ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు లేక నెర్రెలు బారిన చెరువులతో జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల, మల్యాల, కథలాపూర్, మేడిపల్లి, మెట్పల్లి, కరీంనగర్ జిల్లా గంగాధర, రామడుగు, సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలాలు స్వరా�
ఎస్పారెస్పీ ఇందిరమ్మ వరదకాలువకు నీటిని విడుదల చేయాలని జగిత్యాల జిల్లా మల్యాల మండల రైతుఐక్య వేదిక నాయకులు సోమవారం జగిత్యాల- కరీంనగర్ ప్రధాన రహదారి మల్యాల ఎక్స్రోడ్ వద్ద ధర్నా చేశారు. ఈ
తన రాజకీయ గురువు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోసం ఆంధ్రప్రదేశ్ కు నీళ్లు ఇవ్వడానికి తో అధికంగా సహాయం చేస్తూ, తెలంగాణ రాష్ట్రంలోని పంట భూములను బీడు భూములుగా మార్చడానికి ముఖ్యమంత్రి ర�
వర్షాభావ పరిస్థితులలో మిడ్ మానేరు జలాశయం నుంచి వెంటనే సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మానేరు వారు పరివాహక ప్రాంతాలైన మల్లాపూర్, మాన్వాడ, పొత్తూరు కందికట్కూరు గ్రామాల రైతులు మానేరు (పొత్తూరు) బ్
Padi Kaushik Reddy | లంగాణ రాష్ట్రానికి ఒక రైతే ముఖ్యమంత్రి అయితే ఏవిధంగా ఉంటదనేది చెప్పేందుకు .. ఈ రోజు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ మన దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అతిపెద్దదైన, అద్భుతమైన ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరంను �
ప్రస్తుతం 93.5 మీటర్ల ఎత్తుకుపైగా నీళ్లు ప్రవహిస్తున్నందున కన్నెపల్లి పంప్హౌస్ వద్ద నీటిని ఎత్తిపోయవచ్చని రిటైర్డ్ ఇంజినీర్ లక్ష్మీనారాయణ తెలిపారు.
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు, గోదావరి (Godavari) నీటి వినియోగం, బనకచర్ల అనుసంధానంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు (Supreme Court)లో పిటిషన్ వేసింది. దీనిపై సోమవారం జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం విచారణ చే�
Acid in Water Bottle | ఒక మహిళ ఆభరణాల కొనుగోలు కోసం జ్యుయలరీ షాపునకు వెళ్లింది. ఆమె వాటర్ కావాలని అడగటంతో సమీపంలోని షాపు నుంచి వాటర్ బాటిల్ తెప్పించారు. ఆ బాటిల్లోని నీరు తాగిన ఆ మహిళ అది యాసిడ్ అని తెలుసుకుని షాక�
Civic workers water roadside plants in rain | ఒకవైపు భారీగా వర్షం కురుస్తున్నది. మరోవైపు రోడ్డు మధ్యలో డివైడర్ లోపల ఉన్న మొక్కలకు మున్సిపల్ సిబ్బంది ట్యాంకర్ ద్వారా నీరు పోశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ స�
ఇటీవల ఎగువన కురిసిన వర్షాలతో జంట జలాశయాలకు వరద నీరు పోటెత్తింది. దీంతో హిమాయత్సాగర్కు వరద నీరు భారీ స్థాయిలో వచ్చి చేరుతున్నది. హిమాయత్సాగర్ ఫుల్ ట్యాంక్ లెవల్ సామర్థ్యం 1763.50 ఉండగా, ప్రస్తుత నీటి మ�
వ్యాయామం చేస్తున్నప్పుడు శరీరం అధిక శక్తిని వినియోగిస్తుంది. ఈ ప్రక్రియలో శరీర ఉష్ణోగ్రత పెరగడంతో చెమట ద్వారా వేడిని బయటకు పంపించి శరీరం తన ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. అయితే చెమటతోపాటు శరీరంలోని ద్రవ