చంద్రుడి ఉపరితలంపై సల్ఫర్ ఉనికిని కనిపెట్టిన లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్డౌన్ స్పెక్ట్రోస్కోప్(లిబ్స్) పేలోడ్ పరిశోధనలకు బలం చేకూరుస్తూ మరో పరికరం దాన్ని ధ్రువీకరించింది. ప్రజ్ఞాన్లోని ఆల్ఫా పార
గడిచిన వానకాలంలో విస్తారంగా కురిసిన వానలకు చెరువులు, ప్రాజెక్టుల్లోకి వరద రావడంతో జలకళతో ఉట్టిపడుతున్నాయి.కాగా, నీటి వనరుల్లో ఈ ఏడాది చేపపిల్లలు వదిలేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు మత్స్యశాఖ అన్ని ఏర్పాట
Water | తుఫాన్లు, వరదలు లాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎక్కడెక్కడి నుంచో కొట్టుకువచ్చిన వ్యర్థాలు నీటి వనరులను కలుషితం చేస్తాయి. ఆ నీటిని నేరుగా తాగడం వల్ల టైఫాయిడ్, కలరా, అతిసారం వంటి తీవ్ర అనారోగ్యాలు ఎదురవ
భవిష్యత్తు అవసరాల కోసం గత సంవత్సరానికి సంబంధించి కామన్ రిజర్వాయర్లలో 18 టీఎంసీల నీటిని నిల్వ చేసుకున్నామని, వాటిని ఈ ఏడాది వినియోగించుకుంటామని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కు తెలంగాణ
గువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జంట జలాశయాలకు వరద క్రమేణా పెరుగుతున్నది. ఈ క్రమంలో రెండు రోజుల కిందటి వరకు రెండు రిజర్వాయర్ల వద్ద రెండు చొప్పున గేట్లను వదిలి దిగువన మూసీలోకి నీటిని వదిలిన అధిక
నేల, నీరు, బురద, రాళ్లలోనూ దూసుకెళ్లే సరికొత్త ఆల్ టెరైన్ వెహికిల్ (ఏటీవీ)ని ఫిన్లాండ్ కంపెనీ అభివృద్ధి చేసింది. 18 చక్రాలు ఉండే ఈ ఏటీవీకి ‘ఫ్లయింగ్ ఐబ్రో’ అని పేరుపెట్టారు.
సోయాచిక్కుడు, మక్కజొన్న, పత్తి, కంది, పసుపు, వరి, కూరగాయ పంటల్లో నీరు నిల్వకుండా ఎప్పటికప్పుడు బయటికి వెళ్లేలా ఏర్పాట్లు చేసుకోవాలి. వర్ష సూచన ఉన్నంతవరకూ ఏ పంటలోనైనా పురుగు మందులు పిచికారీ గానీ రసాయన ఎరువ�
ఓ పర్యావరణ వేత్త ఎంతో సాహసంతో చేసిన పని (Viral Video) నెటిజన్లను ఆకట్టుకుంటోంది. సామాజిక కార్యకర్త నాగుపాముకు బాటిల్ నుంచి నీరు పట్టి దాన్ని తేరుకునేలా చేసిన ఘటన ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుత�
నంది రిజర్వాయర్ మత్తడి నీరు వెళ్లేందుకు సాయంపేట శివారు నుంచి గోపాల్రావుపేట శివారు దాకా ఇది వరకు ఉన్న పాత వాగును విస్తరించి వరద కాల్వను 2018లో తవ్వారు. ఈ కాలువలోకి ఒక మార్గం లో రిజర్వాయర్ మత్తడి నుంచి, మర�
సాగుకు రైతన్నలు సిద్ధమై, ఇప్పటికే నారుమళ్లు వేసుకున్న తరుణంలో ఇంకా వర్షాల జాడ లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 6 గంటలకు వానాకాలం సీజన్ కోసం నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి 1500 క్యూస
spirit | బాలికకు తాగునీరు బదులు స్పిరిట్ (spirit) బాటిల్ ఇచ్చారు. స్పిరిట్ తాగిన ఆమె తీవ్ర అస్వస్థతకు గురై మరణించింది. తమిళనాడులోని మదురై ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ సంఘటన జరిగింది.
: సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క నల్లగొండ జిల్లా ప్రాజెక్టులపై, భౌగోళిక పరిస్థితులపై ఏ మాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు.