Prajwal Revanna: రేప్ కేసులో మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్న జీవితకాల జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అయితే బెంగుళూరు జైలులో ఉంటున్న అతని వద్ద ఫోన్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో జైలు అసిస్టెంట్ సూపర�
Man Abusing Minors | మైనర్లైన బాలబాలికలను ఒక వ్యక్తి లైంగికంగా వేధిస్తున్నాడు. వారి వీడియోలు రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. అతడి మొబైల్ ఫోన్
Viral News | ఒకప్పుడు కొత్త ఫోన్ (Phone), టీవీ (Telivision), ఫర్నీచర్ కొనడం అనేవి ముఖ్యమైన విషయాలు. ఇప్పుడు మాత్రం చాలామంది డబ్బును వస్తువుల కంటే అనుభవాల కోసం ఖర్చు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రయాణాలు, హోటళ్లు (Hotels), రెస్టా�
ప్రజలకు పరిపాలనపరమైన మండల స్థాయి అధికారి అయి ఉండి ఏదైనా సమస్య ఉండి ఫోన్ చేస్తే ఫోన్ ఆయన ఎత్తరు. సరే పని మీద కార్యాలయం కు వస్తే ఫోన్ తో లోపటికి రానివ్వరు. ఇది సామాన్య ప్రజలకు కాదు ఏకంగా సర్పంచ్ నాయకులకే చుక్
Woman Dies By Suicide | మొబైల్ ఫోన్ కొనేందుకు భర్త నిరాకరించాడు. దీంతో భార్య ఆగ్రహం చెందింది. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
భారత రక్షణ రంగంలో కీలకంగా వ్యవహరించే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. తాను వ్యక్తిగత అవసరాలు, రోజువారీ పనుల కోసం ఫోన్లు, ఇంటర్నెట్ను వాడనని, దాని కోసం ఇతర కమ్యూ�
Jail Inmate Threat Mail To Judge | జైలులో ఉన్న ఖైదీ హైకోర్టు న్యాయమూర్తికి బెదిరింపు మెయిల్ పంపాడు. ఆయనను చంపుతానని బెదిరించాడు. పోలీస్ కానిస్టేబుల్ మొబైల్ నుంచి ఈ మెయిల్ పంపాడు. దర్యాప్తు చేసిన పోలీసులు ఆ ఖైదీతోపాటు కా
పప్పు, ఉప్పు దగ్గర నుంచి ఫోన్, ల్యాప్టాప్ వరకు ఇప్పుడు చాలామంది ఆన్లైన్లోనే కొనుగోలు చేస్తున్నారు. ఇదే అదనుగా కొన్ని ఆన్లైన్ డెలివరీ సంస్థలు వివిధ చార్జీల పేరిట వినియోగదారులను దోచేస్తున్నాయి.
కొందరు మధ్యాహ్నం వేళ కునికిపాట్లు పడుతుంటారు. అందులోనూ భోజనం తర్వాత నిద్రలోకి జారుకుంటారు. ఇంట్లోనే కాదు.. ఆఫీస్లో ఉన్నప్పుడూ.. అంతే! మెల్లిగా డెస్క్పైనే ఒరిగిపోతుంటారు. దాంతో.. దేనిమీదా దృష్టి నిలవక.. పన
నిద్రకు ఉపక్రమించే ముందు ఫోన్ను స్క్రోల్ చేసేవారు వారానికి దాదాపు 50 నిమిషాల నిద్రను కోల్పోతారని తాజా పరిశోధన వెల్లడించింది. మెదడు కూడా దెబ్బ తినొచ్చని హెచ్చరించింది.రోజూ స్క్రీన్ టైమ్ వల్ల శరీరంలో�
కొత్త ఏడాదిలోకి రాగానే ఏవో కొన్ని తీర్మానాలు చేసుకునే ఉంటాం! ఇప్పటికే నయా సాల్ వచ్చేసి పది రోజులు దాటింది. కొత్త కట్టుబాట్లు ఎంత వరకు పాటిస్తున్నారో గమనించారా? ముఖ్యంగా ఫోన్ వాడకం తగ్గించాలని బలంగా ని�
హైదరాబాద్లోని మాసబ్ట్యాంక్ వద్ద ఇటీవల ఓ కేసు విచారణలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి నుంచి స్వాధీనం చేసుకున్న ఐఫోన్ను తిరిగి ఇవ్వాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.