Earthquake | బంగ్లాదేశ్ (Bangladesh)లో శనివారం ఉదయం 5.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ భూకంపం కారణంగా పొరుగున ఉన్న పశ్చిమ బెంగాల్ (West Bengal) రాష్ట్రంలోనూ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
దేశంలో కోచింగ్ సెంటర్లకు పేరుగాంచిన రాజస్థాన్లోని కోటాలో విద్యార్థుల మరణాలు ఆగడంలేదు. ఆత్మహత్యలను నిరోధించడానికి అధికారులు ఎన్నిరకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ వరుసగా బలవన్మరణాలు కలవరపెడుతున్నా�
World Cup | ప్రపంచకప్ ఫైనల్ (World Cup Final) మ్యాచ్లో టీమ్ఇండియా (Team India) ఓటమిని తట్టుకోలేక ఓ అభిమాని తనువు చాలించాడు. ఆదివారం రాత్రి ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డాడు.
కేంద్రంలోని బీజేపీ సర్కార్ భారత క్రికెట్ జట్టుతోపాటు దేశంలోని పలు సంస్థలను కాషాయీకరిస్తున్నదని (Saffron Colour) పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Benarjee) విమర్శించారు. భారత క్రికెట్ జట్టు (Indian Cricket team) సభ్యు
Trinamool Leader Shot Dead | తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతపై కాల్పులు జరిపి హత్య చేశారు. (Trinamool Leader Shot Dead) ఈ నేపథ్యంలో టీఎంసీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఒక అనుమానిత వ్యక్తిని కొట్టి చంపారు. పలు ఇళ్లకు నిప్పుపెట్టారు. దీంతో ఆ ప్ర�
Kali Puja | పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతాబెనర్జి ఇంట్లో కూడా దీపావళి పండుగ సందర్భంగా ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. మమత ఇంట్లోని పూజ గదిలో కాళీ మాత చిత్రపటాలను సుందరం
వ్యవసాయ శాఖలో (Agricultural department) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. ఓ ఉద్యోగార్థి దరఖాస్తు చేసుకున్నాడు. దానికి సంబంధించిన అడ్మిట్ కార్డు (Admit Card) అతని ఇంటికి వచ్చింది.
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో దారుణం వెలుగుచూసింది. వాటర్ బాటిల్ కొనుగోలు విషయంలో దుకాణదారుతో జరిగిన వివాదం ఓ వ్యక్తి మరణానికి దారితీసిన ఘటన నగరంలోని గిరీష్ పార్క్ ప్రాంతంలో వెలుగు�
Durga Puja Carnival | దసరా శరన్నవరాత్రులు ముగిసిన సందర్భంగా పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో ఘనంగా దుర్గాపూజ కార్నివాల్ నిర్వహించారు. ఈ కార్నివాల్కు బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మ
Cyclone | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారింది. ఈ తుపానుకు ఇరాన్ హమూన్ అని నామకరణం చేసింది. తుపాను ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఉపాధి హామీ పథకానికి సంబంధించిన బకాయిలపై కేంద్రం ఈ నెల 31 నాటికి స్పందించకుంటే ఆందోళనను తిరిగి ప్రారంభిస్తామని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) హెచ్చరించింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు అభిషేక్ బెనర్జీ మాట్ల�
Passport Scam: పశ్చిమ బెంగాల్, గ్యాంగ్టక్లో ఉన్న సుమారు 50 ప్రదేశాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పాస్పోర్టు కేసులో ఆ తనిఖీలు జరుగుతున్నాయి. నకిలీ పత్రాలు చూపించి పాస్పోర్టులు జారీ చే�