కడెం ప్రాజెక్టు ఆయకట్టు రైతాంగానికి యాసంగి సాగు కోసం నీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భుక్యా జాన్సన్ నాయక్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన కడెం, దస్తురాబాద్, జన్నారం మండ�
వరంగల్ జిల్లా పాలంపేటలోని రామప్ప ఆలయానికి పోయినోళ్లకు మద్దెల దరువేస్తున్న ఆటగత్తెలు.. తీరొక్క భంగిమలలో నృత్యం చేస్తున్న లాస్య శిల్ప సౌందర్యం దర్శనమిస్తుంది. పేర ణీ నాట్య మదనికలత్రిభంగి నర్తన విన్యాసా
ఈనెల 25వ తేదీ నుంచి వారబందీ పద్ధతిలో కోయిల్సాగర్ ఆ యకట్టుకు కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటిని విడుదల చేయనున్నట్లు కలెక్టర్ విజయేందిరబోయి తెలిపారు. శనివారం కలెక్టరేట్లో కోయిల్సాగర్ సాగునీటి సలహా మండలి
సీతారామ ప్రాజెక్టు ద్వారా రైతుల భూములకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ సేవాలాల్ సేన జిల్లా కమిటీ అధ్యక్షుడు శివనాయక్ ఆధ్వర్యంలో ఇల్లెందు నుంచి భద్రాచలం వరకు శనివారం పాదయాత్ర చేపట్టారు.
ప్రభుత్వం వివిధ చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలను పోసేందుకు కాంట్రాక్టర్లకు టెండర్లు ఇవ్వగా వారు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన సైజు కాకుండా చిన్న పిల్లలను, చనిపోయిన వా�
రాష్ట్ర వ్యాప్తంగా నీటి సంరక్షణ, నీటి వినియోగ నియంత్రణ కమిటీలను ఏర్పాటు చేస్తూ మం గళవారం మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు.
మూసీ నిర్వాసితుల ఇండ్లను కూల్చడానికి రేవంత్ సర్కార్ మొదట్నుంచి ప్రణాళికలు వేసింది. మరి ఆ నిర్మాణాలను కూల్చితే నిర్వాసితుల బతుకులు ఏం గావాలే అనే విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.
ఆ కాలనీలు గత మూడు నెలలుగా తాగునీటి సరఫరాలో డ్రైనేజీలు నీరు కలుస్తూ వస్తున్నాయి. అసలే మంచినీటి సరఫరా అంతంత మాత్రం, పైగా సరఫరా చేసిన ప్రతిసారి కలుషిత నీటిని సరఫరా చేయడంతో స్థానికంగా ప్రజలు రోగాల బారిన పడుత�
ఎమ్మార్పీ కాల్వ ద్వారా నల్లగొండ నియోజకవర్గ రైతాంగానికి ఏడాది కాలంగా సాగు నీరు అందడం లేదని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఆవేదన చెందారు. వానకాలం సీజన్కు నారుమడులు పోసుకున్నా ఇప్పటికీ సాగు నీరు అం�
ఉత్తరప్రదేశ్లోని బుందేల్ఖండ్ ప్రాంతాన్ని కరువు తరచుగా పలకరిస్తుంది. గత ముప్పయ్యేండ్లలో ప్రతి ఐదేండ్లకోసారి కరువు పలకరించడమే అక్కడి దుస్థితిని కండ్లకు కడుతుంది.
‘చిన్నచిన్న కారణాలు చెప్పి రైతులకు సాగునీరు, జనగామ పట్టణ ప్రజలకు తాగునీళ్లు ఇవ్వకుండా చీటకోడూరు రిజర్వాయర్ను ఎండబెడుతరా? మొన్నటి దాకా మేం (కేసీఆర్ ప్రభుత్వం) నీళ్లు ఇచ్చాం కదా? ఎవరైనా నీళ్లు ఇవ్వద్దని
జోగుళాంబ గద్వాల జిల్లా తుమ్మిళ్ల లిఫ్ట్ వద్ద అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడిపై అధికార కాంగ్రెస్ పార్టీ జులుం ప్రదర్శించింది. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ ప్రొటోకాల్ పద్ధతినే అపహా
Health tips : శరీరం డీ హైడ్రేషన్ కాకుండా తరచూ మంచి నీళ్లు తాగడం చాలా అవసరం. దాంతో కిడ్నీలు సహా శరీరంలోని సున్నితమైన అవయవాలన్నీ తాజాగా ఉంటాయి. కానీ ఆరోగ్యానికి మంచిది కదా అని అదేపనిగా మంచి నీళ్లు తాగితే అసలుకే మో�