IT Raids | జార్ఖండ్లోని సంకీర్ణ సర్కార్ను అస్థిరపరచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో జాతీయ దర్యాప్తు సంస్థలు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వ్యవహరిస్తున్నాయి. కూటమిలో భాగస్వామ్య పక్షాల నేతల
Mamata Banerjee | పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జి.. ఓ ప్యామిలీ ఫంక్షన్కు హాజరుకావడం కోసం ఇవాళ తమిళనాడుకు వెళ్లారు. చెన్నై విమానాశ్రయంలో
Biryani | తృణమూల్ కాంగ్రెస్ లీడర్, కుచ్బెహార్ మున్సిపాలిటీ చైర్మన్ రవీంద్రనాథ్ ఘోష్ తీసుకున్న నిర్ణయం వివాదంగా మారింది. బిర్యానీలో ఉపయోగించే సుగంధ ద్రవ్యాల వల్ల పురుషుల్లో శృంగార కోరికలు తగ్గుతున్నాయ�
పశ్చిమబెంగాల్ని కోల్కతా నగరంలో రామప్ప ఆలయం నిర్మితమైంది. ఇదేంటి రామప్ప తెలంగాణలో ఉన్నది కదా అనుకుంటున్నారా? మీరు చదివింది నిజమే. రామప్పకు డూప్లికేట్ను దీపక్ గోష్ అనే ఆర్టిస్ట్ తన టీమ్సభ్యులతో క�
Suvendu Adhikari | సౌరవ్ గంగూలీకి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందన్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జిపై బీజేపీ తనదైన దుందుడుకు స్వభావం ప్రదర్శించింది. మమతాబెనర్జికి
IIT Kharagpur | పశ్చిమ బెంగాల్లోని ఐఐటీ ఖరగ్పూర్లో ఓ విద్యార్థి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. రెండు రోజుల నుంచి తన గదిలో నుంచి బయటకు రాకపోవడంతో.. అనుమానంతో తోటి విద్యార్థులు క్యాంపస్ సిబ్బందికి సమాచారం అం�
Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్కు సూపర్ సైక్లోన్ ముప్పు పొంచి ఉందని ఏపీ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు, వరదలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెల 18వ తేదీన ఉత్తర అండమాన్ సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏ�
మన దేశంలో 2021లో రోజుకు 30 మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్య చేసుకొన్నారు. కేంద్ర నేర గణాంకాల విభాగం (ఎన్సీఆర్బీ) చెప్పిన లెక్క ఇది. ఈ లెక్కన ఆ సంవత్సరంలో 10,881 మంది ఉరి కొయ్యకు వేలాడారు.
West Bengal | పశ్చిమబెంగాల్లో (West Bengal) దుర్గా మాత నిమజ్జనం సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకున్నది. జల్పాయ్గురి సమీపంలోని మాల్ నదిలో దుర్గామాత విగ్రహాలను నిమజ్జనం చేస్తుండగా
West Bengal | ఓ 28 ఏండ్ల యువకుడు ఈజీగా డబ్బును సంపాదించేందుకు మహిళలను టార్గెట్ చేశాడు. మహిళలను పెళ్లి చేసుకొని, వారితో కొద్ది రోజులు కాపురం చేసి నమ్మించేవాడు. ఆ తర్వాత విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ