మండలంలోని చిత్తనూర్లో ఎలాంటి అనుమతులు లేకుం డా నిర్మిస్తున్న చిత్తనూర్ ఇథనాల్ కంపెనీని రద్దు చేయాలని కోరుతూ శుక్రవారం మండలంలో ధ ర్నా కార్యక్రమం నిర్వహించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న నీటి వనరులను పొదుపుగా వాడుకుంటూ ఆరుతడి పంటలను సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చునని నీటి, భూమి శిక్షణా, పరిశోధనా సంస్థ(వాలంతరీ) ప్రధాన సంచాలకుడు డాక్టర్ రమేశ్ అన్నారు.
ఎస్సారెస్పీ రెండో దశ ద్వారా సూర్యాపేట జిల్లాలో యాసంగి సాగుకు గోదావరి జలాలను సోమవారం నీటిపారుదల శాఖ అధికారులు జనగాం జిల్లా కొడకండ్ల మండలంలోని బయ్యన్నవాగు నుంచి విడుదల చేశారు.
నిర్మల్ జిల్లాలోని సదర్మాట్ ప్రాజెక్టు ఆయకట్టులో సాగు చేస్తున్న యాసంగి పంటల కోసం ఎస్సారెస్పీ నుంచి ఆదివారం నీటిని విడుదల చేశామని ఏఈఈ మాధురి తెలిపారు.
మండల కేంద్రంలోని పెద్దచెరువు నుంచి ఆయకట్టుకు నీటి విడుదలను ధర్పల్లి జడ్పీటీసీ సభ్యుడు, ఒలింపిక్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బాజిరెడ్డి జగన్.. ఎంపీపీ నల్ల సారికా హన్మంత్రెడ్డితో కలిసి ఆదివారం విడుదల చే�
యాసంగి పంటలకు సంబంధించి లోయర్ మానేరు డ్యాం(ఎల్ఎండీ) నుంచి కాకతీయ కాల్వకు శనివారం అధికారులు నీటిని విడుదల చేశారు. ఈ మేరకు ఈఎన్సీ శంకర్ స్విచ్ఛాన్ చేసి నీటిని దిగువకు పంపించారు.
నాగార్జున సాగర్ నుంచి ఆదివారం విడుదల చేసిన 4,500 క్యూసెక్కుల నీరు పాలేరు రిజర్వాయర్కు బుధవారం చేరింది. ఖమ్మం జిల్లాలోని బోనకల్ మెయిన్ బ్రాంచ్ కెనాల్ కింద ఇంకా వరినాట్లు పూర్తికాకపోవడం, పాలేరు రిజర్వ
స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల మార్పిడి, సాగు విధానాలు, నీరు, రసాయన ఎరువుల వాడకం, మట్టి నిర్వహణ తదితర అంశాలపై రైతులకు శాస్త్రీయ అవగాహన కల్పించేందుకు ఇక్రిశాట్ సంస్థ ప్రత్యేక యాప్ను రూపొంద
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కొండపోచమ్మకు గంగమ్మ తరలిరాగా, రైతాంగానికి ఈయేడు యాసంగి పంట సాగుకు ఢోకాలేకుండా పోయింది. దీంతో దండిగా పంటలు పండుతున్నాయి. లక్షల ఎకరాలకు సరిపడే సాగునీటిని అందించాలనే దృఢ సంక�
ధర్మారం మండలం నంది రిజర్వాయర్ నుంచి లింక్ కాల్వ తవ్వకం చేపట్టి ఎస్సారెస్పీ డి 83/బి కాల్వకు అనుసంధానం చేయడంతో కాళేశ్వర జలాలు అంది త్వరలో వెల్గటూరు మండలంలోని కాల్వ చివరి గ్రామాల రైతుల చిరకాల ఆకాంక్ష నెర�
ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంతోపాటు శరీరానికి అవసరమైన స్థాయిలో నీళ్లు తాగాలి. ఆరో గ్య నిపుణులు సాధారంగా 8 సార్లు 8 ఔన్స్ గ్లాసుల చొప్పున నీళ్లు తాగాలని సిఫారసు చేస్తారు. దీనినే 8x8 సూత్రం అంటారు. అంటే రోజుకు 2 లీ�
ఈ యాసంగిలో రాష్ట్రంలో 23 భారీ ప్రాజెక్టులు, 35 మధ్యతరహా ప్రాజెక్టుల కింద 32.8 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని రాష్ట్రస్థాయి సాగునీటి విడుదల ప్రణాళిక కమిటీ (స్కైవమ్) నిర్ణయించింది. ఈఎన్సీ (జనరల్) మురళీధర�
మానవ శరీరం సక్రమంగా పనిచేయాలంటే నీరు అత్యంత కీలకం. మన శరీరం 70 శాతం నీటితో నిండిఉంటుంది. మన అవయవాలన్నీ సవ్యంగా పనిచేయాలంటే శరీరానికి హైడ్రేషన్ అవసరం.