అంతరించిపోతున్న జాతుల పరిరక్షణలో భాగంగా హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ మరో కీలక అధ్యయనానికి ప్రాతినిధ్యం వహించనున్నది.
West Bengal | పశ్చిమ బెంగాల్ బీర్భూమ్ జిల్లాలోని మార్గ్రామ్లో ఆదివారం జరిగిన బాంబు పేలుడు ఘటనలో అధికార పార్టీ టీఎంసీకి చెందిన కార్యకర్త న్యూటన్ షేక్ మృతి చెందాడు. అలాగే పంచాయతీ చీఫ్ సోదరుడు లాల్తు షేక్ స
Missing Telangana Man | అతని వయసు 58 సంవత్సరాలు..! తెలంగాణలోని ఖమ్మం జిల్లా అతని స్వస్థలం..! రెండు నెలల క్రితం ఉన్నట్టుండి ఇంటి నుంచి తప్పిపోయాడు..! కానీ, కొన్ని రోజుల క్రితం బెంగాల్లో ప్రత్యక్షమయ్యాడు..!
Sea Horses seiz | ఎండు సముద్ర గుర్రాల అక్రమ తరలింపు కేసులో మరో ముగ్గురు నిందితులు అరెస్టయ్యారు. ఈ నెల 25న ఐదు కిలోల ఎండు సముద్ర గుర్రాలను తరలిస్తూ సిలిగురి జిల్లాలోని నక్సల్బరిలో ఫయాజ్ అహ్మద్ అనే నిందితుడు పట్టు�
తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు ఉపయోగపడేలా ఉన్నాయని వివిధ రాష్ర్టాల అధికారులు ప్రశంసించారు. బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్కు చెందిన 30 మంది అధికారులతో కూడిన బృందం �
Sea Horses | సముద్రపు గుర్రాలు..! అంటే ఇవి నిజంగా గుర్రాలు కావు..! గుర్రాల ముఖాలను పోలిన ముఖంతో ఉండే ఒక రకం చేపలు..! ఇవి అంతరించిపోతున్న జీవుల జాబితాలో ఉన్నాయి..!
Subhash Chandra Bose | ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సోమవారం దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నేతాజీ సేవలను గుర్తు చేసుకుంటూ నివాళులర్పించారు.
Burmese pythons | పశ్చిమబెంగాల్ రాష్ట్రం సిలిగురి జిల్లా ఫుల్బరిలోని తీస్తా బ్యారేజ్ యార్డ్ కార్యాలయంలో రెండు భారీ కొండచిలువలు దర్శనమిచ్చాయి. తీస్తా బ్యారేజ్ కోసం
ఓ పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు సజీవదహనమయ్యారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం- ఖాజీపల్లి పారిశ్రామిక వాడలోని మైలాన్ లాబొరేటరీస్ లిమిటెడ్ యూనిట్-1లో చోటుచేసుకున్నది.
Mid-day meals | మధ్యాహ్న భోజనంలో భాగంగా స్కూల్ పిల్లలకు కోడికూర, సీజనల్ పండ్లు అందించాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి నుంచి వచ్చే నాలుగు నెలల పాటు
Ananda Bose | పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్కు (Ananda Bose) కేంద్ర ప్రభుత్వం భద్రత పెంచింది. ఆయనకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ ఎక్స్ప్రెస్పై రాళ్ల దాడి జరిగింది. పశ్చిమ బెంగాల్లోని హౌరా వెళ్తున్న వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలుపై కొందరు దుండగులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో రైలు కిటికీ అద్దాలు దెబ్బత�
Mamata Banerjee | పశ్చిమబెంగాల్లోని హౌరా రైల్వేస్టేషన్లో ఇవాళ ఉదయం వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ప్రధాని నరేంద్రమోదీ