కోల్కతా : పశ్చిమ బెంగాల్ మాల్డాలోని గజోల్ ప్రాంతంలో ఓ చేపల వ్యాపారి నివాసంపై సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.1.4కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, డ్రగ్స్ స్మగ్లి�
స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకంపై చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ప్రత్యేక ఫోకస్ పెట్టాయి. కానీ కొన్ని చోట్ల విద్యార్థులకు సరైన భోజనం అందడం లేదు. తాజాగా పశ్చిమ బెంగాల్లో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ. దినాజ్పూ
ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయం.. ‘వేదిక్ ప్లానిటోరియం’ కోల్కతా, ఆగస్టు 27: ఆధ్యాత్మికానికి పేరుగాంచిన భారతదేశంలో మరో అధునాతన ఆలయం అందుబాటులోకి రానున్నది. పశ్చిమబెంగాల్లోని మాయాపూర్లో నిర్మిస్తున్న ‘వేద�
అన్ని ఠాణాల్లో సైబర్ విభాగాలు అధిక శాతం అంతర్రాష్ట్ర నేరగాళ్లే అక్కడికి వెళ్లి మరీ అరెస్టులు సంచలనాత్మక కేసులెన్నో పరిష్కారం హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): నేషనల్ క్రైం రికార్డ్స్ �
కోల్కతా: దుర్గా పూజా వేడుకలకు పశ్చిమ బెంగాల్ సన్నద్ధమవుతున్నాయి. కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా అంత సందడిగా ఇవి జరుగలేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఘనంగా జరుపుతామని సీఎం మమతా బెనర్జీ తెలిపారు. సెప్టెంబర్ 1 న�
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో రాజకీయ హత్యలు కొనసాగుతున్నాయి. అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కార్యకర్తను ప్రత్యర్థులు కత్తితో పొడిచి హత్య చేశారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలో శనివారం ఈ సంఘటన జరిగిం
కోల్కతా : పశ్చిమ బెంగాల్కు చెందిన పోలీస్ స్పెషల్ టాస్క్ఫోర్స్ ఉత్తర 24 పరగణాస్ జిల్లాలో ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరు వ్యక్తులు అల్ఖైదాకు పని చేస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్త�
బోల్పూర్ (పశ్చిమబెంగాల్), ఆగస్టు 11: పశ్చిమబెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవల మంత్రి హోదాలో ఉన్న పార్థ చటర్జీని ఈడీ అధికారులు �
Road Accident | పశ్చిమ బెంగాల్లో ఘోర ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ఘటనలో 40 మంది గాయపడ్డారు. అందరూ ప్రాణాపాయం నుంచి బయటపడడంతో తృటిలో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. ఈ
కోల్కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంత్రివర్గంలో పలు మార్పులు చేశారు. మంత్రివర్గంలో తొమ్మిది కొత్తగా స్థానం కల్పించారు. ఇందులో బీజేపీ నుంచి తృణమూల్లో చేరిన మాజీ కేంద్రమంత్రి బాబుల్ స�
కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ నెల 3న తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరణ చేయనున్నారు. నలుగురు లేదా ఐదుగురిని కొత్తగా కేబినెట్లోకి తీసుకుంటామని చెప్పారు. ఈ మేరకు సోమవారం ఆమె మీడియాకు వెల�
kanwariyas | పశ్చిమబెంగాల్లోని కూచ్బేహార్లో ఘోర ప్రమాదం జరిగింది. కన్వరీయాలు ప్రయాణిస్తున్న పికప్ వ్యాన్లో విద్యుదాఘాతం జరిగింది. దీంతో 10 మంది మరణించగా, మరో 19 మంది గాయపడ్డారు.
Congress | పశ్చిమబెంగాల్లో నోట్ల కట్టలతో పట్టుబడిన తమ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. జార్ఖండ్కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇర్ఫాన్ అన్సారీ, రాజేశ్ కశ్యప్, నమన్ బిక్సల్