ఈత సరదా ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. శామీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలోని శామీర్పేట పెద్ద చెరువు కాల్వ వద్ద ఈ ఘటన మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... కూకట్పల్లి ఆల్విన్ కాలనీ ఎల్లమ్మబండ కు చె�
Water To Cheetahs | చిరుత, దాని పిల్లలకు ఒక డ్రైవర్ తాగు నీరు అందించాడు. (Water To Cheetahs) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో అటవీ శాఖ అధికారులు అతడిపై చర్యలు చేపట్టారు. విధుల నుంచి తొలగించారు.
Man Kills Old Woman | ఒక వ్యక్తి తాగునీటి కోసం ఒక ఇంటి తలుపుతట్టాడు. ఇంట్లోకి ప్రవేశించిన అతడు మహిళ ఒంటరిగా ఉన్నట్లు గ్రహించాడు. టీవీ సౌండ్ పెంచి ఆమెను హత్య చేశాడు. ఫుడ్ స్టాల్ స్టార్ట్ చేసేందుకు లక్ష విలువైన ఆమె చ
మంచిర్యాల జిల్లాలో ఇప్పటికే కొంత సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. అటు కడెం ప్రాజెక్టు చివరి ఆయకట్టుగా ఉన్న దండేపల్లి మండలంలోని ముక్కాసిగూడెం, నాగసముద్రం చుట్టు పక్కల గ్రామాల్లో సాగునీరు అందక పంటలు ఎండిపోత
నీళ్లందక పంటలు ఎండిపోవడంతో సిద్దిపేట జిల్లా రంగనాయకసాగర్ ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. రంగనాయక సాగర్ ఎడమ కాల్వలకు నీళ్లు వదలాలని ఎన్నిసార్లు విన్నవించిన అధికారులు పట్టించుకోకపోవడంతో పంటలు ఎ
ఓ ఎండకాలం సాయంత్రం ఆశ్రమానికి ఒక వ్యాపారి వచ్చాడు. తన వ్యాపారం మరింత బాగా జరిగేట్లు, అధిక లాభాలు గడించేట్లు గురువును దీవించమన్నాడు. ఆ మాటల్లో వ్యాపారి అత్యాశాపరుడని తెలుసుకున్నాడు గురువు. అలాగేనని చెప్ప
YELLAREDDYPETA | ఎల్లారెడ్డిపేట, మార్చి 30: గత కొంతకాలంగా ప్రభుత్వ పైలట్ గ్రామం గుండారం లోని పోచమ్మ తండా తాగునీళ్ల కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఉగాది పండుగ రోజు నీళ్లు లేకపోవడంతో పోచమ్మ తండావాసులు డ్రమ్ములు బకెట్లు �
ఈ నెల మార్చి 26న అసెంబ్లీలో సాగునీటి శాఖ పద్దులపై చర్చ సందర్భంగా రెండు అంశాలు వాగ్వివాదాలకు దారితీశాయి. 1.తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత ఉన్నదని సీడబ్ల్యూసీ చెప్పినా కాంట్రాక్టుల కోసం, కమీషన్ల కోసం బ్యారేజ
దేవన్నపేట పంప్హౌస్లో మోటర్లను ఆన్ చేసి నీళ్లొదిలి చేతులు దులుపుకుంటే సరిపోదని, సకాలం లో నీళ్లివ్వకే పంటలు ఎండిపోయాయని, వెం టనే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆగ్ర హ�
భీమిని మండలం మామిడిపల్లి గ్రామస్తులు తాగునీటి కోసం అష్టకష్టాలు పడాల్సి వస్తున్నది. పనులన్నీ వదులుకొని బావులు, వాగుల వెంట పరుగులు తీయాల్సి వస్తున్నది. గ్రామంలో మిషన్ భగీరథ పైపులైన్ ఉండగా, కొన్నిచోట్ల�
KARIMNAGAR BJP | కార్పొరేషన్ మార్చి 28 : కరీంనగర్ తాగునీటి అవసరాల కోసం ఎస్సారెస్పీ నుంచి ఎల్ఎండికి వెంటనే నాలుగు టీఎంసీల నీటిని విడుదల చేయాలని మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు డిమాండ్ చేశారు.
మార్చిలోనే ఎండలు మండుతుండగా, పాతాలగంగ శరవేగంగా భూగర్భానికి పరుగులు తీస్తుంది. ప్రజలు తాగునీటికి సైతం తిప్పలు పడుతుండగా, కరీంనగర్ (Karimnagar) జిల్లాలో నీటి ఎద్దడి తీవ్రస్థాయికి చేరింది. వాణిజ్యపరమైన అవసరాల ప�
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యతాపానికి శరీరంలో ఉన్న నీళ్లు అమాంతం హరించుకుపోతాయి. తగినన్ని నీళ్లు తాగకపోతే డీహైడ్రేషన్ కారణంగా ఆరోగ్యంపై దుష్ప్రభావం పడే ప్రమాదం ఉంటుంది. చాలామందికి నీళ్లు తగ�