‘ఫ్యామిలీ మ్యాన్' వెబ్సిరీస్ల తర్వాత మనోజ్ బాజ్పాయ్ ఏ పాత్ర పోషించినా ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్నారు. అది సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా.. ఆయన మంచి కథనే ఎంచుకుంటారనీ, తన పాత్రను అత్యద్భుతం�
పొలిటికల్ క్రైమ్ డ్రామాగా రూపొందుతున్న వెబ్సిరీస్ ‘కరీంనగర్స్-మోస్ట్ వాంటెడ్' బాలాజీ భువనగిరి దర్శకత్వం వహించిన ఈ సిరీస్ డిసెంబర్ 22న ప్రముఖ ఓటీటీ వేదికపై ప్రసారం కానుంది.
అగ్ర కథానాయిక కీర్తి సురేష్ ఏ పాత్రలోనైనా చక్కగా ఒదిగిపోతుంది. వాణిజ్య చిత్రాలతో పాటు మహిళా ప్రధాన కథాంశాల్లో కూడా తనదైన నటనతో మెప్పిస్తుంది. ఈ ఏడాది విడుదలైన ‘దసరా’ చిత్రంలో వెన్నెలగా అద్భుతాభినయంతో �
‘ఏక్ దో తీన్... ఆజా పియా ఆయీ బహార్..’ అని మాధురీ దీక్షిత్ వేసిన స్టెప్పులు నోస్టాలజీ మెమరీ!‘తూ చీజ్ బడీ హై మస్త్ మస్త్..’ అని రవీనా చేసిన అల్లరికి యువత అంతా ఫిదా అయింది.
సొట్టబుగ్గలతో, క్యూట్ స్మైల్తో ఓ తరం అమ్మాయిలను ఫిదా చేసిన నటుడు మాధవన్. కమర్షియల్ పంథాకు భిన్నంగా ప్రయోగాత్మక సినిమాలు చేయడానికి ఎప్పుడూ ముందుంటాడు. కథ నచ్చితే, పాత్ర నప్పుతుంది అనిపిస్తే సెకండ్ హ
‘మీర్జాపూర్' వెబ్సిరీస్తో ఓటీటీ స్టార్గా పేరు తెచ్చుకున్నాడు పంకజ్ త్రిపాఠి. ఆయన ఏ సినిమా చేసినా, వెబ్సిరీస్లో కనిపించినా ఏదో కొత్తదనం ఉంటుందనేంత పేరు తెచ్చుకున్నాడు.
ఫ్యామిలీమ్యాన్ మనోజ్ బాజ్పేయి, అక్కినేని వారసుడు నాగచైతన్య ఇద్దరూ తనను ఎంతో ఆదరించారని చెబుతున్నది నటి ప్రాచీ దేశాయ్. మనోజ్తో ‘సైలెన్స్ 2’ వెబ్సిరీస్ కోసం పనిచేసింది ప్రాచి.
‘గత రెండేళ్లుగా చెన్నైలో నిర్మిస్తున్న కళ్యాణ్ అమ్యూస్మెంట్ పార్క్ మీదనే ఎక్కువగా దృష్టి పెడుతున్నా. త్వరలో దానిని ప్రారంభించబోతున్నాం. ఇక బాలకృష్ణగారితో సినిమా కోసం ఎదురుచూస్తున్నా. ఆయన ఎప్పుడూ చ�
‘ఇటీవల ‘మాన్షన్ 24’ అనే వెబ్సిరీస్ చేశాను. ఆ షూటింగ్లోనే నాకు ‘వధువు’ కథ చెప్పారు. సక్సెస్ఫుల్ బెంగాలీ వెబ్సిరీస్ ‘ఇందు’ని తెలుగులో వధువుగా తీస్తున్నారు. ఈ ప్రపోజల్ నాదగ్గరకొచ్చినప్పుడు ఎైగ్జె�
‘దూత’ అంటే మెసెంజర్. ఓ సంఘటన ప్రజల వద్దకు చేరవేసే జర్నలిస్ట్ కూడా దూతే. ఇది ఒక జర్నలిస్ట్ నేపథ్యంలో జరిగే కథ’ అని దర్శకుడు విక్రమ్ కె.కుమార్ అన్నారు. నాగచైతన్య హీరోగా ఆయన దర్శకత్వంలో రూపొందిన వెబ్సి
అక్కినేని నాగచైతన్య, పార్వతి తిరువోతు ప్రధానపాత్రధారులుగా విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మించిన వెబ్ సిరీస్ ‘దూత’. ప్రపంచవ్యాప్తంగా 240 దేశాల్లో డిసెంబర్ 1నుంచి ఈ సిరీస్ ప్రసారం కా�
Mehreen Pirzada | నటి మెహరీన్కు కోపం వచ్చింది. తనను ట్రోల్ చేసిన వారిపై ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవలే ఆమె ‘సుల్తాన్ ఆఫ్ దిల్ల్లీ’ అనే వెబ్సిరీస్లో నటించింది. ఇటీవలే స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్
సినిమాలతో సమానంగా వెబ్సిరీస్లూ క్రేజ్ సంపాదించుకున్నాయి. అగ్ర నటులు కూడా ఇటువైపు మొగ్గుతున్నారు. ఆ జాబితాలో చేరడమే కాదు, ఓటీటీలో మంచి హిట్నూ అందుకున్నది టాలీవుడ్ ముద్దుగుమ్మ.. నిత్యామీనన్. ‘అమెజా�