ఓ పక్క వేసవిలో తాగునీరు అందక ప్రజలు ఇబ్బందిపడుతుంటే.. మరో పక్క అధికారుల నిర్లక్ష్యంతో మిషన్ భగీరథ నీరంతా వృథాగా పోతున్నది. మండలంలోని మల్కీజ్గూడ గ్రామంలో కొనసాగుతున్న రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా జేస�
Thirsty Monkey Stops Bus | మండే ఎండలకు ఒక కోతి దాహంతో అల్లాడిపోయింది. తాగు నీరు కోసం ఏకంగా ఒక బస్సును ఆపింది. దాని దీన పరిస్థితికి ప్రయాణికులు చలించిపోయారు. తమ బాటిల్లోని నీటిని ఆ కోతికి తాగించారు. ఈ వీడియో క్లిప్ సోషల్
కామారెడ్డి పట్టణంలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం న�
నగరంలోని బస్తీలు, కాలనీల్లో తాగునీరందక ప్రజలు అల్లాడుతుంటే జలమండలి అధికారులు మాత్రం అపార్ట్మెంట్లకు నిరంతర నీటి సరఫరా చేస్తున్నారు. పరిమితికి మించి తాగునీటిని అందిస్తూ పెద్దలకు ఇబ్బందులు రాకుండా చూ�
రామగిరి మండలంలోని కల్వచర్ల గ్రామ శివారులో ఉన్న చీమల చెరువుకు సంబంధించిన తూములు కొల్లగొట్టి కొందరు వ్యక్తులు అక్రమంగా చెరువు నీటిని వదులుతున్నారని ఆరోపిస్తూ గ్రామ రైతులు తహసీల్దార్కు సోమవారం ఫిర్యాద
నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి పాలేరు జలాశయానికి విడుదలవుతున్న నీటిని అధికారులు మంగళవారం బంద్ చేశారు. గత డిసెంబర్ 15వ తేదీన ప్రారంభమైన నీటి విడుదల ఇప్పటివరకు కొనసాగింది. సాగర్ నుంచి నీటి విడుదల బం�
మంచిర్యాల జిల్లాలో కల్పతరువులా ఉన్న ‘శ్రీపాద ఎల్లంపల్లి’లో రోజురోజుకూ నీటి నిల్వలు తగ్గిపోతుండగా, కలవరం మొదలైంది. నీటి సరఫరా ఇలాగే కొనసాగితే నెలన్నరలో ప్రాజెక్టు అడుగంటి పోయి, మంచిర్యాలతో పాటు పెద్దపల
రాష్ట్రంలో మేజర్ ఇరిగేషన్ నుండి మైనర్ ఇరిగేషన్ను విడదీసి చెరువులను అభివృద్ధి చేయాలని రైతు కమిషన్ పేర్కొన్నది. ఈ మేరకు ఇప్పటికే కమిషన్ ప్రభుత్వానికి ప్రతిపాదన చేసింది.
ఆ రుగాలం కష్టపడి సాగు చేసిన వరి, మొక్కజొ న్న, వేరుశనగ పంటలు కండ్లముందే వా డుపట్టి ఎండుతుంటే రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హ యాంలో పదేళ్లపాటు రైతుల పంటలకు అవసరమైన సాగునీటిని అంద�
పొట్టకచ్చిన పంటలు ఎండిపోయేలా ఉన్నాయని, ఎస్సారెస్పీ కెనాల్ ద్వారా సాగునీరు విడుదల చేసి ఆదుకోవాలని వీణవంక రైతులు వేడుకున్నారు. లేదంటే రైతుల బతుకులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన చెందారు. ఈ
నీళ్లు లేక ఎండుతున్న పొలాలను చూసి రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. రిజర్వాయర్లో నీరున్నా కాలువలకు విడుదల చేయకపోవడంతో వేలాది ఎకరాల వరి పొలాలు ఎండిపోతున్నాయి.
జలమండలి పరిధిలోని దీర్ఘకాలిక సమస్యలకు బస్తీబాట పుణ్యమాని పరిష్కారం దొరుకుతున్నది. చిన్న చిన్న సమస్యల నుంచి దీర్ఘకాలికంగా తిష్ట వేసిన సమస్యలకు అధికారుల నిర్లక్ష్యంతో ఆగుతూ సాగుతూ మరమ్మతు పనులు జరిగేవ�