కోల్కతా : నరేంద్ర మోదీ సర్కార్పై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. క్లిష్ట సమయాల్లో కేంద్రం బెంగాల్కు ఎలాంటి నిధులు పంపలేదని దీదీ దుయ్యబట్టారు. ప్రధాని ఈ �
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో ఉప ఎన్నిక జరిగిన భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య గురువారం ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో బీజేపీ నేత కళ్యాణ్ చౌబే కారును ధ్వంసం చేశారు. వెంటనే స్పం�
పశ్చిమ బెంగాల్ | పశ్చిమబెంగాల్లో మూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఉప ఎన్నిక జరుగుతున్న స్థానాల్లో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప�
భవానీపూర్లో పోలింగ్కు భారీ భద్రత | పశ్చిమ బెంగాల్లోని భవానీపూర్ నియోజకవర్గంలో పోలింగ్కు పోలీస్ ఉన్నతాధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 15 కంపెనీల కేంద్ర బలగాలను
Water logging: పశ్చిమబెంగాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భారీగా వరద నీరు చేరడంతో
కోల్కతా: బీజేపీని మూడేండ్లలో భారత్ నుంచి తరిమేయాలని, ఇదే తన లక్ష్యమని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ అభిషేక్ బెనర్జీ అన్నారు. ‘ప్రతి బీజేపీ స్థానానికి వెళ్లి వారిని పదవీచ్యుతుడిని చేస్తాం. వారి ఈడీ, �
కోల్కతా: పశ్చిమ బెంగాల్-జార్ఖండ్ సరిహద్దులో 25 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బెంగాల్ అసన్సోల్లోని దుర్గాపూర్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పోలీసులు గురువారం సరిహద్దు ప్రాంతంలో నాకా బందీ నిర
కూలీలు | పశ్చిమబెంగాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తర దినాజ్పుర్లో ఓ బస్సు చెరువులోకి దూసుకెళ్లింది. దీంతో ఆరుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు
కోల్కతా: భారత్ను తాలిబన్గా చేయడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను అనుమతించబోమని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. ఉప ఎన్నిక జరుగనున్న భవానీపూర్లో ఏర్పాటు చేసిన బహిరంగ �