Mosquitoes | పశ్చిమబెంగాల్ (West Bengal)లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో డెంగ్యూ (Dengue) కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్థానికంగా నివసించే ఓ వ్యక్తి తనను కుట్టిన దోమలను (Mosquitoes) అన్నింటినీ పట్టుకుని వ
Sikkim Floods | తీస్తా నది పరీవాహక ప్రాంతం ఇంకా వరద గుప్పిట్లోనే ఉంది. సిక్కింతో పాటు ఇటు పశ్చిమ బెంగాల్లోని సరిహద్దు జిల్లాలు ఇబ్బందులు పడుతున్నాయి. సిక్కిం వరదల్లో ఇప్పటి వరకు 53 మంది ప్రాణాలు క�
పశ్చిమబెంగాల్ (West Bengal) సీఎం మమతా బెనర్జీ కేబినెట్లోని మరో మంత్రి ఇంటిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దాడి చేసింది. మధ్యంగ్రామ్ మున్సిపాలిటీలో (Madhyamgram) రిక్రూట్మెంట్ కుంభకోణానికి (Recruitment Scam) సంబంధించి ఆహార
Swapna Barman | చైనాలో జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో మహిళా హెప్టాథ్లాన్ విభాగంలో కాంస్య పతకం నెగ్గిన తెలంగాణ హెప్టాథ్లెట్ నందిని అగసారాపై ఆమె టీమ్ మేట్, పశ్చిమబెంగాల్ హెప్టాథ్లెట్ స్వప్ప బర్మన్ సంచలన కామ�
పశ్చిమ బెంగాల్లోని మాల్డా జిల్లా, భలూకా రోడ్ యార్డులో గురువారం వర్షాల వల్ల రైలు పట్టాలు దెబ్బతినడంతో, ఆ పట్టాలపై ప్రయాణిస్తున్న రైలు ప్రమాదానికి గురి కాకుండాసాహసోపేతంగా కృషి చేసిన పన్నెండేళ్ల బాలుడి
విపక్ష ఇండియా కూటమిలో మరోసారి లుకలుకలు బయటపడ్డాయి. తాజాగా పశ్చిమబెంగాల్లో టీఎంసీ, సీపీఐ(ఎం) మధ్య లొల్లి మొదలైంది. బెంగాల్లో సీపీఐ(ఎం)తో కలిసి పోటీ చేసేది లేదని తృణమూల్ కాంగ్రెస్ ఖరాఖండిగా చెబుతున్నద�
elephant corridors: దేశంలో ఏనుగులు సంచరించే 150 ప్రదేశాలను గుర్తించారు. దీనిపై పర్యావరణ శాఖ ఓ రిపోర్టును రిలీజ్ చేసింది. పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా కారిడార్స్ ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం దేశంలో 30వేల ఏనుగ�
వివాహం చేసుకోవాలని అడుగుతున్నదని ఒత్తిడి చేస్తుండటంతో ఆర్మీ అధికారి ఓ నేపాలీ మహిళను హత్యచేసిన ఘటన ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో (Dehradun) జరిగింది. లెఫ్టినెంట్ కల్నల్ రామెండు ఉపాధ్యాయ్ (Lieutenant Colonel Ramendu Upadhyay) మూడ�
పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ తాను హెచ్చరించిన విధంగానే రాష్ట్రప్రభుత్వంపై మరో కక్ష సాధింపు చర్యకు ఉపక్రమించారు. శనివారం అర్ధరాత్రి ఆయన రెండు రహస్య లేఖలను కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వాని
Dilip Ghosh | ‘ఇండియా’ పేరును ‘భారత్’గా మార్చడం ఇష్టంలేని వాళ్లు దేశం విడిచి వెళ్లిపోవచ్చని పశ్చిమబెంగాల్కు చెందిన బీజేపీ నేత దిలీప్ ఘోష్ (Dilip Ghosh) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కార్యకర్తలతో ఏర్పాటు చే�
Bus accident | ఉత్తప్రదేశ్లోని లఖీంపూర్ ఖేరి జిల్లాలో 60 మంది యాత్రికులతో వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గోతిలో పడింది. ఈ ప్రమాదంలో 12 మంది యాత్రికులు గాయపడ్డారు. అల్లీపూర్ గ్ర�