‘లస్ట్ స్టోరీస్-2’ వెబ్ సిరీస్ విడుదలకు ముందే విమర్శలను ఎదుర్కొంటున్నది. టీజర్లో శృతి మించిన శృంగార సన్నివేశాలు ఉన్నాయని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
టిక్టాక్లో పుట్టి.. యూట్యూబ్తో జట్టుకట్టి.. తాజాగా వెబ్సిరీస్లతో అదరగొడుతున్నది అనన్య శర్మ. ఈ వరంగల్ అమ్మాయి సినీతారగా ఓ వెలుగు వెలగడమే తన లక్ష్యం అంటున్నది. ఆమె నటించిన వెబ్సిరీస్ ‘అర్థమైందా అర�
స్త్రీపురుషుల బంధాన్ని తెరపై తీసుకొచ్చే క్రమంలో వారి మధ్య ఆకర్షణను పరిధుల మేరకు సహజంగా చూపించడంలో ఏమాత్రం తప్పులేదని వ్యాఖ్యానించింది అగ్ర కథానాయిక తమన్నా. ఈ భామ నటించిన ‘జీ కర్దా’ వెబ్సిరీస్ ఇటీవలే
ఆయన సినిమాల ఎంపిక కొత్తగా ఉంటుంది. ఏ పాత్ర పోషించినా కొంగొత్తగా అనిపిస్తుంది. బాక్సాఫీస్ రేసుకు సంబంధం లేకుండా విలక్షణ నటుడు అని నిరూపించుకున్నాడు మనోజ్ బాజ్పాయ్.
‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ వెబ్సిరీస్తో తెలుగువారికి పరిచయమైంది నటి సిమ్రాన్ శర్మ. అంతకుముందు ‘ఇగో’ సినిమాలోనూ మెరిసింది. హిందీ వెబ్సిరీస్లలో నటిస్తూ తన సత్తా చాటుకుంటున్న సిమ్రాన్ చైల్డ్ ఆర్ట�
కోర్టు చుట్టూ తిరిగే కథలు ప్రేక్షకులకు ఆసక్తి కలిగిస్తాయి. ‘వ్యవస్థ’ కూడా అలాంటి కథే! యామిని, అజయ్ భార్యాభర్తలు. మొదటిరాత్రి యామిని తన భర్తను కాల్చి చంపుతుంది. ఆ కేసు నుంచి తనను బయటపడేయాల్సిందిగా సీనియర�
రెండు దశాబ్దాల కిందట ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రెజీనా ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంటున్నానని చెబుతున్నది. పర్సనల్ లైఫ్తోపాటు కెరీర్ పరంగానూ చాలా ఖుషీగా ఉన్నానంటున్నది.‘టీనేజ్లో ఉండగా సినిమాల్లోకి వ�
‘ఆహా’లో స్ట్రీమింగ్ అయిన ‘గీతా సుబ్రహ్మణ్యం’ వెబ్సిరీస్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. చక్కటి ప్రేమకథగా మెప్పించింది. ఈ సిరీస్ మూడో సీజన్ శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతున్నది.
ఓటీటీ ధాటికి విలవిల్లాడుతున్న థియేటర్లు ప్రేక్షకుల మనసు దోచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో రూపాయికే 30 నిమిషాలపాటు అప్కమింగ్ సినిమాల ట్రైలర్ వీక్షించే ఆఫర్ను తీసుకొచ్చాయి. కేవ
ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ, పావని, జోర్దార్ సుజాత, దేవయాని ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘సేవ్ ద టైగర్స్'. తేజా కాకుమాను దర్శకత్వం వహించారు. మహి వీ రాఘవ్, ప్రదీప్ అద్వైతం షో రన్నర్�
రొమాంటిక్' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది ఢిల్లీ భామ కేతిక శర్మ. పూరి జగన్నాథ్ నిర్మించిన ఈ చిత్రంలో ఆకాష్ పూరి హీరోగా నటించారు. ఈ సినిమాతో యువ ప్రేక్షకులను ఆకర్షించిందీ తార.
గత ఏడాది ‘థాంక్యూ’ చిత్రం నిరాశపరచడంతో ప్రస్తుతం హిందీ, తమిళ సినిమాలపై దృష్టి పెడుతున్నది రాశీఖన్నా. వెబ్సిరీస్లలో కూడా సత్తా చాటుతున్నది. ఇటీవల ఆమె నటించిన ‘ఫర్జీ’ సిరీస్ ప్రేక్షకాదరణ సొంతం చేసుకు�