‘ఇటీవల ‘మాన్షన్ 24’ అనే వెబ్సిరీస్ చేశాను. ఆ షూటింగ్లోనే నాకు ‘వధువు’ కథ చెప్పారు. సక్సెస్ఫుల్ బెంగాలీ వెబ్సిరీస్ ‘ఇందు’ని తెలుగులో వధువుగా తీస్తున్నారు. ఈ ప్రపోజల్ నాదగ్గరకొచ్చినప్పుడు ఎైగ్జె�
‘దూత’ అంటే మెసెంజర్. ఓ సంఘటన ప్రజల వద్దకు చేరవేసే జర్నలిస్ట్ కూడా దూతే. ఇది ఒక జర్నలిస్ట్ నేపథ్యంలో జరిగే కథ’ అని దర్శకుడు విక్రమ్ కె.కుమార్ అన్నారు. నాగచైతన్య హీరోగా ఆయన దర్శకత్వంలో రూపొందిన వెబ్సి
అక్కినేని నాగచైతన్య, పార్వతి తిరువోతు ప్రధానపాత్రధారులుగా విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మించిన వెబ్ సిరీస్ ‘దూత’. ప్రపంచవ్యాప్తంగా 240 దేశాల్లో డిసెంబర్ 1నుంచి ఈ సిరీస్ ప్రసారం కా�
Mehreen Pirzada | నటి మెహరీన్కు కోపం వచ్చింది. తనను ట్రోల్ చేసిన వారిపై ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవలే ఆమె ‘సుల్తాన్ ఆఫ్ దిల్ల్లీ’ అనే వెబ్సిరీస్లో నటించింది. ఇటీవలే స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్
సినిమాలతో సమానంగా వెబ్సిరీస్లూ క్రేజ్ సంపాదించుకున్నాయి. అగ్ర నటులు కూడా ఇటువైపు మొగ్గుతున్నారు. ఆ జాబితాలో చేరడమే కాదు, ఓటీటీలో మంచి హిట్నూ అందుకున్నది టాలీవుడ్ ముద్దుగుమ్మ.. నిత్యామీనన్. ‘అమెజా�
వరలక్ష్మీ శరత్కుమార్, అవికాగోర్, బిందు మాధవి, నందు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్ సిరీస్ ‘మాన్షన్ 24’. ఓంకార్ దర్శకత్వం వహిస్తున్నారు. డిస్నీ హాట్స్టార్లో ఈ నెల 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. బుధ
చాలామంది కాలక్షేపానికి సినిమాలు చూస్తారు. నా తరహా వేరు. సినిమాను స్కూల్లో పాఠంగా భావించేదాన్ని. అలా నటనపై మోజు పెంచుకున్నా! కెమికల్ ఇంజినీరింగ్ చదివిన నేను యాక్సిడెంటల్గా సినిమాల్లోకి రాలేదు. యాక్ట�
ఓటీటీ ప్లాట్ఫామ్లో క్రైమ్, హారర్ థ్రిల్లర్స్ తర్వాత కామెడీ చూసేందుకే ప్రేక్షకులు అధిక ప్రాధాన్యం ఇస్తారు. అందుకే హాస్య ప్రధానంగా, యూత్ను టార్గెట్ చేస్తూ దర్శకుడు లలిత్ కుమార్ చతుర్ముఖ ప్రేమాయ
ఓటీటీ ప్రియులకు హుమా ఖురేషీ గురించి పరిచయం అక్కర్లేదు. ‘మహారాణి’వెబ్సిరీస్తో ఆమె పేరు మార్మోగిపోయింది. దశాబ్దం కిందట ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసీపూర్'తో సినిమాల్లోకి అడుగు పెట్టిన హుమ వరుసగా అవకాశాలు అందు
గాయకుడు శ్రీరామచంద్ర, గాయత్రి చాగంటి, రాశీ సింగ్, శ్రీవిద్య మహర్షి ప్రధాన పాత్రలు పోషించిన వెబ్ సిరీస్ ‘పాపం పసివాడు’. లలిత్ కుమార్ దర్శకుడు. ఈ సిరీస్ ఈ నెల 29 నుంచి ‘ఆహా’ ఓటీటీలో విడుదల కానుంది.
దేశ చరిత్రలో చీకటి కోణాలు.. కుంభకోణాలు! అది చిన్నదైనా, పెద్దదైనా ఎప్పుడు వాటి ప్రస్తావన వచ్చినా ‘ఇలా కోట్లు గడించారు, అలా ముంచారు’ అని ఆసక్తిగా చెప్పేవాళ్లూ, పెదవి విరిచేవాళ్లూ చాలామంది కనిపిస్తారు. ఓటీటీ
యువతరంలో మంచి ఫాలోయింగ్ ఉన్న కథానాయికల్లో వాణీ కపూర్ ఒకరు. రొమాంటిక్ ఎంటర్టైనర్స్ ద్వారా బాలీవుడ్లో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ భామ ‘మండాల మర్డర్స్' వెబ్సిరీస్ ద్వారా ఓటీటీ వేదికపై అరంగ