చలివాగు ఆయకట్టుకు నీళ్లు విడుదల చేయకపోతే గురువారం తామే రైతులతో కలిసి తూము తెరిచి నీళ్లిస్తామని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హెచ్చరించారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ సర�
దేశంలో శిలాజ ఇంధనాల దిగుమతులను తగ్గించేందుకు ఇథనాల్ కీలక పరిష్కారంగా మారుతున్నది. ఈ20 పెట్రోల్ వాడకం సాధారణమవుతుండంతో ఇథనాల్కు డిమాండ్ భారీగా పెరిగింది.
Jharkhand student activist | జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్సీ), జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (జేఎస్ఎస్సీ), ఇతర పోటీ పరీక్షల్లో అవకతవకలు, అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జార్ఖండ్ విద్యార్థి నాయకు�
జూరాల ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ వస్తుంది. ఎగువన వర్షాలు కురువడం తోపాటు నారాయణపూర్ డ్యాం నుంచి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో జూ రాల ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుంది.
రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వేల్పూర్ మండలంలోని కప్పల వాగు, పెద్దవాగులకు వరద నీరు చేరుతోంది. దీంతో వాగులపై ఉన్న చెక్ డ్యామ్ లో పైనుండి వరదనీరు ప్రవహిస్తోంది. గత మూడు రోజుల నుండి కురుస్తున్న
సూపర్ ఎల్నినో పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రతీ వర్షపు నీటి బొట్టును సద్వినియోగం చేసుకొని భూగర్భ జలాలను పెంపొందించేందుకు ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పేర్క
ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు లేక నెర్రెలు బారిన చెరువులతో జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల, మల్యాల, కథలాపూర్, మేడిపల్లి, మెట్పల్లి, కరీంనగర్ జిల్లా గంగాధర, రామడుగు, సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలాలు స్వరా�
ఎస్పారెస్పీ ఇందిరమ్మ వరదకాలువకు నీటిని విడుదల చేయాలని జగిత్యాల జిల్లా మల్యాల మండల రైతుఐక్య వేదిక నాయకులు సోమవారం జగిత్యాల- కరీంనగర్ ప్రధాన రహదారి మల్యాల ఎక్స్రోడ్ వద్ద ధర్నా చేశారు. ఈ
తన రాజకీయ గురువు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోసం ఆంధ్రప్రదేశ్ కు నీళ్లు ఇవ్వడానికి తో అధికంగా సహాయం చేస్తూ, తెలంగాణ రాష్ట్రంలోని పంట భూములను బీడు భూములుగా మార్చడానికి ముఖ్యమంత్రి ర�
వర్షాభావ పరిస్థితులలో మిడ్ మానేరు జలాశయం నుంచి వెంటనే సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మానేరు వారు పరివాహక ప్రాంతాలైన మల్లాపూర్, మాన్వాడ, పొత్తూరు కందికట్కూరు గ్రామాల రైతులు మానేరు (పొత్తూరు) బ్
Padi Kaushik Reddy | లంగాణ రాష్ట్రానికి ఒక రైతే ముఖ్యమంత్రి అయితే ఏవిధంగా ఉంటదనేది చెప్పేందుకు .. ఈ రోజు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ మన దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అతిపెద్దదైన, అద్భుతమైన ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరంను �
ప్రస్తుతం 93.5 మీటర్ల ఎత్తుకుపైగా నీళ్లు ప్రవహిస్తున్నందున కన్నెపల్లి పంప్హౌస్ వద్ద నీటిని ఎత్తిపోయవచ్చని రిటైర్డ్ ఇంజినీర్ లక్ష్మీనారాయణ తెలిపారు.