ప్రస్తుతం అన్ని భాషల్లో బయోపిక్ల ట్రెండ్ నడుస్తున్నది. ఒకనాడు అగ్ర తారలుగా వెలుగొందిన నటీనటుల జీవితాలను వెండితెరపైకి తీసుకొచ్చేందుకు దర్శకనిర్మాతలు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్లో �
చరిత్రను పెనవేసుకున్న గాథలు ఓటీటీలో ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా సోనీ లివ్ చేస్తున్న వెబ్ సిరీస్ ప్రయోగాలు ప్రేక్షకులను విపరీతంగా ఎంగేజ్ చేస్తున్నాయి. హర్షద్ మెహతా స్టాక్మార్కెట్
‘మది’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిలో చోటు సంపాదించుకున్న నటి రిచా జోషి. మోడలింగ్, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లతో తన ప్రతిభను నిరూపించుకుని హీరోయిన్గా అవకాశం దక్కించుకుంది ఈ ముంబయి బ్యూటీ.
RBI - Web Series | భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ). ఐదు ఎపిసోడ్ల వెబ్ సిరీస్ తేవాలని ప్లాన్ చేసింది. సుమారు మూడు గంటల పాటు సాగే ఈ వెబ్ సిరీస్’లో ప్రతి ఎపిసోడ్ 25-30 నిమిషాల నిడివితో వస్తోంది.
‘లైగర్'తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన బాలీవుడ్ భామ అనన్యపాండే. ప్రస్తుతం ఈ స్టార్కిడ్కి బాలీవుడ్ అవకాశాలకు కొదవలేదు. త్వరలో ‘కాలీ మీ బే’ అనే వెబ్సిరీస్తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఓటీటీలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సిరీస్లలో మీర్జాపూర్ ఒకటి. పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, షెర్నావాజ్ సామ్ జిజినా తదితరులు నటించిన ఈ సిరీస్ మూడో భాగం స్ట్రీమింగ్ ఇటీవలే అమెజాన్ ప్రైమ్లో మొదలైంది.
త్రిష ప్రధానపాత్రలో రూపొందుతోన్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్సిరీస్ ‘బృంద’. త్రిష నటిస్తున్న తొలి వెబ్సిరీస్ ఇదే కావడం గమనార్హం. సూర్యమనోజ్ వంగాల దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సిరీస్ ఆగస్ట్ 2న సోనీ లీవ�
ప్రతివారం ఎన్నో సినిమాలు, సిరీస్లు.. ఓటీటీల్లో విడుదల అవుతుంటాయి. వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకులను అలరిస్తాయి. లవ్, కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్లతో పోలిస్తే క్రైమ్, థ్రిల్లింగ్ కథలతో తెరకెక్కేవే
పంచాయత్.. ఇప్పటికే రెండు సీజన్లు సక్సెస్ కావడంతో మూడో సీజన్ కోసం అభిమానులు రెండేండ్లుగా ఎదురుచూశారు. ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫాం అమెజాన్ ప్రైమ్లో మే 28 నుంచి పంచాయత్ 3 స్ట్రీమింగ్కు వచ్చింది. �
‘ఏ మాయ చేశావె’ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్గా ఎదిగింది సమంత. తెలుగుతోపాటు పలు భాషల సినిమాల్లో నటిస్తూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నది. వరుస సినిమాలు చేస్తున్నప్పుడే అక్కినేని