జలమండలి పరిధిలోని దీర్ఘకాలిక సమస్యలకు బస్తీబాట పుణ్యమాని పరిష్కారం దొరుకుతున్నది. చిన్న చిన్న సమస్యల నుంచి దీర్ఘకాలికంగా తిష్ట వేసిన సమస్యలకు అధికారుల నిర్లక్ష్యంతో ఆగుతూ సాగుతూ మరమ్మతు పనులు జరిగేవ�
భూమి మీద అంతటా గాలి ఉన్నట్టు తాగడానికి నీరు కూడా ఉంటే ఎంత బాగుంటుందో?.. నీటి ఎద్దడిని ఎదుర్కొన్న వారికి ఎప్పుడో ఒక్కప్పుడు ఈ భావన కలిగే ఉంటుంది. దీన్ని నిజం చేస్తూ.. గాలి నుంచి స్వచ్ఛమైన నీటిని సేకరించే అత్�
భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. వాగులు, చెరువుల్లో నీరు లేకపోవడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని చలివాగు, మానేరు వాగులతో పాటు చెరువుల్లోని నీరు పూర్తిగా అ�
డయాబెటిస్ తో బాధపడే వారు గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యంగా ఉంచడానికి, ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడానికి హైడ్రేటెడ్ గా ఉండడం చాలా అవసరం. నీరు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ప్రభావిత�
రంగనాయకసాగర్ ఎల్ఎం-6 కెనాల్ కిలోమీటరున్నర మేరకు కాలువ తవ్వి సాగునీళ్లివ్వకుంటే ఆమరణ దీక్ష చేస్తామ ని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాల రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
రంగనాయకసాగర్ కెనాల్కు నీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు చేపట్టిన ధర్నాకు దిగొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. వెంటనే నీటిని విడుదల చేసింది.
Indore Toxic water kills baby | తల్లికి పాలు పడలేదు. దీంతో పసి బాబుకు ప్యాకెట్ పాలు పడుతున్నారు. పాలు పలుచగా ఉండేందుకు కొంచెం నీరు కలిపారు. అయితే కలుషిత నీరు కలిపిన పాలు తాగడంతో పసి బాలుడు అనారోగ్యంతో మరణించాడు.
రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారీ లక్ష్యాలను నిర్దేశించుకున్నది. వచ్చే ఐదేండ్లకాలంలో రూ.35 వేల కోట్ల ఆర్డర్లు లక్ష్యంగా పెట్టుకున్నట్టు కంపెనీ సీఈవో సునీల్ నాయర్ తెలిపారు. ప్రస్తుతం కంపెనీ చేతిలో వాటర్�
Indonesia: సెనార్ తుఫాన్తో ఇండోనేషియా అతలాకుతలమైంది. ఆ తుఫాన్ వల్ల సుమారు 442 మంది మరణించారు. ఆహారం, నీళ్ల కోసం లూటీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంతో సింధూ జలాలపై పూర్తిగా ఆధారపడిన సింధూ బేసిన్ తీవ్ర నీటి కొరత ముప్పును ఎదుర్కొంటోందని సిడ్నీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ ప్రచురిం�
ఇద్దరి మధ్యన నదులు నిర్జీవమైనప్పుడు
కలిసి పారిన నదుల నుంచి కాపిచ్చుక నీళ్లు తెచ్చి సజీవం చేసుకోవాలి
అగ్ని గుండాలను ఎవరు ఇష్టపడతారు మేఘాలు పంపిన తడిని తప్ప
Kidney Stones | ‘కిడ్నీల్లో రాళ్లు’.. ఈ సమస్య వినని వాళ్లుండరు. పెరుగుతున్న వాతావరణ ఉష్ణోగ్రతలతో ఈ సమస్యను ఇంకా ఎక్కువసార్లు వినాల్సి రావొచ్చు. ఒకవేళ అనుభవమూ కావొచ్చు. ఇందులో ఆశ్చర్యపోయేదేమీ లేదు. పెరుగుతున్న ఉష్�
Mission Bhagiratha Leakage | నర్సాపూర్ మున్సిపాలిటీలోని 8వ వార్డులో నర్సాపూర్- సంగారెడ్డి రహదారి పక్కన మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ అయ్యి మూడు నెలలు కావొస్తుంది. అయినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.