వరలక్ష్మీ శరత్కుమార్, అవికాగోర్, బిందు మాధవి, నందు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్ సిరీస్ ‘మాన్షన్ 24’. ఓంకార్ దర్శకత్వం వహిస్తున్నారు. డిస్నీ హాట్స్టార్లో ఈ నెల 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. బుధ
చాలామంది కాలక్షేపానికి సినిమాలు చూస్తారు. నా తరహా వేరు. సినిమాను స్కూల్లో పాఠంగా భావించేదాన్ని. అలా నటనపై మోజు పెంచుకున్నా! కెమికల్ ఇంజినీరింగ్ చదివిన నేను యాక్సిడెంటల్గా సినిమాల్లోకి రాలేదు. యాక్ట�
ఓటీటీ ప్లాట్ఫామ్లో క్రైమ్, హారర్ థ్రిల్లర్స్ తర్వాత కామెడీ చూసేందుకే ప్రేక్షకులు అధిక ప్రాధాన్యం ఇస్తారు. అందుకే హాస్య ప్రధానంగా, యూత్ను టార్గెట్ చేస్తూ దర్శకుడు లలిత్ కుమార్ చతుర్ముఖ ప్రేమాయ
ఓటీటీ ప్రియులకు హుమా ఖురేషీ గురించి పరిచయం అక్కర్లేదు. ‘మహారాణి’వెబ్సిరీస్తో ఆమె పేరు మార్మోగిపోయింది. దశాబ్దం కిందట ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసీపూర్'తో సినిమాల్లోకి అడుగు పెట్టిన హుమ వరుసగా అవకాశాలు అందు
గాయకుడు శ్రీరామచంద్ర, గాయత్రి చాగంటి, రాశీ సింగ్, శ్రీవిద్య మహర్షి ప్రధాన పాత్రలు పోషించిన వెబ్ సిరీస్ ‘పాపం పసివాడు’. లలిత్ కుమార్ దర్శకుడు. ఈ సిరీస్ ఈ నెల 29 నుంచి ‘ఆహా’ ఓటీటీలో విడుదల కానుంది.
దేశ చరిత్రలో చీకటి కోణాలు.. కుంభకోణాలు! అది చిన్నదైనా, పెద్దదైనా ఎప్పుడు వాటి ప్రస్తావన వచ్చినా ‘ఇలా కోట్లు గడించారు, అలా ముంచారు’ అని ఆసక్తిగా చెప్పేవాళ్లూ, పెదవి విరిచేవాళ్లూ చాలామంది కనిపిస్తారు. ఓటీటీ
యువతరంలో మంచి ఫాలోయింగ్ ఉన్న కథానాయికల్లో వాణీ కపూర్ ఒకరు. రొమాంటిక్ ఎంటర్టైనర్స్ ద్వారా బాలీవుడ్లో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ భామ ‘మండాల మర్డర్స్' వెబ్సిరీస్ ద్వారా ఓటీటీ వేదికపై అరంగ
‘లస్ట్ స్టోరీస్-2’ వెబ్ సిరీస్ విడుదలకు ముందే విమర్శలను ఎదుర్కొంటున్నది. టీజర్లో శృతి మించిన శృంగార సన్నివేశాలు ఉన్నాయని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
టిక్టాక్లో పుట్టి.. యూట్యూబ్తో జట్టుకట్టి.. తాజాగా వెబ్సిరీస్లతో అదరగొడుతున్నది అనన్య శర్మ. ఈ వరంగల్ అమ్మాయి సినీతారగా ఓ వెలుగు వెలగడమే తన లక్ష్యం అంటున్నది. ఆమె నటించిన వెబ్సిరీస్ ‘అర్థమైందా అర�
స్త్రీపురుషుల బంధాన్ని తెరపై తీసుకొచ్చే క్రమంలో వారి మధ్య ఆకర్షణను పరిధుల మేరకు సహజంగా చూపించడంలో ఏమాత్రం తప్పులేదని వ్యాఖ్యానించింది అగ్ర కథానాయిక తమన్నా. ఈ భామ నటించిన ‘జీ కర్దా’ వెబ్సిరీస్ ఇటీవలే
ఆయన సినిమాల ఎంపిక కొత్తగా ఉంటుంది. ఏ పాత్ర పోషించినా కొంగొత్తగా అనిపిస్తుంది. బాక్సాఫీస్ రేసుకు సంబంధం లేకుండా విలక్షణ నటుడు అని నిరూపించుకున్నాడు మనోజ్ బాజ్పాయ్.