బీర్ పూర్ మండల కేంద్రం శివారులోని రోళ్లవాగు ప్రాజెక్ట్ నిర్మాణ పనులు దాదాపు 90శాతం పనులు పూర్తికాగా అటవి అనుమతులు ఆలస్యం అవుతుండడంతో షటర్లు బిగించక పోవడంతో భారీగా కురుస్తున్న వర్షాలతో పాటు శ్రీరాంసాగర�
ఆరోగ్య సంరక్షణలో చాలాదేశాలు ముందున్నప్పటికీ హెపటైటిస్ బి, సి.. ప్రజారోగ్యానికి సవాల్ విసురుతూనే ఉన్నాయి. ఏటా పది లక్షలకు పైగా ప్రాణాలను బలిగొంటున్నాయి. సాధారణ ప్రజలతో పోలిస్తే.. శ్రామిక మహిళలపై అధిక ప్�
పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ధర్మారం మండలం నంది పంప్ హౌస్ ద్వారా గోదావరి జలాల ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. ఈనెల 13 నుంచి ఇక్కడ ఎత్తిపోతల ప్రక్రియను నీటిపారుదల శాఖ చేపట్టారు. గోదావరి పరివ�
మనిషి శరీరంలో మూడింట్లో రెండు భాగాలు నీరే ఉంటుంది. ఇది తెలియని విషయం కాకపోయినా,చాలాసార్లు మర్చిపోయి నీళ్లు తాగడం తగ్గిస్తారు. దాంతో శరీరంలో నీటి శాతం తగ్గి రకరకాల సమస్యలు వస్తాయి.
బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం బలపడటంతో గత 16 గంటలుగా జిల్లాను ముసురువాన ముంచెత్తుతున్నది. ఎడతెరిపి లేకుండా పడుతున్న ముసురుతో జిల్లావ్యాప్తంగా జనజీవనం స్తంభించింది. శుక్రవారం రాత్రి మొదలైన ఈ ముసురు శన�
అంతరిక్ష పరిశోధనల తీరును మార్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీని వినియోగించి చంద్రుని మట్టి నుంచి నీటిని సంగ్రహించి, దానితో ఆక్సిజన్, ఇంధనానికి అవసరమైన రసాయన
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రం లోని దామర చెరువు తూము శుక్రవారం అర్థ రాత్రి ధ్వంసం చేసి షట్టర్ ను గుర్తు తెలియని దుండుగులు చోరీ చేసినట్లు స్థానికులు, రైతులు తెలిపారు. శనివారం ఉదయం చెరువు వైపు పొలా�
మెట్పల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ నీరు లీకేజై వృథాగా పోతోంది. వర్షాల నేపథ్యంలో లీకేజవుతున్న మిషన్ భగీరథ నీరు కలుషితమవుతుండడంతో పట్టణంలోని ఆయా కాలనీలో మిషన్
రైతుల డిమాండ్లు, బీఆర్ఎస్ హెచ్చరికల నేపథ్యంలో ఎట్టకేలకు సాగుకు సింగూరు జలాలను విడుదల చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గురువారం గంగమ్మ తల్లికి పూజలు చేసి లిప్ట్ ద్వారా సింగూర�
: ‘గతంలో చాలాసార్లు చెప్పిన... ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన సందర్భంగా ఉద్ఘాటించిన, ఇప్పుడు మళ్లీ చెప్తున్న.. నీళ్లు ఎలా ఇవ్వాలో కేసీఆర్ను అడిగి తెలుసుకో.. లేదంటే ప్రాజెక్టును కేసీఆర్కు అప్పగించు.. మ