ఒడిశాలోని (Odisha) జాజ్పూర్ (Jajpur) జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున ఛండీఖోల్ నెయూల్పూర్ వద్ద 16వ నంబర్ జాతీయ (NH-16) రహదారిపై ఆగి ఉన్న లారీని మినీ ట్రక్కు ఢీకొట్టింది.
పనిచేస్తున్న సంస్థకు కన్నం వేసి బంగారు ఆభరణాలతో పశ్చిమబెంగాల్కు ఉడాయించిన నలుగురు నిందితులను అబిడ్స్ పోలీసులు 48 గంటల్లో అరెస్ట్ చేసి, రూ.1.05 కోట్ల విలువైన సొత్తును రికవరీ చేశారు.
అరుదైన జీవులను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకునే మరో ముఠా పట్టుబడింది. అరుదైన రెడ్ శాండ్ బోవా అనే రెండు తలల పామును (శిఖండి) ఓ ముఠా అక్రమంగా తరలిస్తున్నదని సమాచారం అందడంతో బెలకోబా ఫారెస్ట్ రేంజ్ అధికార�
శాంపిల్స్లో 32 శాతం మందికి పాజిటివ్గా తేలిందని ఆరోగ్య అధికారులు చెప్పారు. గత కొన్ని రోజులుగా వైరస్ సోకిన పిల్లలతో ఆసుపత్రులు నిండుతున్నాయని వెల్లడించారు. ఆదివారం ఇద్దరు పిల్లలు చనిపోయినట్లు వివరించ�
మనవాళ్లెప్పుడూ అలంకరణలో వినూత్నతను కోరుకుంటారు. అందులోనూ పెళ్లికూతురిగా కనిపించాలంటే మరింత ప్రత్యేకమైన ముస్తాబుకు ఓటేస్తారు. భిన్నత్వంలో ఏకత్వం భారతీయ విధానం.
Gold Seize | డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సోమవారం పెద్ద ఎత్తున బంగారాన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు. ‘ఆపరేషన్ ఈస్టర్న్ గేట్వే’ స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి, బంగారం అక్రమ రవాణా గుట్టు రట్టు చే�
పశ్చిమబెంగాల్ రాష్ట్ర మంత్రి, ఒకప్పటి బెంగాళీ నటుడు బాబుల్ సుప్రియో సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఉన్నట్టుండి ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో హుటాహుటిన కోల్కతాలోని ఓ ఆస్పత్రికి తర�
ప్రసూతి మరణాల (ఎంఎంఆర్) తగ్గింపులో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. అతి తక్కువ మరణాలతో దేశంలోనే మూడో స్థానంలో నిలిచిన తెలంగాణ.. తగ్గుదల రేటులో మాత్రం దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది.
అంతరించిపోతున్న జాతుల పరిరక్షణలో భాగంగా హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ మరో కీలక అధ్యయనానికి ప్రాతినిధ్యం వహించనున్నది.
West Bengal | పశ్చిమ బెంగాల్ బీర్భూమ్ జిల్లాలోని మార్గ్రామ్లో ఆదివారం జరిగిన బాంబు పేలుడు ఘటనలో అధికార పార్టీ టీఎంసీకి చెందిన కార్యకర్త న్యూటన్ షేక్ మృతి చెందాడు. అలాగే పంచాయతీ చీఫ్ సోదరుడు లాల్తు షేక్ స
Missing Telangana Man | అతని వయసు 58 సంవత్సరాలు..! తెలంగాణలోని ఖమ్మం జిల్లా అతని స్వస్థలం..! రెండు నెలల క్రితం ఉన్నట్టుండి ఇంటి నుంచి తప్పిపోయాడు..! కానీ, కొన్ని రోజుల క్రితం బెంగాల్లో ప్రత్యక్షమయ్యాడు..!
Sea Horses seiz | ఎండు సముద్ర గుర్రాల అక్రమ తరలింపు కేసులో మరో ముగ్గురు నిందితులు అరెస్టయ్యారు. ఈ నెల 25న ఐదు కిలోల ఎండు సముద్ర గుర్రాలను తరలిస్తూ సిలిగురి జిల్లాలోని నక్సల్బరిలో ఫయాజ్ అహ్మద్ అనే నిందితుడు పట్టు�
తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు ఉపయోగపడేలా ఉన్నాయని వివిధ రాష్ర్టాల అధికారులు ప్రశంసించారు. బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్కు చెందిన 30 మంది అధికారులతో కూడిన బృందం �