spirit | బాలికకు తాగునీరు బదులు స్పిరిట్ (spirit) బాటిల్ ఇచ్చారు. స్పిరిట్ తాగిన ఆమె తీవ్ర అస్వస్థతకు గురై మరణించింది. తమిళనాడులోని మదురై ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ సంఘటన జరిగింది.
: సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క నల్లగొండ జిల్లా ప్రాజెక్టులపై, భౌగోళిక పరిస్థితులపై ఏ మాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు.
నాడు మధ్య మానేరు నుంచి 6 టీఎంసీల నీటిని ఎత్తిపోయడానికి జీవో ఎంఎస్ 238 ద్వారా పరిపాలన అనుమతి మంజూరు చే సింది. దీని ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట గ్రామం లో కేవలం 0.35 టీఎంసీల నీటి సామర్
కృష్ణా జలాలను తాత్కాలికంగా 66ః34 నిష్పత్తిలో వినియోగించుకునేందుకు గతంలో ఆంధ్రప్రదేశ్తో చేసుకున్న ఒప్పందానికి ఇక ఎంతమాత్రం ఒప్పుకునేది లేదని, వెంటనే ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసి న్యాయమైన నీటి వాటాలను త�
నల్లగొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువ కావడంతో ప్రాజెక్టు డీఈఈ చంద్రశేఖర్ సోమవారం స్విచ్ ఆన్ చేసి నీటిని దిగువకు వదిలారు. ఎగువ నుంచి వస్తున్న ఇన్ఫ్లో వల్ల ప్రాజెక్టు
ఏడాది కిందట నీట మునిగిన ఐఫోన్ 12 (1phone 12) వర్కింగ్ కండిషన్లో బయటపడింది. యాపిల్ ఐఫోన్లు నెలల తరబడి నీటిలో నానిన ఎన్నో ఉదంతాలు కనిపించాయి.
ఉమ్మడి రాష్ట్రంలో తాగునీటి కోసం ప్రజలు పడ్డ కష్టాలు అన్నీఇన్నీ కావు. ఏడాది పొడవునా గుక్కెడు నీటి కోసం ప్రజలు పరితపించేవారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం బొంరాస్పేట మండలం దేవులానాయక్తండాల�
నా పేరు నల్ల గోపాల్రెడ్డి. మాది సుల్తానాబాద్ మండలం ఐతరాజ్పల్లి. మా ఊళ్లే నాకు ఎకరం 20 గుంటల భూమి ఉంది. చానా ఏండ్ల నుంచే వరి సాగు చేస్తున్న. మాకు మా ఊళ్లే ఉండే పెద్ద చెరువే బతుకుదెరువు. 150 ఎకరాల భూములకు కల్పత�
గాలిలో తేమను తాగునీటిగా మార్చి ముంబై వాసుల దాహార్తిని తీర్చేందుకు హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) సరికొత్త సాంకేతికతకు రూపకల్పన చేసింది. మేఘదూత్గా పిలిచే ఈ వా
Water | తుప్పు పట్టిన యంత్రాలు.. ఏళ్ల తరబడి వాడుతున్న క్యాన్లు.. నాచు, పాకురుతో నీటి నిల్వ ట్యాంకులు, పరిసరాల్లో పాటించని పరిశుభ్రత.. అనుమతులు లేవు.. నిబంధనలు బేఖాతర్.. ఇలా మినరల్ వాటర్ ప్లాంట్లు పుట్టగొడుగుల�
Turtle Attack | చాలా దాహంతో ఉన్న తాబేలును ఒక మహిళ గుర్తించింది. తన వద్ద ఉన్న వాటర్ బాటిల్ నుంచి నీరు పోసింది. దీంతో ఆ తాబేలు నోరు తెరిచి మంచి నీటిని తాగింది. కాస్త దూరంగా ఉన్న ఆ మహిళ కొన్ని సెకండ్ల తర్వాత మరోసారి బాట
అది 2002.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయం.. మహెసాణ జిల్లాలోని ఖేరాలుకు ప్రచారానికి వచ్చిన నరేంద్ర మోదీ ప్రజలతో.. ‘మీరు రమీలాబెన్కు ఓటెయ్యండి. నేను చిమ్నాబాయి సరోవర్ను నీటితో నింపుతాను’ అని హామీ ఇచ్చ�