ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది ఆచూకీ కనుగొనేందుకు రెస్క్యూ టీం చేపట్టిన ఆపరేషన్కు అక్కడి పరిస్థితులు అడ్డంకిగా మారాయి. ప్రమాదం జరగిన ప్రాంతంలో నీళ్లు ఉబికి వస్తుండటం, బురద ఎక్కువగా ఉం
వేసవిని, నీటి డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని నాగార్జునసాగర్ రిజర్వాయర్ కాలువల నుంచి నీటి విడుదలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఆర్పీఎఫ్ బలగాలను కేఆర్ఎంబీ (కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు) సూచిం�
Water Problem | పోచారం మున్సిపాలిటీ లక్ష్మీనరసింహ కాలనీలో ప్రతిరోజు తాగునీరు వృథా అవుతుంది. వేసవి నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటూ ఉంటే.. ఇక్కడ మాత్రం ప్రతిరోజూ నీటి ట్యాంకు నుంచి గం�
రోడ్డు అభివృద్ధి ప్రణాళిక తరహాలోనే హైదరాబాద్ నగరంలో వరద నీరు సజావుగా సాగిపోయేలా అభివృద్ధి, నిర్వహణ విస్తరణను నిర్ధారించడానికి నాలాల అభివృద్ధికి మాస్టర్ ప్రణాళిక అవసరమని కమిషనర్ ఇలంబర్తి పేర్కొన్న
జిల్లాలో భూగర్భ జలాలు రోజురోజుకూ పడిపోతున్నాయి. బోర్లు, బావులు నీటి జాడ లేక వట్టిపోతున్నాయి. జనవరి నెలలో సగటున 10 మీటర్ల కిందికి వెళ్లాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఎండకాలం పరిస్థితి ఏంటనే ఆందోళన వ్యక్తమవుతున్నది. �
Water | మాడ్గుల : మండల పరిధిలోని కొర్ర తండా గ్రామంలో ప్రజలు తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది కాలంగా అరకొర నీళ్లు మాత్రమే రావడంతో ఎన్నో క�
Crops | యాసంగి వరిపంటకు సాగు నీటి కష్ణాలు మొదలయ్యాయి. నీళ్లులేక పంటలు ఎండిపోతున్నాయి. ఎస్సారెస్పీ కాలువలో నీరు వారానికి ఒకసారి వస్తుండం.. ఎండిన కాలువ తడవడం వరకే సరిపోతున్నది.
Jaya Bachchan | బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ భార్య, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ జయా బచ్చన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి మృతదేహాలను నదిలో పడేశ�
గతేడాది మాదిరిగానే భూగర్భ జలా లు అడుగంటడంతో ట్యాంకర్లు పెరిగే అవకావం ఉందని, దానికి అనుగుణంగా ట్యాంక ర్ల ద్వారా నీటి సరఫరా చేయడానికి సిద్ధంగా ఉండాలని అధికారులకు వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి సూచించార�
మండల కేంద్రంలోని నల్లచౌట చెరువు నీటిని శిఖం ఆక్రమణదారులు అక్రమంగా దిగువకు విడుదల చేస్తున్నారు. శిఖం భూములను అడ్డూ అదుపు లేకుండా పదుల సంఖ్యలో ఆక్రమించి సాగు చేస్తున్న అక్రమార్కులు ఆ భూముల్లోని పంటల మున�
కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు తెలంగాణ ఇండెంట్ నీరు చేరలేదు. ఆర్డీఎస్ ప్రాజెక్టు పరిధిలో యాసంగిలో సాగు చేసిన పంటలకు నీటి లభ్యత తగ్గడంతో ఈనెల 26న తుంగభద్ర జలాశయం నుంచి 2024-25 ఏడాదికిగానూ 5.896 టీఎంసీల నీటివాట�
పల్లెలకు మిషన్ భగీరథ నీళ్లు బంద్ అయ్యాయి. నాలుగు రోజులుగా నీటి కోసం ప్రజలు, వేతనాల కోసం మిషన్ భగీరథ ఉద్యోగులు తిప్పలు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సంగారెడ్డి జిల్లాలోని నాలుగు నియోజకవర్గా�