ఈ సృష్టిలో ముందు సూర్యుడు ఏర్పడ్డాడని, సూర్యుడు ఏర్పడుతున్నప్పుడు దాని చుట్టు లక్ష్యం లేకుండా తిరుగుతున్న పదార్థం నుంచే భూమి సహా ప్రతి గ్రహం ఏర్పడిందనేది ఇప్పటివరకు శాస్త్రవేత్తలు చెప్తున్న మాట.
నాగార్జున సాగర్ ఎడమ ప్రధాన కాల్వకు అనుసంధానంగా ఉన్న నారెళ్లగూడ మేజర్ పరిధిలోని ఆయకట్టుకు ఒక నాడు సాగు నీటి పారుదల అష్టకష్టంగా ఉండేది. ఫలితంగా మేజర్ పరిధిలోని చివరి భూములు నీటి పారుదలకు నోచుకోక సుమార�
Diabetes ఁ జీవనశైలి మార్పుల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల్లో డయాబెటిస్ ప్రమాదకరమైనది. శరీరంలోని ప్రతి మెకానిజాన్నీ ఇది గాడి తప్పిస్తుంది. దీన్ని అదుపులో పెట్టేందుకు ఆయుర్వేద వైద్యం నుంచి అల్లోపతి వరకు అన్నీ ప్ర�
ఆదిలాబాద్ జిల్లాలో రైతాంగానికి మేలు చేసేలా సాగునీటి రంగానికి రాష్ట్ర సర్కారు అధిక ప్రాధాన్యమిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో వర్షాలు పడితే పంటలు, లేదంటే తంటాలు అనేలా దీనస్థితి ఉండేది. స్వరాష్ట్రంలో అధిక
వారం కిందటి నీళ్లు తాగాలంటేనే.. అవి పాడైపోయి ఉంటాయని చెప్తుం టాం. అలాంటిది 260 కోట్ల ఏండ్ల నాటి నీళ్లు తాగారు శాస్త్రవేత్తలు. ఓ రిసెర్చ్లో భాగంగా కెనడా శాస్త్రవేత్తలు ఒంటారియోలో 1.5 మైళ్ల లోతులో నీళ్లను గుర్
నీటి వనరులు గలగలా పారుతున్నాయి.. ఎవుసం కళకళలాడుతున్నది... ఇదంతా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కృషి ఫలితం! కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని నీటి కరువుతో కొట్టుమిట్టాడుతున్న మెతుకు సీమకు మళ్లీ బత
ప్రభుత్వం రైతులకు అండగా ఉంటూ అనేక పథకాలను అమలు చేస్తున్నదని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం ప్రకటనలో పేర్కొన్నారు. రైతు సుభిక్షమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారన్నారు.
కాళేశ్వర గంగ మన వ్యవసాయ భూముల వైపు సాగుతున్నది.. మన పంట పొలాల్లో సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. కాళేశ్వర ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలతో సిద్దిపేట జిల్లాలోని చెరువులు, కుంటలను మూడేళ్లుగా నింపుతున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లాలో నిర్మించిన రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయి. మల్లన్నసాగర్ (50 టీఎంసీల సామ ర్థ్యం) కాగా, ప్రస్తుతం 15 టీఎంసీలు, రంగనాయక సాగర్ (3 టీఎంసీల సామర్థ్యం)లో ప్�
రంగనాయక సాగర్ లెఫ్ట్ కెనాల్కు నీటిని ఆర్థిక మంత్రి హరీశ్రావు జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, ఎంపీపీ కూర మాణిక్యరెడ్డితో కలిసి మంగళవారం విడుదల చేశారు. గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు.