రాష్ట్రంలో మేజర్ ఇరిగేషన్ నుండి మైనర్ ఇరిగేషన్ను విడదీసి చెరువులను అభివృద్ధి చేయాలని రైతు కమిషన్ పేర్కొన్నది. ఈ మేరకు ఇప్పటికే కమిషన్ ప్రభుత్వానికి ప్రతిపాదన చేసింది.
ఆ రుగాలం కష్టపడి సాగు చేసిన వరి, మొక్కజొ న్న, వేరుశనగ పంటలు కండ్లముందే వా డుపట్టి ఎండుతుంటే రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హ యాంలో పదేళ్లపాటు రైతుల పంటలకు అవసరమైన సాగునీటిని అంద�
పొట్టకచ్చిన పంటలు ఎండిపోయేలా ఉన్నాయని, ఎస్సారెస్పీ కెనాల్ ద్వారా సాగునీరు విడుదల చేసి ఆదుకోవాలని వీణవంక రైతులు వేడుకున్నారు. లేదంటే రైతుల బతుకులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన చెందారు. ఈ
నీళ్లు లేక ఎండుతున్న పొలాలను చూసి రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. రిజర్వాయర్లో నీరున్నా కాలువలకు విడుదల చేయకపోవడంతో వేలాది ఎకరాల వరి పొలాలు ఎండిపోతున్నాయి.
జలమండలి పరిధిలోని దీర్ఘకాలిక సమస్యలకు బస్తీబాట పుణ్యమాని పరిష్కారం దొరుకుతున్నది. చిన్న చిన్న సమస్యల నుంచి దీర్ఘకాలికంగా తిష్ట వేసిన సమస్యలకు అధికారుల నిర్లక్ష్యంతో ఆగుతూ సాగుతూ మరమ్మతు పనులు జరిగేవ�
భూమి మీద అంతటా గాలి ఉన్నట్టు తాగడానికి నీరు కూడా ఉంటే ఎంత బాగుంటుందో?.. నీటి ఎద్దడిని ఎదుర్కొన్న వారికి ఎప్పుడో ఒక్కప్పుడు ఈ భావన కలిగే ఉంటుంది. దీన్ని నిజం చేస్తూ.. గాలి నుంచి స్వచ్ఛమైన నీటిని సేకరించే అత్�
భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. వాగులు, చెరువుల్లో నీరు లేకపోవడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని చలివాగు, మానేరు వాగులతో పాటు చెరువుల్లోని నీరు పూర్తిగా అ�
డయాబెటిస్ తో బాధపడే వారు గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యంగా ఉంచడానికి, ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడానికి హైడ్రేటెడ్ గా ఉండడం చాలా అవసరం. నీరు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ప్రభావిత�
రంగనాయకసాగర్ ఎల్ఎం-6 కెనాల్ కిలోమీటరున్నర మేరకు కాలువ తవ్వి సాగునీళ్లివ్వకుంటే ఆమరణ దీక్ష చేస్తామ ని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాల రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
రంగనాయకసాగర్ కెనాల్కు నీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు చేపట్టిన ధర్నాకు దిగొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. వెంటనే నీటిని విడుదల చేసింది.
Indore Toxic water kills baby | తల్లికి పాలు పడలేదు. దీంతో పసి బాబుకు ప్యాకెట్ పాలు పడుతున్నారు. పాలు పలుచగా ఉండేందుకు కొంచెం నీరు కలిపారు. అయితే కలుషిత నీరు కలిపిన పాలు తాగడంతో పసి బాలుడు అనారోగ్యంతో మరణించాడు.