యాసంగి పంటల సాగుకు నీటి ఢోకా లేదు. ఈ ఏడాది సాధారణానికి మించి వర్షాలు కురవడంతో ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. ఎంజీకేఎల్ఐతో పాటు జూరాల, కోయిల్సాగర్, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టుల నుంచి నీటిని
ఒడిశాలో ఏనుగులు మద్యాన్ని తాగి గాఢ నిద్రలోకి వెళ్లిన ఘటన వెలుగుచూసింది. కియోంజర్ జిల్లా పరిధిలోని అడవిలోకి స్థానిక గ్రామస్థులు వెళ్లారు. అక్కడ దొరికే కొన్ని పూలు, పండ్లతో నాటు సారాను తయారు చేయడానికి ప్
వచ్చే 40 ఏండ్లకు సరిపడా నీటి వనరులను కలిగి ఉన్నామని, 5 ఏండ్ల పాటు కరువు తాండవించినా గ్రేటర్కు నీటి సరఫరా చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని జలమండలి ఎం.డి దాన కిశోర్ పేర్కొన్నారు. శుక్రవారం బేగంపేట్లోన�
కృష్ణా జలాల్లో 40% మేరకు బేసిన్ అవతలికి మళ్లిస్తున్నారని, ఏపీ రాష్ట్ర విభజనకు అదో ప్రధాన కారణమని సీడబ్ల్యూసీ మాజీ సభ్యుడు చేతన్ పండిత్ వెల్లడించారు. నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్డబ్ల్యూడ�
కలుషిత నీరుతాగి కర్ణాటక రాష్ట్రంలోని యాద్గిర్లో ఇద్దరు మృతిచెందిన ఘటన మరువకముందే బెళగావి జిల్లాలో మరొక విషాదం చోటుచేసుకొన్నది. కలుషిత నీరు తాగి 70 ఏండ్ల వృద్ధుడు మృత్యువాతపడ్డాడు. ముదేనూరు గ్రామంలో తా�
శంషాబాద్ పరిధిలో కురిసిన భారీ వర్షానికి శంషాబాద్లోని ఎగ్జిట్ నం.15 అండర్పాస్ మీదుగా వరద నీరు ప్రవహించింది. అటు వైపు ఎవరూ వెళ్లకుండా స్థానిక పోలీసులు రోడ్డుకు అడ్డంగా బారికేడ్లను ఏర్పాటు చేశారు.
ఒకప్పుడు ఫ్లోరైడ్ విషపు నీళ్లే నల్లగొండ ప్రజలకు ఆధారం. తెలియక కొంతకా లం, తప్పక మరికొంత కాలం తాగి ఎన్ని జీవితాలు తెల్లారిపోయినయో. ఎంత దుఃఖం.. పాలకుల నిర్లక్ష్యం మూడు తరాలను బలితీసుకున్నది. ఉమ్మడి నల్లగొండ
ఒకప్పుడు మును‘గోడు’లో నీళ్లే బంగారం. మిషన్ కాకతీయ వల్ల వాననీరు చెరువుల్లో చేరి పాతాళగంగను పైపైకి తీసుకొచ్చింది. నాడు నెర్రెలు బారి కనిపించిన చెలకల్లో నేడు నీళ్లు నిండుగా పోసే బోర్లతో బంగారు పంటలు పండు�
మున్సిపాలిటీలో భారీ వానలు పడుతున్నాయి. వారం రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలతో మున్సిపాలిటీలోని వివిధ చెరువుల్లోకి భారీగా వరద నీరు చేరుతున్నది. దీంతో పలు చెరువులు అలుగు పారుతున్నాయి. కుంట్లూరు చెరువ
అవసరమైన దానికంటే అధికంగా నీళ్లు తీసుకోవడం వల్ల శరీరం ‘ఇన్టాక్సికేషన్'కు గురవుతుంది. అంటే అధిక మోతాదులో తీసుకునే నీళ్లను కిడ్నీలు సమర్థంగా వడపోయలేవు. దీనివల్ల మన శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయ�
గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. ఎగువ ప్రాంతాలైన వికారాబాద్, శంకర్పల్లి, బుల్కాపూర్ మీదుగా వరద ఉధృతి పెరుగుతుండటంతో జలమండలి అధికారులు ఉస్�
అబద్ధంయాదగిరిగుట్ట ఆగ్నేయ దిశలోని రక్షణ గోడ నుంచి నీరు లీక్ అవుతున్నది. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతోనే ఇలా జరిగింది. వాస్తవం దక్షిణ ప్రహరీ నుంచి నీళ్లు లీకేజీ అవుతున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం ల
మధ్యప్రదేశ్లోని బక్స్వహ ప్రాంతంలోని కచ్చర్ గ్రామంలో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ చేతి పంపులో నుంచి నీటితో పాటు మంటలు ఎగిసిపడుతుండటంతో గ్రామస్తులు విస్తుపోతున్నారు.
భూమిపై నీళ్లు ఉండటం వల్లనే ఇన్ని కోట్ల ప్రాణులు జన్మించాయని చెప్తారు. అందుకే నివాసయోగ్యమైన గ్రహాలను వెతికే సమయంలో కూడా ఆయా గ్రహాలపై నీరు ఉండే అవకాశం ఉందా? అనే పరిశోధనలు చేస్తుంటారు శాస్త్రవేత్తలు. అయితే