గ్రామాల్లో రోజురోజుకూ పచ్చదనం కనుమరుగ వుతున్నది. ప్రజలకు స్వచ్ఛమైన వాతావరణం అందాలనే సదుద్దేశంతో గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతి గ్రామంలోనూ పల్లె ప్రకృతి వనాలను ఏర్పా టు చేసి వాటి ఆలనాపాలన చూసుకున్నది.
గుక్కెడు నీటి కోసం వారం రోజులుగా గోసపడుతున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ముక్దిగుండం మహిళలు రోడ్డెక్కారు. కృష్ణానది కూతవేటు దూరంలో ఉన్
రంగారెడ్డి జిల్లాలో తాగు, సాగునీటికి ముప్పు ముంచుకొస్తుంది. జిల్లాలో భూగర్భజలాలు గణనీయంగా తగ్గిపోవటంతో ఎక్కడికక్కడే బోర్లు ఎండిపోతున్నాయి. జిల్లావ్యాప్తంగా ఇప్పటికే సుమారు 50శాతంకు పైగా బోర్లు ఎండిపో�
ఎస్సారెస్పీ చివరి ఆయకట్టుకు నీరందక రైతులు అల్లాడిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత విమర్శించారు.
ఎస్సారెస్పీ కాల్వలకు నీళ్లు ఇచ్చి ప్రభుత్వం ఎండుతున్న పంటలను కాపాడాలని రైతులు డిమాండ్ చేశారు. ఇప్పటికే దెబ్బతిన్న వరి పంటకు సంబంధించి రైతులకు ఎకరాకు రూ.30వేలు పరిహారం ఇవ్వాలని కోరారు.
ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది ఆచూకీ కనుగొనేందుకు రెస్క్యూ టీం చేపట్టిన ఆపరేషన్కు అక్కడి పరిస్థితులు అడ్డంకిగా మారాయి. ప్రమాదం జరగిన ప్రాంతంలో నీళ్లు ఉబికి వస్తుండటం, బురద ఎక్కువగా ఉం
వేసవిని, నీటి డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని నాగార్జునసాగర్ రిజర్వాయర్ కాలువల నుంచి నీటి విడుదలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఆర్పీఎఫ్ బలగాలను కేఆర్ఎంబీ (కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు) సూచిం�
Water Problem | పోచారం మున్సిపాలిటీ లక్ష్మీనరసింహ కాలనీలో ప్రతిరోజు తాగునీరు వృథా అవుతుంది. వేసవి నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటూ ఉంటే.. ఇక్కడ మాత్రం ప్రతిరోజూ నీటి ట్యాంకు నుంచి గం�