Sangareddy | సంగారెడ్డిలో ఆటో కోసం వేచిచూస్తున్న సంతోష్ ఫోన్ను పోలీసులు లాక్కున్నారు. తన ఫోన్ తిరిగివ్వాలని అడిగినకొద్దీ బెదిరింపులు ఎక్కువయ్యాయి. దీంతో మనస్తాపం చెంది దగ్గర్లోని బంక్ నుంచి పెట్రోల్ తెచ�
Direct-To-Mobile | మొబైల్ యూజర్లు సిమ్ కార్డు, ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా వీడియోలను చూసే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానున్నది. సంబంధిత అధునాతన సాంకేతికత ‘డైరెక్ట్ టూ మొబైల్(డీ2ఎం)’ బ్రాడ్కాస్టింగ్ సమీప భవ�
ఇండ్లలో పనిచేస్తూ అన్ని పనుల్లో సాయం చేసే పనిమనుషులు హీరోల కన్నా తక్కువేం కాదు. తన ఇంట్లో అందరికీ వండిపెట్టే కుక్కు ఓ బాలుడు ఏకంగా ఫోన్ను గిఫ్ట్గా ఇచ్చాడు.
Man Shoots Friend | మొబైల్ ఫోన్ దొంగిలించాడన్న అనుమానంతో ఒక వ్యక్తి తన స్నేహితుడిపై కాల్పులు జరిపాడు. (Man Shoots Friend) తీవ్రంగా గాయపడిన అతడు మరణించాడు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Woman Falls | ఒక మహిళ మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్నది. అయితే బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమె చేతిలోని మొబైల్ ఫోన్ను లాక్కొనిపోయారు. ఊహించని ఈ సంఘటనతో ఆ మహిళ ఎగిరి రోడ్డుపై పడ�
చిన్న వయసులో ఫోన్ ఎక్కువగా వాడే పిల్లల్లో భవిష్యత్తులో అసాధారణ రీతిలో మానసిక సమస్యలు తలెత్తుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. అమెరికా సంస్థ సేపియన్ ల్యాబ్స్ వివిధ దేశాల్లో శాంపిళ్లను సేకరించింది
పదో తరగతితోపాటు టీఎస్పీఎస్సీ పరీక్షపత్రాల లీకేజీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హస్తం ఉన్నదని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. బండి సంజయ్ ప�
ఎవరైనా గట్టిగా ఫోన్ మాట్లాడుతుంటే వినే వారికి చాలా చిరాగ్గా ఉంటుంది. అలానే నలుగురిలో ఫోన్ మాట్లాడాలంటే బయటకు వినిపిస్తుందేమో అనే భయమూ కొందరిలో ఉంటుంది. వీటన్నింటికీ సొల్యూషనే తమ మాస్క్ అంటున్నది ఫ్�
Aaftab Poonawala | సహజీవనం చేస్తున్న ప్రియురాలు శ్రద్దా వాకర్ను ఆమె ప్రియుడు ఆఫ్తాబ్ పూనావాలా దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం రేపిన ఈ కేసుకు సంబంధించి సంచలన విషయాలు బయటకొస్తున్న�
సముద్రంలో పోగొట్టుకున్న ఫోన్ ఏడాది తర్వాత పనిచేస్తుందని ఎవరూ ఊహించరు. అయితే హ్యాంప్షైర్కు చెందిన మహిళ 465 రోజుల కిందట సముద్రంలో తన ఐఫోన్ను పోగొట్టుకుని ఇటీవల ఆ ఫోన్ను వర్కింగ్ కండిషన్ల�
Phone Hacked | ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్ సర్వసాధారణమైపోయింది. నెట్ డేటా ఛార్జీలు తక్కువ ధరలు ఉండటంతో ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ను విరివిగా వినియోగిస్తున్నారు. ఇదే సందర్భంలో బ్యాంకులకు వెళ్�
Malkangiri | వారిద్దరికి ఏడాది క్రితం పెండ్లయింది. భార్యపై ప్రేమతో ఓ ఖరీదైన ఫోన్ను కొన్న భర్త.. దానిని ఆమెకు గిఫ్ట్గా ఇచ్చాడు. అయితే దానిని ఈఎంఐలో కొన్నాడని తెలుసుకున్న ఆమె.. భర్త
త్వరలో మూడోతరం వెబ్ టెక్నాలజీ ఇక రోజువారీ పనులు డిజిటల్లోనే! హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 8 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం ఇంట్లో కూర్చొని షాపింగ్ వెబ్సైట్లలో కనిపించే వస్తువులలో మనకు అవసరమైనవాటిని కొను�