కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం చంద్రపల్లి పంచాయతీ పరిధిలోని పీకలగుండం గ్రామానికి మిషన్ భగీరథ నీరు రాక మహిళలు అవస్థలు పడుతున్నారని, ప్రమాదకరంగా ప్రవహిస్తున్న ఎర్రవాగును దాటి, చెలిమెల నీరు తె
సకల జీవజాలానికి నీరే ఆధారం. సౌర కుటుంబంలో నీళ్లు ఉన్నట్టు గుర్తించిన ఏకైక గ్రహం భూమి మాత్రమే. అయితే, భూమి మీద నీరు ఏర్పడటానికి గల కారణమేంటన్న అంశంపై ఏండ్లుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.
మూత్రాన్ని ఐదు నిమిషాల్లో ఫిల్టర్ చేసి నీటిగా మార్చేసే స్పేస్సూట్లను పరిశోధకులు తయారుచేశారు. వెయిల్ కార్నెల్ మెడిసిన్కు చెందిన సోఫియా ఎత్లిన్ ఈ స్పేస్సూట్ను తయారుచేశారు.
రాజకీయ పరిణామాలు, పాలకులు తీసుకొనే విధానపరమైన నిర్ణయాలు, అప్పులు, చెల్లిస్తున్న వడ్డీలు.. ఇవన్నీ ఓ దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తాయని ఇప్పటివరకూ తెలుసు.
హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే సింగూరు 3, 4 ఫేజ్లకు విద్యుత్ సరఫరా చేసే 123 కేవీ పెద్దాపూర్, కంది సబ్స్టేషన్లలో టీజీ ట్రాన్స్కో అధికారులు మరమ్మతు పనులు చేపడుతున్నారు.
రాష్ట్రంలో అంతరించిపోతున్న అడవుల విస్తీర్ణం పెంచడంతోపాటు గ్రామాలు, పట్టణాల్లో పచ్చదనం పెంచేందుకు, వాతావరణ కాలుష్యం నివారణే లక్ష్యంగా కేసీఆర్ సర్కారు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది.
నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం నిల్వ ఉన్న జలాల్లో తెలంగాణ కోటా సంబంధించిన 7.5టీఎంసీలు ఉన్నాయని, వాటిని ప్రస్తుత నీటిసంవత్సరానికి క్యారీ ఓవర్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నది.
దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర నీటి సంక్షోభం తలెత్తిన వేళ.. నీటి విడుదలపై హిమాచల్ సర్కారు యూటర్న్ తీసుకుంది. దీంతో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కారం కింద రాష్ట్ర ప్రభుత్వ కార్యదర�
కాళేశ్వరాన్ని నింపి సాగునీరు అందించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద తప్పు చేసిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన సూర్యాపేటలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో
మిషన్ భగీరథ పథకంపై ప్రభుత్వం ఇంటింటి సర్వేను చేపట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో సోమవారం నుంచి ప్రారంభమైన సర్వే క్షేత్రస్థాయిలో పది రోజులపాటు కొనసాగనున్నది.
తెలంగాణ హరితహారం కింద నాటిన మొక్కలు ఎండిపోతున్నాయి. మొక్కల సంరక్షణ బాధ్యతలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసింది. కండ్ల ఎదుట హరితహారంలో మొక్కలు కాలిపోతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు.
Health News | పిల్లలు మాట విననప్పుడు, తప్పు చేసినప్పుడు పెద్దలు గట్టిగా అరుస్తూ ఉంటారు. ఇది పిల్లల అభివృద్ధిలో దీర్ఘకాలికంగా ప్రతికూల ప్రభావం చూపుతుందట. అయ్యిందానికీ, కానిదానికీ బిగ్గరగా అరవడం వల్ల పిల్లల్లో ఒ�
వందేండ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీలో నీటి కొరత, కరెంట్ కోతలు నిజమనే విషయం మరోసారి రుజువైంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమక్షంలోనే సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి దానం నాగేంద�