The Kerala Story: ద కేరళ స్టోరీ చిత్రాన్ని బెంగాల్ ప్రభుత్వం బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ బ్యాన్పై ఇవాళ సుప్రీంకోర్టు స్టే విధించింది. సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నర్సింహా, జేబీ పర్దివాలా�
West Bengal | కోల్కతా : పశ్చిమ బెంగాల్లోని పుర్బా మేదినిపూర్ జిల్లాలో మంగళవారం ఘోరం జరిగింది. ఎగ్రాలో అక్రమంగా నిర్వహిస్తున్న బాణాసంచా కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి 9 మంది ప్రాణాలు �
అంబులెన్స్కు చెల్లించేందుకు డబ్బులు లేకపోవడంతో కన్న కొడుకు మృతదేహంతో ఓ వ్యక్తి బస్సులో ప్రయాణించిన హృదయవిదారక ఘటన పశ్చిమబెంగాల్లో జరిగింది. సంబంధిత వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఆ రాష్ట్�
West Bengal | పశ్చిమబెంగాల్ (West Bengal)లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. అంబులెన్స్ (ambulance)కు డబ్బులు ఇవ్వలేక ఓ తండ్రి తన చిన్నారి మృతదేహాన్ని బ్యాగ్లో పెట్టుకుని సుమారు 200 కిలోమీటర్లు బస్సులోనే ప్రయాణించాడు.
The Kerala Story | వివాదస్పద సినిమా ‘ది కేరళ స్టోరీ’ని (The Kerala Story) ఎందుకు బ్యాన్ చేశారని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అలాగే తమిళనాడులో ఈ సినిమా ప్రదర్శించే థియేటర్ల వద్ద సెక్యూరిటీని ఏర�
Cyclone Mocha: మోచ తుఫాన్ అతి తీవ్రంగా మారింది. దీంతో బెంగాల్లో అలర్ట్ ప్రకటించారు. ఎన్డీఆర్ఎఫ్ దళాలు సిద్ధంగా ఉన్నాయి. ఈశాన్యం దిశగా సముద్రంలోకి వెళ్లకూడదని జాలర్లకు వెదర్ శాఖ ఆదేశాలు జారీ చేసింది
పశ్చిమబెంగాల్లో రూ.4.5 కోట్ల విలువైన బంగారం బిస్కెట్లను అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. బంగ్లాదేశ్ మీదుగా త్రిపుర నుంచి బెంగాల్కు వస్తున్న అంతర్జాతీయ బస్సును అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రూ.4.5 �
ది కేరళ స్టోరీ ( the kerala story) మూవీని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సోమవారం నిషేధించింది. రాష్ట్రంలో శాంతిభద్రతల పర్యవేక్షణ, విద్వేష నేరాలు, హింస ప్రజ్వరిల్లకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకు
కాలేయం ఆమెను కాటికి చేరువచేస్తున్న దశ. యాభై కిలోమీటర్ల దూరంలోని సర్కారు దవాఖానకు తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ఆ తల్లి కన్నుమూసింది. సరిగ్గా అదే సమయానికి ఆమె కొడుకు సుశాంత గిరి పదో తరగతి పబ్లిక్ పరీక్�
పశ్చిమ బెంగాల్లో (West Bengal) పిడుగులు (Lightning) బీభత్సం సృష్టించాయి. రాష్ట్రంలోని ఐదు జిల్లాలో గురువారం ఉరుములు, మెరుపులతో (Thunderstorms) కూడిన సాధారణ వర్షపాతం నమోదయింది. అయితే వర్షంతోపాటు పిడుగులు పడటంతో 14 మంది మృతిచెందా�
పశ్చిమబెంగాల్లోని (West Bengal) మాల్డా (Malda) జిల్లాలో ఓ వ్యక్తి కలకలం సృష్టించాడు. తుపాకీతో తరగతి గదిలోకి ప్రవేశించిన దుండగుడు విద్యార్థులను బందీలుగా (Hostage) చేసుకునేందుకు ప్రయత్నించాడు.