Drunk Man Beats Son To Death | తాగేందుకు నీరు ఇవ్వని కుమారుడిపై తండ్రి ఆగ్రహించాడు. మద్యం మత్తులో ఉన్న అతడు ఆరేళ్ల కొడుకును కొట్టి చంపాడు. భార్య ఫిర్యాదుతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్పై చేపట్టిన చర్యలలో భాగంగా సింధూ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేసిన భారత్ తాజగా చీనాబ్ నది నుంచి పాక్కు వెళ్లే జలాలకు అడ్డుకట్ట వేసింది. పాకిస్థాన్లోకి ప్ర�
మనిషి జీవన గమనానికి నీరు అమృతం లాంటిది. జీర్ణక్రియ, ఉష్ణోగ్రత క్రమబద్ధీకరణ, కిడ్నీల ఆరోగ్యం ఇలా వివిధ శరీర విధుల్లో నీళ్లు కీలకపాత్ర పోషిస్తాయి. ఇక రోజుకు ఎనిమిది గ్లాసుల నీళ్లు అవసరమని అందరూ సలహా ఇస్తుం�
రాష్ట్రంలో జలవిద్యుత్తు విద్యుత్తు ప్లాంట్లను సాంకేతిక సమస్యలు వేధిస్తున్నాయి. దీంతో విద్యుత్తు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతున్నది. మొత్తం ప్లాట్లలో మరమ్మతులు వర్షాకాలం నాటికి పూర్తవుతాయో లేదో కూడా అధిక
పాకిస్థాన్తో సింధూజలాల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన భారత్.. తాజాగా చీనాబ్ నదిపై ఉన్న బాగ్లిహార్ ఆనకట్ట నుంచి నీటి సరఫరాను నిలిపివేసింది.
మనదేశంలో నదులు చాలావరకు నీళ్లతోపాటు గృహ, పారిశ్రామిక వ్యర్థాలనూ మోసుకెళ్తున్నాయి. ఇవన్నీ చివరికి సముద్రంలో కలిసిపోతాయి. అలా రోజురోజుకూ జలావరణమంతా కాలుష్యమయమై పోతున్నది. ఇది మర్చంట్ నేవీ విశ్రాంత అధిక
నీటి వినియోగంలో భారతదేశంలో ఒకప్పుడు మెట్లబావులు, ఆలయాల కోనేర్లు కీలకపాత్ర పోషించాయి. ఒక్క జలాధారాలుగా మాత్రమే కాకుండా ఇవి సమీప ఆవాసాలను చల్లబరచడం, వర్షపు నీటి నిల్వ విషయంలో, సామాజిక సంబంధాలను బలోపేతం చే
రాష్ట్రంలో ఎండలు గరిష్ఠ స్థాయికి చేరడంతోపాటు నీటి వాడకం భారీగా పెరగడంతో చెరువులు, వాగులు, కుంటలు అడుగంటుతున్నాయి. భారీ జలాశయాల్లో నీటి నిల్వలు ఆవిరైపోతున్నాయి. దీంతో ఈ ప్రభావం భూగర్భ జలాలపై పడుతున్నదని
MLA SANJAY | కోరుట్ల, ఏప్రిల్ 12: చలివేంద్రం ఏర్పాటు అభినందనీయమని, బాటసారుల దాహర్తిని తీర్చేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అన్నారు.
EX MLC JEEVAN REDDY | సారంగాపూర్ : వివిధ ప్రాంతాల నుండి కొండగట్టు అంజన్న స్వామి దేవాలయానికి పాదయాత్రగా వెళ్తున్న ఆంజనేయ స్వాములు మజ్జిగ, పండ్లు, మినరల్ వాటర్ ను మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి శుక్రవారం అందించారు.
KARIMNAGAR | కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 11 : భూగర్భ జలాలు పెంపొందించేందుకు గతంలో అధికారులు చేసిన లక్షల వ్యయం వృథాగా మారుతోంది. భారీ సంఖ్యలో ఇంకుడు గుంతలు నిర్మించిన ఆధికారులు. క్రమేణా వాటి నిర్వహణను గాలికొదిలేశ
నల్లగొండ జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు రూ.100 కోట్లతో వట్టెం రిజర్వాయర్ నుంచి మేడికొండ వాగు ద్వారా డిండికి తరలించి సాగు నీళ్లు ఇవ్వవచ్చని, కానీ కేవలం కాంట్రాక్టర్ల లబ్ధి, కమీషన్ల కోసం ఏదుల రిజర్వాయర్ నుం�
గ్రామంలో ఏర్పడిన నీటి ఎద్దడి ఓ కుటుంబంలో చిచ్చురేపింది. మంచినీళ్లు లేని ఊళ్లో తాను ఉండలేనంటూ ఓ ఇల్లాలు తన భర్తను వదిలి పిల్లలతో పుట్టింటికి వెళ్లిపోయింది.