ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ, పావని, జోర్దార్ సుజాత, దేవయాని ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘సేవ్ ద టైగర్స్'. తేజా కాకుమాను దర్శకత్వం వహించారు. మహి వీ రాఘవ్, ప్రదీప్ అద్వైతం షో రన్నర్�
రొమాంటిక్' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది ఢిల్లీ భామ కేతిక శర్మ. పూరి జగన్నాథ్ నిర్మించిన ఈ చిత్రంలో ఆకాష్ పూరి హీరోగా నటించారు. ఈ సినిమాతో యువ ప్రేక్షకులను ఆకర్షించిందీ తార.
గత ఏడాది ‘థాంక్యూ’ చిత్రం నిరాశపరచడంతో ప్రస్తుతం హిందీ, తమిళ సినిమాలపై దృష్టి పెడుతున్నది రాశీఖన్నా. వెబ్సిరీస్లలో కూడా సత్తా చాటుతున్నది. ఇటీవల ఆమె నటించిన ‘ఫర్జీ’ సిరీస్ ప్రేక్షకాదరణ సొంతం చేసుకు�
ఓటీటీలు, ఇతర ప్లాట్ఫాంలపై వచ్చే వెబ్ సిరీస్లు, సినిమాలకు రివ్యూలు, లైక్లు ఇస్తే రోజుకు రూ.2 వేల నుంచి రూ.4 వేలు ఇస్తామని అమాయకులను సైబర్ దొంగలు నిండా ముంచుతున్నారు.
వెంకటేష్, రానా కలిసి నటిస్తున్న వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. ఇందులో వీరు తండ్రి కొడుకుల పాత్రల్లో కనిపించనున్నారు. స్టార్లకు, సెలబ్రిటీలకు ఏ సమస్య వచ్చినా తీర్చే స్టార్ ఫిక్సర్ పాత్రలో రానా నటించగా...
Web Series | మొఘల్ దర్బార్ అంటేనే రాజకీయ చదరంగపు బల్ల. కథంతా సింహాసనం చుట్టూ నడుస్తూ ఉంటుంది. పీఠం వదలని వయోధికులు, అధికారం కోసం ఆశపడే వృద్ధాప్య ఛాయలున్న యువరాజులు, రెండుతరాల వైపూ గుర్రుమంటూ చూసే మూడోతరం వారసు�
అందం అసలైన నేపథ్యమైనా...వైవిధ్యమైన పాత్రల్లో మెప్పించే నాయికలే ఎక్కువకాలం ప్రేక్షకుల అభిమానం, అవకాశాలు పొందుతారు. తానూ అలాంటి ప్రయత్నమే చేస్తున్నానంటున్నది రాశీ ఖన్నా.
భారత మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ జీవిత కథ ఆధారంగా ‘ఇందిరాగాంధీ’ పేరుతో మూడేళ్ల క్రితం ఓ వెబ్సిరీస్కు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో అగ్ర కథానాయిక విద్యాబాలన్ టైటిల్ రోల్ని పోషించబోతున్నట్�