నీళ్లుండీ ఇవ్వలేని పాలకులను నిలదీసి రైతులకు తానున్నానంటూ భరోసా ఇవ్వడానికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం రైతుల చెంతకు వస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు.
Viral Video | జలధార ధరణి నుంచే కాదు.. చెట్ల నుంచి కూడా ఉప్పొంగుతోంది. చెట్ల నుంచి నీళ్లు ఉప్పొంగడం ఏంటని మీకు అనుమానం రావొచ్చు. కానీ ఇది నిజం. అభయారణ్యాల్లో ఉండే నల్లమద్ది చెట్టు నుంచి జలధార ఉప్పొంగి�
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్కు చెందిన రైతు తేజు నాయక్ నాలుగెకరాల్లో వరి సాగు చేశాడు. కానీ ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది నీటికి లోటు వచ్చింది.
కాంగ్రెస్ పాలన అంటేనే కరువు అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను నేరుగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక ఆయన మీద కోపంతో రైతులను శిక్షిస్తున్నారని మండిపడ్�
సంస్థాన్నారాయణపురం మండలంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడు ఆశించిన వర్షాలు కురువక పోవడంతో చెరువులు, కుంటలు ఎండిపోయి భూగర్భ జలాలు అండుగంటాయి.
రాష్ట్రంలోని మూడు ప్రధాన రిజర్వాయర్లలో సరిపడా నీటి లభ్యత ఉన్నదని, వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేవని సీఎస్ శాంతికుమారి స్పష్టంచేశారు. సోమవారం రాష్ట్రంలో తాగునీటి సరఫరాపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన�
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మొగులు ముఖం చూడకుండా పంటలు పండించిన రైతులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నేలచూపులు చూస్తున్నారు. జీవనదిలా పారిన వరదకాలువలో నీటి జాడ కనిపించకపోయే సరికి రైతులు బెంబేలెత్తిపోతున్న�
పైపుల ద్వారా సరఫరా అయ్యే నీటిలో సుమారు 40 శాతం వృథా అవుతున్నట్టు పలు నివేదికలు తెలియజేస్తున్నాయి. మంచినీటి దుర్వినియోగం ఇలాగే కొనసాగితే 2040 నాటికి మన దేశ జనాభాలో 40 శాతం మందికి తాగునీరే దొరకదు.
మన తాతలు నదుల్లో నీళ్లను చూశారు. వాటినే ఆనందంగా తాగారు. మన నాన్నలు బావుల్లో చేదుకుని చల్లటి నీటిని ఆస్వాదించారు. ఈ తరం నల్లా నీళ్లను రుచి చూసింది. ఇప్పటి పిల్లలు.. నీళ్లను బాటిళ్లలోనే చూస్తున్నారు.
బెంగళూరులో నీటి సంక్షోభం రోజు రోజుకూ ముదిరిపోతున్నది. మునుపెన్నడూ లేనంతగా నీటి కొరత ఏర్పడటంతో ప్రజలు ఇంట్లో వంట వండుకోవడం మానేసి రెస్టారెంట్ల నుంచి ఆర్డర్ చేసుకుంటున్నారు. అంతేగాక రెండు రోజులకోసారి స
సాగునీరందించి పంటలను కాపాడాలని ఈ నెల 7న మంథని మండలం సూరయ్యపల్లి, కాకర్లపల్లి, మైదుపల్లి, ముత్తారం మండలం రామకృష్టాపూర్, గంగాపురి గ్రామాల రైతులు మంథనిలోని బొక్కలవాగు వంతెన సమీపంలో పెద్దపల్లి-కాటారం ప్రధా
హైదరాబాద్ నగరంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నదని, ముప్పు పొంచి ఉన్నదని, నీటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని లేదంటే బెంగళూరులో ఉన్న తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ