రైతులు పడుతున్న సాగు నీటి కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వర జలాలతో మెట్టను అభిషేకిస్తున్నది. యాసంగి చివరి పంటకు నీరందించేందుకు చర్యలు తీసుకుంటున్నది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శా�
గట్టు ఎత్తిపోతల పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. 3 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్ బండ్ నిర్మాణం నుంచి మొదలు పైపులైన్, ఇతరత్రా పనులు నాణ్యతతో చేపడుతున్నారు. నల్లమట్టి విషయంలో రాజీ పడకుండా గుత్తేదారు చర
నిత్యం కరువు కాటకాలతో ఉండే పాలేరు నియోజకవర్గం రాష్ట్రం ఏర్పడ్డాక సస్యశ్యామలంగా మారింది. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు సహకారం, అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో 2016లో పాలేరు రిజర్వాయర్పై కూసుమం
నీటి వినియోగం, పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన పెరగాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సు ఖేందర్రెడ్డి సూచించారు. నీటిని పొ దుపుగా వినియోగిస్తూ భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని కోరారు.
నీటి సంక్షోభం తలెత్తకూడదంటే పొదుపుగా నీటి వాడకంతో పాటు శుద్ధి చేసిన నీరు పునర్వియోగం చేయాలని జలమండలి ఎండీ దానకిశోర్ తెలిపారు. ఖైరతాబాద్లోని ప్రధాన కార్యాలయంలో ప్రపంచ నీటి దినోత్సవాన్ని మంగళవారం ఘనం�
నాన్ కమాండ్ ఏరియా ఇక పచ్చబడనున్నది. నీళ్లు లేక పడావుగా మారిన జుక్కల్ నియోజకవర్గంలో పచ్చదనం పరుచుకోనున్నది. నాలుగు మండలాల్లోని 40 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రూ.476.25 కోట్ల వ్యయంత�
సూర్యాపేట మండలంలోని సింగిరెడ్డి పాలెం, తాళ్లఖమ్మంపహాడ్ గ్రామాలకు మూసీ 36వ డిస్ట్రిబ్యూటరీ కాల్వకు అనుసంధానంగా మైనర్ కాల్వ ఉన్నది. గతంలో కాల్వ మీదుగా రోడ్డును వేసే క్రమంలో గూనల లెవల్ను కాంట్రాక్టర్ల�
ఈ సృష్టిలో ముందు సూర్యుడు ఏర్పడ్డాడని, సూర్యుడు ఏర్పడుతున్నప్పుడు దాని చుట్టు లక్ష్యం లేకుండా తిరుగుతున్న పదార్థం నుంచే భూమి సహా ప్రతి గ్రహం ఏర్పడిందనేది ఇప్పటివరకు శాస్త్రవేత్తలు చెప్తున్న మాట.
నాగార్జున సాగర్ ఎడమ ప్రధాన కాల్వకు అనుసంధానంగా ఉన్న నారెళ్లగూడ మేజర్ పరిధిలోని ఆయకట్టుకు ఒక నాడు సాగు నీటి పారుదల అష్టకష్టంగా ఉండేది. ఫలితంగా మేజర్ పరిధిలోని చివరి భూములు నీటి పారుదలకు నోచుకోక సుమార�
Diabetes ఁ జీవనశైలి మార్పుల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల్లో డయాబెటిస్ ప్రమాదకరమైనది. శరీరంలోని ప్రతి మెకానిజాన్నీ ఇది గాడి తప్పిస్తుంది. దీన్ని అదుపులో పెట్టేందుకు ఆయుర్వేద వైద్యం నుంచి అల్లోపతి వరకు అన్నీ ప్ర�