పశ్చిమ బెంగాల్కు చెందిన పల్లీలు అమ్ముకునే భుబన్ బద్యాకర్ కచ్చా బాదాం పాటతో రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషన్గా మారిపోయిన విషయం తెలిసిందే. అతడు పాడిన పాట ప్రపంచవ్యాప్తంగా ఓ ఊపు ఊపేసింది.
రాష్ట్రపతి అభ్యర్థి రేసు నుంచి తప్పుకొన్న గోపాల్కృష్ణ గాంధీ నేడు విపక్షాలు మరోసారి భేటీ న్యూఢిల్లీ, జూన్ 20: ‘రాష్ట్రపతి రేసులో ఉండబోన’ని పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్, మహాత్మా గాంధీ మనవడు గోపాల్కృష్
శ్రీనగర్, జూన్ 18: రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టి, గెలిపించుకొని తమ ఐక్యత చాటాలనుకొంటున్న విపక్షాలకు ఆ అభ్యర్థి దొరకడమే గగనమైపోయింది. రాష్ట్రపతి అభ్యర్థి రేసు న
పశ్చిమ బెంగాల్ క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి మనోజ్ తివారి రంజీ ట్రోఫీలో సెంచరీలతో చెలరేగుతున్నాడు. జార్ఖండ్ తో క్వాలిఫయర్స్ లో శతకం బాదిన ఈ వెటరన్ ఆటగాడు.. తాజాగా మధ్యప్రదేశ్ తో జరుగుతున్న సెమీస్ లో క�
ఈ నెల 16 వరకు భారీ వర్షాలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి హైదరాబాద్, జూన్12 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డై
భారత దేశవాళీ టోర్నమెంటు రంజీ ట్రోపీలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ మంత్రి మనోజ్ తివారీ బ్యాటుతో అదరగొట్టాడు. బెంగాల్ తరఫున ఆడిన అతను.. జార్ఖండ్తో జరిగిన
కోల్కతా: బెంగాల్ క్యాబినెట్ కొత్త ప్రతిపాదనకు ఓకే చెప్పింది. రాష్ట్ర పరిధిలో నడుస్తున్న విశ్వవిద్యాలయాలకు సీఎం మమతా బెనర్జీనే ఛాన్సలర్గా నియమిస్తూ చేసిన ప్రతిపాదనకు క్యాబినెట్ ఆ�
అతి తెలివికి పోయిన ఒక వ్యక్తిని స్థానికులు చితకబాదారు. దొంగ నోట్లు ముద్రించి వాటిని ఉపయోగించడానికి చూశాడా వ్యక్తి. షాపు ఓనర్కు అది దొంగనోటు అని తెలియగానే.. కస్టమర్ను పట్టేసుకున్నాడు. చుట్టుపక్కల ఉన్న �
మన పథకాలపై రాష్ట్రాల అధ్యయనాలు రాష్ట్ర కార్యక్రమాలకు ప్రశంసల వెల్లువ అన్ని రంగాల్లోనూ రాష్ర్టానికి అవార్డులు హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ) : ఒకవైపు.. నీళ్లులేక నోళ్లు తెరిచిన బీళ్లు, రోడ్లు లేని ఊళ్�
పూరూలియా (పశ్చిమబెంగాల్), మే 31: మరో రెండేండ్లలో (2024) జరుగనున్న సాధారణ ఎన్నికల్లో బీజేపీని ఘోరంగా ఓడించాలని పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ పిలుపునిచ్చారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ ‘విద్వేష, హింసాయుత రాజకీ�
పశ్చిమ బెంగాల్లోని పురూలియాలో సోమవారం జరిగిన అడ్మినిస్ట్రేటివ్ సమావేశం చాలా హాస్యాస్పదంగా మారింది. టీఎంసీ నేత మాట్లాడుతుండగా, సీఎం మమతా బెనర్జీ దృష్టి అతడి పొట్టపై పడింది. 'మీ పొట్టేంటి అంతలా ఉం�
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన హింసాకాండపై యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ చేసిన వ్యాఖ్యలకు బెంగాల్ మంత్రి ఫిర్హాద్ హకీం దీటుగా బదులిచ్చారు.