అందం అసలైన నేపథ్యమైనా...వైవిధ్యమైన పాత్రల్లో మెప్పించే నాయికలే ఎక్కువకాలం ప్రేక్షకుల అభిమానం, అవకాశాలు పొందుతారు. తానూ అలాంటి ప్రయత్నమే చేస్తున్నానంటున్నది రాశీ ఖన్నా.
భారత మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ జీవిత కథ ఆధారంగా ‘ఇందిరాగాంధీ’ పేరుతో మూడేళ్ల క్రితం ఓ వెబ్సిరీస్కు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో అగ్ర కథానాయిక విద్యాబాలన్ టైటిల్ రోల్ని పోషించబోతున్నట్�
కరోనా-లాక్డౌన్ సమయంలో ప్రజలు ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. అరచేతిలో ఇంటర్నెట్ విప్లవం, ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్స్ అందుబాటులో ఉండడంతో ఇంట్లోనే వినోదం లభ్యమైంది. ఈ సమయంలో ఓటీటీకి ఆదరణ చాలా పెరిగ
‘తన తండ్రి నుంచి లాక్కున్న అధికారం, పేరుప్రతిష్టల్ని తిరిగి సాధించడానికి ఓ కొడుకు చేసిన పోరాటమే ‘పరంపర-2’ వెబ్ సిరీస్' అని అన్నారు హీరో నవీన్చంద్ర. ఆయన కీలక పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్ ఈ నెల 21 నుంచి డ
వచ్చే ఏడాది ఇమేజ్ టవర్ కూడా.. హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 28 (నమస్తే తెలంగాణ): టీ హబ్తో పాటు తెలంగాణ ప్రభుత్వం మరో రెండు ప్రాజెక్టులను ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్నది. అందులో ఒకటి టీ వర్క్స్, రెండోది ఇమే�
బాలీవుడ్ తార మాధురీ దీక్షిత్ సెకండ్ ఇన్నింగ్స్ లాంటి తన కెరీర్ను ఉత్సాహంగా కొనసాగిస్తున్నది. కుదిరితే సినిమాలు లేకుంటే వెబ్ సిరీస్లు ఇంకా వీలుంటే వీడియో ఆల్బమ్స్ చేస్తూ తన అభిమానులను సంతోషంగా
దర్శకుడు సతీష్ వేగేశ్న రూపొందిస్తున్న తొలి వెబ్ సిరీస్ ‘కథలు’ (మీవి మావి). సతీష్ వేగేశ్న, దుష్యంత్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సిరీస్లో మొదటి కథ ‘పడవ’ మోషన్ పోస్టర్ను తాజాగా విడుదల చేశారు. దర
కెరీర్ ఆరంభంలో తాను బాడీషేమింగ్ (శారీరక రూపాన్ని చూసి హేళన చేయడం) విమర్శల్ని ఎదుర్కొన్నానని చెప్పింది అగ్ర కథానాయిక రాశీఖన్నా. కాస్త బొద్దుగా కనిపించడంతో కొందరు చాటుగా గ్యాస్ టాంకర్ అంటూ కామెంట్స్�
పరిచయం అక్కర్లేని పేరు రెజీనా. చేసింది కొన్ని సినిమాలే అయినా, దాదాపుగా అన్నీ హిట్టే! ‘ఆచార్య’లో మెగాసార్ట్తో స్టెప్పులేసిన ఈ అమ్మడు తాజాగా, అంతరిక్ష పరిశోధన పితామహుడు డాక్టర్ విక్రం సారాభాయ్ జీవితకథ�
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ కొత్త అవతారమెత్తాడు. భారీ గ్రాఫిక్స్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ‘అథర్వ’: ద ఆరిజిన్ అనే వెబ్ సిరీస్లో ధోనీ సూపర్ హీరో పాత్రలో కనిపించబోతున్నాడు. యువ రచయిత ర�
ప్రముఖ నిర్మాత దిల్ రాజు వెబ్ కంటెంట్ పై దృష్టి పెట్టారు. దర్శకుడు హరీశ్ శంకర్ తో కలిసి ఏటీఎమ్ రాబరీ బిగిన్స్ సూన్ అనే వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారు. హరీశ్ శంకర్ ఈ వెబ్ సిరీస్ కు కథను అందిస్తున్నారు. చంద్