ఉమ్మడి రాష్ట్రంలో తాగునీటి కోసం ప్రజలు పడ్డ కష్టాలు అన్నీఇన్నీ కావు. ఏడాది పొడవునా గుక్కెడు నీటి కోసం ప్రజలు పరితపించేవారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం బొంరాస్పేట మండలం దేవులానాయక్తండాల�
నా పేరు నల్ల గోపాల్రెడ్డి. మాది సుల్తానాబాద్ మండలం ఐతరాజ్పల్లి. మా ఊళ్లే నాకు ఎకరం 20 గుంటల భూమి ఉంది. చానా ఏండ్ల నుంచే వరి సాగు చేస్తున్న. మాకు మా ఊళ్లే ఉండే పెద్ద చెరువే బతుకుదెరువు. 150 ఎకరాల భూములకు కల్పత�
గాలిలో తేమను తాగునీటిగా మార్చి ముంబై వాసుల దాహార్తిని తీర్చేందుకు హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) సరికొత్త సాంకేతికతకు రూపకల్పన చేసింది. మేఘదూత్గా పిలిచే ఈ వా
Water | తుప్పు పట్టిన యంత్రాలు.. ఏళ్ల తరబడి వాడుతున్న క్యాన్లు.. నాచు, పాకురుతో నీటి నిల్వ ట్యాంకులు, పరిసరాల్లో పాటించని పరిశుభ్రత.. అనుమతులు లేవు.. నిబంధనలు బేఖాతర్.. ఇలా మినరల్ వాటర్ ప్లాంట్లు పుట్టగొడుగుల�
Turtle Attack | చాలా దాహంతో ఉన్న తాబేలును ఒక మహిళ గుర్తించింది. తన వద్ద ఉన్న వాటర్ బాటిల్ నుంచి నీరు పోసింది. దీంతో ఆ తాబేలు నోరు తెరిచి మంచి నీటిని తాగింది. కాస్త దూరంగా ఉన్న ఆ మహిళ కొన్ని సెకండ్ల తర్వాత మరోసారి బాట
అది 2002.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయం.. మహెసాణ జిల్లాలోని ఖేరాలుకు ప్రచారానికి వచ్చిన నరేంద్ర మోదీ ప్రజలతో.. ‘మీరు రమీలాబెన్కు ఓటెయ్యండి. నేను చిమ్నాబాయి సరోవర్ను నీటితో నింపుతాను’ అని హామీ ఇచ్చ�
దేవరకొండ నియోజకవర్గంలోని నేరేడుగొమ్ము, కొండమల్లేపల్లి మండలాల పరిధిలో గల పేర్వాల ప్రాజెక్టు జలకళతో కళకళలాడుతున్నది. వేసవిలోనూ మత్తడి దూకుతున్నది. మైనర్ ఇరిగేషన్లో భాగంగా ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్ట
వర్షం ఉధృతంగా కురిసినా..వరద ముంచెత్తకుండా వరద నీరు, మురుగు నీటి వ్యవస్థ మెరుగుదల కోసం సర్కారు చేపట్టిన వ్యూహాత్మక నాలాల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఎన్డీపీ) పనులన్నీ పురోగతిలో ఉన్నాయి.
రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో నీళ్లు, నిధులు, నియామకాల్లో జరుగుతున్న అన్యాయం గురించి కేసీఆర్ పలు వేదికలపై మాట్లాడారు. తెలంగాణ వస్తే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని స్పష్టం చేశారు.
ఎండిన బోర్లు.. వట్టిపోయిన బోరింగ్లు.. ఇంకిన బావులు.. నెర్రెలుబారిన చెరువులు, కుంటలు.. ఎండాకాలం వచ్చిందంటే ఉమ్మడి రాష్ట్రంలో కనిపించే దయనీయ దృశ్యాలివి. గుక్కెడు నీటి కోసం కిలోమీటర్ల దూరంలోని వ్యవసాయ బావుల �
ఎండలు మండుతుండడంతో వన్యప్రాణుల సంరక్షణపై అటవీశాఖ ప్రత్యేక దృష్టిపెట్టింది. అగ్నిప్రమాదాలతో జీవజాతులు అంతరించిపోతుండడంతో పెద్దపల్లి జిల్లాలోని అటవీప్రాంతంలో 100 కిలోమీటర్ల మేర ఫైర్లైన్స్ ఏర్పాటు చే
ఎండలు మండిపోతుండటంతో ప్రజలు భానుడి తాపానికి ఇబ్బందులకు గురవుతున్నారు. ఎండలు విపరీతంగా కొడుతుండటంతో ఇంట్లో నుంచి కాలు బయటపెట్టాలంటే ప్రజలు ఇబ్బందిపడుతున్నారు.
ఎండల దెబ్బకు చెట్టంత మనిషే కుదేలైపోతాడు. ఇక మొక్కలు ఒక లెక్కా? ఏ కాస్త తేడా వచ్చినా భానుడి ప్రతాపానికి బలైపోతాయి. ఈ సమయంలో మనం టెర్రస్ గార్డెన్ పట్ల రెట్టింపు శ్రద్ధ చూపాలి.
నిజాంసాగర్ ఆయకట్టు రైతులు కేవలం ప్రాజెక్టుపైనే ఆధారపడి వర్షాలు సమృద్ధిగా కురిస్తేనే పంటల సాగుకు సిద్ధమయ్యేవారు. బోరుబావులు ఉన్న రైతులు మే, జూన్నెలలో పంటలు సాగు ప్రారంభిస్తారు. ప్రాజెక్టుపై ఆధారపడిన