బాణసంచా తయారు చేస్తున్న ఓ పరిశ్రమలో పేలుడు సంభవించి ఏడుగురు మరణించారు. పశ్చిమ బెంగాల్లోని 24 పరగణాల జిల్లా జగన్నాథపూర్లో ఆదివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సిబ్బంది విధి నిర్వహణలో ఉండగా హఠాత్తుగా పేలుడు
పశ్చిమబెంగాల్లోని (West Bengal) ఉత్తర 24 పరగాణా జిల్లాలో (North 24 Parganas district) ఉన్న ఓ పటాకుల పరిశ్రమలో (Firecracker factory) భారీ పేలుడు (Blast) సంభవించింది.
Tigress Rika | పశ్చిమబెంగాల్ రాష్ట్రం జల్పాయ్గురి జిల్లాలోని సిలిగురి పట్టణ సమీపంలోగల బెంగాల్ సఫారీ పార్కులో రికా అనే పెద్దపులి మూడు పిల్లలకు జన్మనిచ్చింది.
Vande Bharat Express | కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express) రైళ్లపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ రైలులో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో గంట తర్వాత మర�
Bikash Sinha | ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, పశ్చిమబెంగాల్ వాసి వికాస్ సిన్హా (Bikash Sinha) ఇక లేరు. 78 ఏళ్ల వికాస్ సిన్హా గత కొంత కాలంగా వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో బాధపడుతున్నారు. శుక్రవారం ఉదయం కోల్కతాలోని తన నివాసంలో �
Cubs in Zoo | పశ్చిమబెంగాల్లోని జంతు సంరక్షణ కేంద్రాల్లో మంచు చిరుత పిల్లలు, రెడ్ పాండా కూనలు సందడి చేస్తున్నాయి. డార్జిలింగ్లోని సింగలీలా నేషనల్ పార్కులో తీస్తా (Theesta), నీరా (Nira) అనే రెండు రెడ్ పాండాలు రెండు కూ�
ఈవీఎంలను హ్యాకింగ్ చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఆధారాలు ఉన్నాయని గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు.
Buddhadeb Bhattacharjee | కోల్కతా : పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య(79) ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
తెలంగాణ చేపలకు విదేశాల్లో డిమాండ్ పెరుగుతున్నదని రాష్ట్ర మత్స్య సహకార సంఘాల చైర్మన్ పిట్టల రవీందర్ తెలిపారు. సోమవారం పశ్చిమ బెంగాల్, ఏపీకి చెందిన చేపల ఎగుమతి సంస్థల ప్రతినిధులు పిట్టల రవీందర్తో భ�
పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య(79) తీవ్ర అస్వస్థతతో శనివారం కోల్కతాలోని ఓ ప్రైవేటు దవాఖానలో చేరారు. శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో కుటుంబసభ్యులు ఆయ న్ను హుటాహుటిన హాస్పిటల్కు తరలించ
Buddhadeb Bhattacharya | కోల్కతా : పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను శనివారం కుటుంబ సభ్యులు ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించారు. భట్టాచార్య ఆ
Couple | పాపులారిటీ కోసం భార్యాభర్తలు (Couple) దారుణానికి ఒడిగట్టారు. ఏకంగా కన్న బిడ్డను అమ్ముకున్నారు. ఆ వచ్చిన డబ్బుతో హనీమూన్ లకు తిరిగి ఎంజాయ్ చేశారు.
రీల్స్ చేయడానికి ఐఫోన్ కొనేందుకు డబ్బుల్లేక ఏకంగా తమ 8 నెలల పసికందును తల్లిదండ్రులు అమ్మేసిన ఘటన పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకుంది. ఉత్తర 24 పరగణాల జిల్లాకు చెందిన జయదేవ్, సతి దంపతులకు 7 ఏండ్ల కుమార్తె, 8 న�
West Bengal | ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) లో ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘటన మరవకముందే పశ్చిమ బెంగాల్ (West Bengal) లోనూ అలాంటి ఘటనే తాజాగా చోటు చేసుకుంది.