మేడిగడ్డ బరాజ్కు వెంటనే మరమ్మతులు చేపట్టి మేడిగడ్డ, అన్నారం బరాజ్లలో నీటిని నిల్వ ఉంచి సాగుకు అందజేయాలని రైతులు డిమాండ్ చేశారు. గురువారం పెద్దపల్లిలోని కలెక్టరేట్ ఎదుట మంథని నియోజకవర్గ రైతులు ఆందో
పాలేరు రిజర్వాయర్లో ఎగువ నుంచి ఇన్ఫ్లో లేకపోవడంతో ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పరిధిలో జలాలు నిండుకోవడంతో దిగువన నీటి ఎద్దడి ఏర్పడింది. 10 సంవత్సరాల కింద వచ్చిన సాగునీటి
Health Tips | పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోజులో కనీసం ఏదైనా ఒక్క పండు తింటే అనారోగ్యం బారిన పడకుండా ఉండొచ్చు. అయితే ఆహారం తిన్న వెంటనే నీళ్లు తాగడం మనలో చాలామందికి అలవాటే ఉంటుంది. అలాగే పండ్లు తిన్నప్�
సాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసి ఎండుతున్న పంటలను కాపాడాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్, కార్యదర్శి టీ సాగర్ కోరారు.
తెలంగాణలో దసరా తర్వాత సంక్రాంతి అతిపెద్ద పండుగ. ఎవుసంపై ఆధారపడే రైతన్నలకు ఈ పండుగ ఎంతో ప్రత్యేకం. సమైక్య పాలనలో 60 ఏండ్ల పాటు కరువుతో సావాసం చేస్తూ ఆకలితో అలమటించిన మన అన్నదాతలు.. గడిచిన తొమ్మిన్నరేండ్లు క�
సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్లోకి నీటిని పంపింగ్ చేసి యాసంగి పంటలకు అందించాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విజ్ఞప్తి చేశారు. ఆదివారం హర
‘రాజకీయంగా కక్ష సాధించాలని మీకు ఉంటే మా మీద విచారణ చేపట్టండి. నివేదికల ఆధారంగా చర్యలు తీసుకోండి. అంతేకానీ రైతుల మీద చూపెట్టకండి. రైతులకు యాసంగి నీళ్లు ఇవ్వండి’ అని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివ�
తాగడానికి నీళ్లు ఇ వ్వండి మహాప్రభో.. అంటూ జిల్లా కేంద్రానికి చెందిన 7వ వార్డు ప్రజలు బుధవారం మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సం దర్భంగా ప్రజలు మాట్లాడుతూ ఇంకా వేసవి కాలం రాలేదు అప్పుడే �
నీరు లేకుండా ప్రాణికోటి నిలువలేదు. అయితే ఇక నీటిని తాగడంతో పాటు తినడం కూడా కండ్లకు కట్టనుంది. జపనీస్ డెజర్ట్ (Japanese Dessert) ఈ అసాధారణ, సంప్రదాయేతర ఆవిష్కరణకు వేదిక కానుంది.
దేశాన్ని కరువు రక్కసి కాటేస్తున్నది. ప్రజలతోపాటు పశువులకు, వ్యవసాయ వినియోగానికి నీటి కొరత ఏర్పడటంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలను కరువు పీడిత ప్రాంతాలుగా నిర్ధారించింది.