ఓటీటీ ప్రియులకు హుమా ఖురేషీ గురించి పరిచయం అక్కర్లేదు. ‘మహారాణి’వెబ్సిరీస్తో ఆమె పేరు మార్మోగిపోయింది. దశాబ్దం కిందట ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసీపూర్'తో సినిమాల్లోకి అడుగు పెట్టిన హుమ వరుసగా అవకాశాలు అందు
గాయకుడు శ్రీరామచంద్ర, గాయత్రి చాగంటి, రాశీ సింగ్, శ్రీవిద్య మహర్షి ప్రధాన పాత్రలు పోషించిన వెబ్ సిరీస్ ‘పాపం పసివాడు’. లలిత్ కుమార్ దర్శకుడు. ఈ సిరీస్ ఈ నెల 29 నుంచి ‘ఆహా’ ఓటీటీలో విడుదల కానుంది.
దేశ చరిత్రలో చీకటి కోణాలు.. కుంభకోణాలు! అది చిన్నదైనా, పెద్దదైనా ఎప్పుడు వాటి ప్రస్తావన వచ్చినా ‘ఇలా కోట్లు గడించారు, అలా ముంచారు’ అని ఆసక్తిగా చెప్పేవాళ్లూ, పెదవి విరిచేవాళ్లూ చాలామంది కనిపిస్తారు. ఓటీటీ
యువతరంలో మంచి ఫాలోయింగ్ ఉన్న కథానాయికల్లో వాణీ కపూర్ ఒకరు. రొమాంటిక్ ఎంటర్టైనర్స్ ద్వారా బాలీవుడ్లో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ భామ ‘మండాల మర్డర్స్' వెబ్సిరీస్ ద్వారా ఓటీటీ వేదికపై అరంగ
‘లస్ట్ స్టోరీస్-2’ వెబ్ సిరీస్ విడుదలకు ముందే విమర్శలను ఎదుర్కొంటున్నది. టీజర్లో శృతి మించిన శృంగార సన్నివేశాలు ఉన్నాయని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
టిక్టాక్లో పుట్టి.. యూట్యూబ్తో జట్టుకట్టి.. తాజాగా వెబ్సిరీస్లతో అదరగొడుతున్నది అనన్య శర్మ. ఈ వరంగల్ అమ్మాయి సినీతారగా ఓ వెలుగు వెలగడమే తన లక్ష్యం అంటున్నది. ఆమె నటించిన వెబ్సిరీస్ ‘అర్థమైందా అర�
స్త్రీపురుషుల బంధాన్ని తెరపై తీసుకొచ్చే క్రమంలో వారి మధ్య ఆకర్షణను పరిధుల మేరకు సహజంగా చూపించడంలో ఏమాత్రం తప్పులేదని వ్యాఖ్యానించింది అగ్ర కథానాయిక తమన్నా. ఈ భామ నటించిన ‘జీ కర్దా’ వెబ్సిరీస్ ఇటీవలే
ఆయన సినిమాల ఎంపిక కొత్తగా ఉంటుంది. ఏ పాత్ర పోషించినా కొంగొత్తగా అనిపిస్తుంది. బాక్సాఫీస్ రేసుకు సంబంధం లేకుండా విలక్షణ నటుడు అని నిరూపించుకున్నాడు మనోజ్ బాజ్పాయ్.
‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ వెబ్సిరీస్తో తెలుగువారికి పరిచయమైంది నటి సిమ్రాన్ శర్మ. అంతకుముందు ‘ఇగో’ సినిమాలోనూ మెరిసింది. హిందీ వెబ్సిరీస్లలో నటిస్తూ తన సత్తా చాటుకుంటున్న సిమ్రాన్ చైల్డ్ ఆర్ట�
కోర్టు చుట్టూ తిరిగే కథలు ప్రేక్షకులకు ఆసక్తి కలిగిస్తాయి. ‘వ్యవస్థ’ కూడా అలాంటి కథే! యామిని, అజయ్ భార్యాభర్తలు. మొదటిరాత్రి యామిని తన భర్తను కాల్చి చంపుతుంది. ఆ కేసు నుంచి తనను బయటపడేయాల్సిందిగా సీనియర�