పశ్చిమ బెంగాల్లో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది. బైరక్పూర్ నుంచి ఎంపీగా వున్న అర్జున్ సింగ్ బీజేపీకి గుడ్బై చెప్పేశారు. తిరిగి సొంత పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్లో చేరిపోయారు. తృణమూల్ అగ్రనేత �
కోల్కతా: పాత వాటర్ ట్యాంక్ రిజర్వాయర్ను కూల్చివేస్తుండగా క్లోరిన్ గ్యాస్ లీకైంది. దీంతో 15 మంది అస్వస్థతకు గురయ్యారు. పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ముర్షిదాబాద్ ప్రజా ఆ�
కోల్కతా: బిర్యానీ షాపులోని వ్యక్తులపై కొందరు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బరాక్పూర్లో ఈ సంఘటన జరిగింది. మోహన్పూర్ పోలీస్ స్టేషన్ పరి
కోల్కతా : సింగిల్ బిర్యానీ అయితే రూ. వంద నుంచి రూ. 150 ఉండొచ్చు. ఫ్యామిలీ ప్యాక్ అయితే రూ. 500 వరకు ఉండొచ్చు. కానీ ఓ వ్యక్తి భుజించిన బిర్యానీకి మాత్రం రూ. 3 లక్షలట. సదరు వ్యక్తి ఆ బిల్లును ఓ ప్రభుత్వ ఆస�
కోల్కతా : ప్రముఖ బెంగాలీ రచయిత్రి, జానపద సంస్కృతిక పరిశోధకురాలు రత్న రషీద్ పశ్చిమ బెంగాల్ అకాడమీ అవార్డును వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటించారు. సాహిత్యానికి చేసిన కృషికి బంగ్లా అకాడమీ సీఎం మమతా బెనర్జీ�
కోల్కతా : వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్రంలోని అధికార బీజేపీ యోచిస్తోందని, ఈ మేరకు ప్లాన్ను సైతం సిద్ధం చేసిందని తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ �
బెంగాల్లో బీజేవైఎం నేత అర్జున్ చౌరాసియా అనుమానాస్పదంగా మరణించాడు. ఇది తృణమూల్ చేసిన హత్యేనని బీజేపీ ఆరోపిస్తోంది. పైగా కేంద్ర హోంమంత్రి అమిత్షా బెంగాల్ పర్యటనలో ఉన్న సమయంలోనే ఈ మరణం సంభ
కోల్కతా : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. బెంగాల్లో శాంతిభద్రతలపై షా చేసిన వ్యాఖ్యలను ఆమె తిప్పికొట్టారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్�
కేంద్ర హోంమంత్రి అమిత్షాకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీ జహంగీర్పూరీ, యూపీ, మధ్యప్రదేశ్లో జరుగుతున్న వ్యవహారాలపై దృష్టి నిలిపాలని సూచించారు. బెంగాల్ గురించి బెంగ అవ
కోల్కతా : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర హోంశాఖ మంత్రి పీ చిందరంబరానికి పశ్చిమ బెంగాల్లో చేదు అనుభవం ఎదురైంది. కోల్కతా హైకోర్టుకు బుధవారం చిదరంబరం ఓ కేసుకు సంబంధించి రాగా.. కాంగ్రెస్ సెల్ న్యాయ
బీజేపీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేసిన ఆ పార్టీ ఎంపీ, పశ్చిమబెంగాల్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అర్జున్ సింగ్.. మరోసారి విరుచుకుపడ్డారు. శనివారం ఆ రాష్ట్ర సీఎం మమతాబెనర్జీకి లేఖ రాసిన ఆయన.. రైతులను
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జహంగిర్పురిలో హనుమాన్ ర్యాలీ సందర్భంగా జరిగిన హింసాకాండకు సంబంధించిన కేసులో కీలక నిందితుడ్ని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. అల్లర్లలో తుప�
Alipurduar | తామెన్నుకున్న ప్రజాప్రతినిథులు తమకు నిత్యం అందుబాటులో ఉండాలని ప్రజలు కోరుకుంటారు. ఆపద వచ్చినప్పుడు అండగా నిలవని అనుకుంటారు. తుఫాన్లు, వరదలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తమ బాధలను పంచుకో