ఛత్తీస్గఢ్: నీటిలో ఫోన్ పడిపోవడంతో జలాశయాన్ని ఖాళీ చేయించిన ఉదంతం ఛత్తీస్గఢ్లో జరిగింది. ఖేర్కట్ట పర్లకోట్ రిజర్వాయర్లో కొయలిబెడ ఫుడ్ ఇన్స్పెక్టర్ రాజేశ్ విశ్వాస్ ఫోన్ పడిపోయింది.
దీంతో ఇరిగేషన్ అధికారులపై ఒత్తిడి తీసుకురాగా వారు నీటిని ఖాళీ చేయించి ఫోన్ను కనుగొన్నారు.