పశ్చిమబెంగాల్లో సోదాలకు వెళ్లిన ఈడీ అధికారులపై దాడి జరిగింది. ఓ కేసు దర్యాప్తులో భాగంగా ఉత్తర 24 పరగణాల జిల్లా సందేశ్ఖాలిలోని టీఎంసీ నేత షేక్ షాజహాన్ ఇంట్లో సోదాలకు వచ్చిన అధికారులు, వారికి భద్రతగా వ�
Attack | సోదాల కోసం వెళ్తున్న ‘ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED)’ బృందంపై దుండగులు దాడికి పాల్పడ్డారు. కర్రలతో కొట్టి వారి కారు అద్దాలను ధ్వంసం చేశారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రం ఉత్తర 24 పరగణాల జిల్లాలోని సందేశ
Last Sunset | సెకన్లు, నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాలు.. ఇలా కాలం కదిలిపోతూనే ఉంటుంది. సూర్యోదయాలు, సూర్యస్తమయాలు ఒకదాని వెంట ఒకటి నిర్విరామంగా జరుగుతుంటాయి. కాలం ఎవరి
Mamata Banerjee | పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంమంత్రి అమిత్షా లోక్సభలో ప్రకటన చేయాలంటూ ఆందోళనకు దిగిన 33 మంది ఎంపీలను సస్పెండ్ చేయడంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్ర�
ఒడిశాలోని భద్రక్, పశ్చిమ బెంగాల్లోని ఖరగ్పూర్ మధ్య దూరం 181 కిలోమీటర్లు. అయితే ఈ రెండు పట్టణాల మధ్య నడిచే ప్యాసెంజర్ రైలులో చార్జీ మాత్రం రెండు విధాలుగా ఉన్నది.
CM Mamata | పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ టీ గార్డెన్ వర్కర్స్తో ముచ్చటించారు. డార్జిలింగ్లోని కుర్సియోంగ్ ఏరియాలో ఉన్న మకైబారి టీ గార్డెన్లోకి మమత వెళ్లారు. అక్కడున్న కూలీలతో ఆమె �
Mamata Banerjee | పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో మంగళవారం ‘కోల్కతా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ (KIFF)’ జరిగింది. ఈ ఫిలిం ఫెస్టివల్కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతాబె
Radhikapur Express | పశ్చిమ బెంగాల్లో రాధికపూర్ ఎక్స్ప్రెస్ ట్రక్కును ఢీకొట్టింది. దీంతో రైలు పట్టాలు తప్పింది. ధూలియన్గంగ, బల్లాల్పూర్ స్టేషన్ల మధ్య వేకువ జామున ఒంటిగంట తర్వాత గంటలకు ఈ ఘటన జరిగింది.
Earthquake | బంగ్లాదేశ్ (Bangladesh)లో శనివారం ఉదయం 5.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ భూకంపం కారణంగా పొరుగున ఉన్న పశ్చిమ బెంగాల్ (West Bengal) రాష్ట్రంలోనూ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
దేశంలో కోచింగ్ సెంటర్లకు పేరుగాంచిన రాజస్థాన్లోని కోటాలో విద్యార్థుల మరణాలు ఆగడంలేదు. ఆత్మహత్యలను నిరోధించడానికి అధికారులు ఎన్నిరకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ వరుసగా బలవన్మరణాలు కలవరపెడుతున్నా�
World Cup | ప్రపంచకప్ ఫైనల్ (World Cup Final) మ్యాచ్లో టీమ్ఇండియా (Team India) ఓటమిని తట్టుకోలేక ఓ అభిమాని తనువు చాలించాడు. ఆదివారం రాత్రి ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డాడు.
కేంద్రంలోని బీజేపీ సర్కార్ భారత క్రికెట్ జట్టుతోపాటు దేశంలోని పలు సంస్థలను కాషాయీకరిస్తున్నదని (Saffron Colour) పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Benarjee) విమర్శించారు. భారత క్రికెట్ జట్టు (Indian Cricket team) సభ్యు