వందేండ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీలో నీటి కొరత, కరెంట్ కోతలు నిజమనే విషయం మరోసారి రుజువైంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమక్షంలోనే సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి దానం నాగేంద�
మన దేశంలో ఉన్న ప్రతి నదికీ ఓ ప్రత్యేకత ఉంది. అది పారే విధానం, దిక్కు, సారం, ఆ తీరాన వెలసిన క్షేత్రాలు, నది వెంబడి సాగే జీవనం... వీటన్నిటి ఆధారంగా వాటికి ప్రత్యేకతలను ఆపాదించి కొలుచుకునే ఆచారం మనది.
నదుల అనుసంధానం పేరిట కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ర్టాల నీటి హక్కులకు తీరని ద్రోహం తలపెడుతున్నదనే ఆందోళన వ్యక్తమవుతున్నది. రాష్ర్టాల అభ్యంతరాలను పట్టించుకోకుండా ఏకపక్షంగా గోదావరి-కావేరి అనుసంధా�
ఒక వ్యక్తి మిట్టమధ్యాహ్నం వేళ పనిమీద బయలుదేరాడు. దాహంతో నాలుక పిడచకట్టుకుపోసాగింది. ఇంతలో ఓ ఇరుకు బావి కనిపించి అటుగా వెళ్లాడు. కష్టం మీద బావిలోకి దిగి దోసిళ్లతో నీళ్లు తీసుకొని దాహం తీర్చుకున్నాడు. బావ�
Girl Stabs Neighbour Over Water | పంపు నుంచి నీటిని పట్టుకునే విషయంపై రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో 15 ఏళ్ల బాలిక పొరుగింటి మహిళను కత్తితో పొడిచి చంపింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ బాలికను అరెస్ట్ చేశారు.
నీటి కేటాయింపులు లేని ప్రాంతానికి నాలుగు టీఎంసీల నీటిని వదిలి.. నీటి కేటాయింపులు ఉన్న లక్ష్మీ కెనాల్ ప్రాంతంలోని పంటలు ఎండబెట్టడం సరికాదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొ�
రాజన్న సిరిసిల్ల జిల్లా కరువు కోరల్లో చిక్కుకున్నది. కేసీఆర్ పాలనలో పుష్కలమైన జలాలతో పచ్చని పంటలతో కనిపించిన ఆ జిల్లా, ప్రస్తుతం కరువుతో అల్లాడిపోతున్నది. సాగునీళ్లు లేక నెర్రలు బారిన నేలను గోదావరి నీ�
అన్నదాత కల చెదిరిపోయింది. కాంగ్రెస్ సర్కారు చేసిన మోసంతో ముఖం చిన్నబోయింది. ‘మీరు పంటలు వేసుకోండి. మేం నీళ్లిస్తాం’ అని ఎన్నికల ముందు ఆ పార్టీ చెప్పిన మాటలను నమ్మి సాగు చేసినా పాపానికి పంట ఎండుతున్నది.
అది మార్చి 30. ఉదయం 8 గంటలు. ఉమ్మడి ఏలుబడిలో ఎగువ మానేరు పరిరక్షణ కోసం పోరాటం చేసిన వారిలో ఒకరైన గూడూరు చీటీ వెంకటనర్సింగారావు, నేను మేడిగడ్డ చూసేందుకు బయలుదేరాం. అల్వాల్ టు లక్ష్మి బ్యారేజ్. 270 కిలోమీటర్ల ద