కోల్కతా : పశ్చిమ బెంగాల్కు చెందిన పోలీస్ స్పెషల్ టాస్క్ఫోర్స్ ఉత్తర 24 పరగణాస్ జిల్లాలో ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరు వ్యక్తులు అల్ఖైదాకు పని చేస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్త�
బోల్పూర్ (పశ్చిమబెంగాల్), ఆగస్టు 11: పశ్చిమబెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవల మంత్రి హోదాలో ఉన్న పార్థ చటర్జీని ఈడీ అధికారులు �
Road Accident | పశ్చిమ బెంగాల్లో ఘోర ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ఘటనలో 40 మంది గాయపడ్డారు. అందరూ ప్రాణాపాయం నుంచి బయటపడడంతో తృటిలో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. ఈ
కోల్కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంత్రివర్గంలో పలు మార్పులు చేశారు. మంత్రివర్గంలో తొమ్మిది కొత్తగా స్థానం కల్పించారు. ఇందులో బీజేపీ నుంచి తృణమూల్లో చేరిన మాజీ కేంద్రమంత్రి బాబుల్ స�
కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ నెల 3న తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరణ చేయనున్నారు. నలుగురు లేదా ఐదుగురిని కొత్తగా కేబినెట్లోకి తీసుకుంటామని చెప్పారు. ఈ మేరకు సోమవారం ఆమె మీడియాకు వెల�
kanwariyas | పశ్చిమబెంగాల్లోని కూచ్బేహార్లో ఘోర ప్రమాదం జరిగింది. కన్వరీయాలు ప్రయాణిస్తున్న పికప్ వ్యాన్లో విద్యుదాఘాతం జరిగింది. దీంతో 10 మంది మరణించగా, మరో 19 మంది గాయపడ్డారు.
Congress | పశ్చిమబెంగాల్లో నోట్ల కట్టలతో పట్టుబడిన తమ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. జార్ఖండ్కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇర్ఫాన్ అన్సారీ, రాజేశ్ కశ్యప్, నమన్ బిక్సల్
టీచర్స్ రిక్రూట్మెంట్ స్మామ్లో అరెస్టయిన పశ్చిమ బెంగాల్ మంత్రి, టీఎంసీ నేత పార్ధ ఛటర్జీ ఉదంతంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని పార్టీ నేతలను టీఎంసీ ఆదేశించింది.
సరిగ్గా ఏడాది పూర్తయింది.. బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగి.. అప్పటికే రెండుసార్లు అధికారంలోకి వచ్చిన టీఎంసీ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ చేయని ప్రయత్నమంటూ లేదు. ఫిరాయింపులు.. కేసులు.. దాడులు.. సోదా�
పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్లో ఓ విస్తుగొలిపే సంఘటన వెలుగు చూసింది. అనూహ్యంగా పెరిగిన ఫ్లేవర్డ్ కండోమ్ల విక్రయాలు స్థానిక దుకాణదారులను కలవరపెడుతున్నాయి. జిల్లాలో కొంత మంది యువకులు వీటిని గర్భన�
ఇప్పటికీ ఆ నీళ్లు స్నానానికి కూడా పనికిరావు భక్తుల గంగాతీర్థానికి అసలే అక్కరకు రావు ఇలా అయితే నది ఎప్పటికి శుద్ధి అవుతుంది? జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆగ్రహం న్యూఢిల్లీ, జూలై 24: గంగా నది.. హిందువులు పరమ పవిత్�