ 120బీ, 504, 506 సెక్షన్ల కింద బాగ్చిపై కేసులు నమోదు చేశారు.
Adenovirus | గత కొన్ని రోజులుగా పశ్చిమ బెంగాల్ (West Bengal) రాష్ట్రంలో అడోనోవైరస్ (Adenovirus) కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. వైరస్ కారణంగా రెండేండ్ల లోపు చిన్నారులు ఆసుపత్రిపాలవుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.