Sea Horses | సముద్రపు గుర్రాలు..! అంటే ఇవి నిజంగా గుర్రాలు కావు..! గుర్రాల ముఖాలను పోలిన ముఖంతో ఉండే ఒక రకం చేపలు..! ఇవి అంతరించిపోతున్న జీవుల జాబితాలో ఉన్నాయి..!
Subhash Chandra Bose | ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సోమవారం దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నేతాజీ సేవలను గుర్తు చేసుకుంటూ నివాళులర్పించారు.
Burmese pythons | పశ్చిమబెంగాల్ రాష్ట్రం సిలిగురి జిల్లా ఫుల్బరిలోని తీస్తా బ్యారేజ్ యార్డ్ కార్యాలయంలో రెండు భారీ కొండచిలువలు దర్శనమిచ్చాయి. తీస్తా బ్యారేజ్ కోసం
ఓ పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు సజీవదహనమయ్యారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం- ఖాజీపల్లి పారిశ్రామిక వాడలోని మైలాన్ లాబొరేటరీస్ లిమిటెడ్ యూనిట్-1లో చోటుచేసుకున్నది.
Mid-day meals | మధ్యాహ్న భోజనంలో భాగంగా స్కూల్ పిల్లలకు కోడికూర, సీజనల్ పండ్లు అందించాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి నుంచి వచ్చే నాలుగు నెలల పాటు
Ananda Bose | పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్కు (Ananda Bose) కేంద్ర ప్రభుత్వం భద్రత పెంచింది. ఆయనకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ ఎక్స్ప్రెస్పై రాళ్ల దాడి జరిగింది. పశ్చిమ బెంగాల్లోని హౌరా వెళ్తున్న వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలుపై కొందరు దుండగులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో రైలు కిటికీ అద్దాలు దెబ్బత�
Mamata Banerjee | పశ్చిమబెంగాల్లోని హౌరా రైల్వేస్టేషన్లో ఇవాళ ఉదయం వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ప్రధాని నరేంద్రమోదీ
Binoy Tamang | పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీకి గట్టి షాక్ తగిలింది. కీలక నేత బినోయ్ తమాంగ్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. డార్జిలింగ్ మున్సిపాలిటీలో
Birbhum violence:పశ్చిమ బెంగాల్లోని బీర్బమ్లో ఈ ఏడాది ఆరంభంలో హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఆ హింసలో బొగోటి గ్రామానికి చెందిన లాలన్ షేక్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అయితే ఆ నిందితుడు సోమవారం సీబీఐ కస్�
Mamata Banerjee | గుజరాత్లో ఇవాళ రెండో (చివరి) దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్నది. ఒకవైపు పోలింగ్ జరుగుతుంటే మరోవైపు అధికార బీజేపీ అక్కడ ప్రధాని మోదీ నేతృత్వంలో
Bomb Blast | పశ్చిమబెంగాల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తూర్పు మేదినీపూర్లోని భూపతినగర్లో గల తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)కి చెందిన బూత్ ప్రెసిడెంట్ రాజ్కుమార్ మన్న ఇంట్లో బాంబు పేలుడు సంభవించింద
బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి శుక్రవారం సమావేశమయ్యారు. సువేందు తృణమూల్ను వీడి బీజేపీలో చేరడం, గత అసెంబ్లీ ఎన్నికల్లో నంద�