ఈ ఏడాది వానకాలం సాగుకు భారీ, మధ్యతరహా, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద మొత్తం 39.35 లక్షల ఎకరాలకు నీటిని అందించాలని సాగునీటిపారుదలశాఖ అధికారులు యోచిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రస్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, న
Neeta Patel | గుజరాత్లోని కొండ ప్రాంతాలైన నర్మద, డాంగ్, భరూచ్ జిల్లాల్లో నీటి కష్టాలు చాలా ఎక్కువ. ఎండాకాలం వచ్చిందంటే చుక్కనీటి కోసమూ కటకటే. ప్రభుత్వం నిర్మించిన చెక్డ్యాములు ఉన్నా రకరకాల కారణాలతో అవి శిథి�
సీఎం కేసీఆర్ సహకారంతో బాన్సువాడ నియోజకవర్గంలోని ప్రతి గుంటకూ సాగునీరు, ప్రతినిరుపేదకూ గూడు అందించడమే లక్ష్యమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన బాన్సువాడ పట్టణం పరిధిలోని 2వ వార్డ
అంతరిక్షం గురించి తెలిసినప్పటి నుంచి భూమి వంటి గ్రహాలు ఏమైనా ఉన్నాయా? అనే శోధన జరుగుతూనే ఉంది. ఒక వేళ ఉంటే ఆ గ్రహాలపై నీరు ఉందా? అనేది మరో అంతుచిక్కని ప్రశ్న. ఎందుకంటే నీరు ఉంటేనే ఆయా గ్రహాలపై జీవం ఉండే అవక�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతితో రూపురేఖలు మారిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా క�
రాష్ట్రంలో గత ఏడేండ్లలో భూగర్భ జలాలు 106 శాతం మేర పెరిగాయని తెలంగాణ స్టేట్ గ్రౌండ్వాటర్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. భూగర్భ జలమట్టం 4.26 మీటర్ల మేర పెరిగినట్టు తెలిపింది. రాష్ట్ర సాగునీటిపారుదలశాఖ ప్�
సూర్యాపేట, నల్లగొండ జిల్లాల పరిధిలో సుమారు 40 వేల ఎకరాలకు సాగునీరందించే మూసీ ప్రాజెక్టు సొంత రాష్ట్రంలో మహర్దశను సంతరించుకున్నది. ఆయకట్టు రైతాంగానికి సంతోషాల పంటలు పంచుతున్నది. మూసీ ప్రాజెక్టును ఉమ్మడి
Drinking Water | మంచి నీళ్లు ఎంత తాగితే అంత మంచిదనీ దానివల్ల చాలా అనారోగ్యాల నుంచి బయటపడవచ్చనీ మనకు తెలుసు. కానీ, మోతాదుకు మించి నీళ్లు తాగడం అన్నది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఓవర్హైడ్రేషన్ వల్ల శరీరం రకరకా
మూత్రపిండాలు.. శరీరంలో అత్యంత ప్రధానమైనవి. వెన్నెముకకు రెండువైపులా.. పక్కటెముకల కిందిభాగంలో అమరి ఉంటాయి. తీవ్రంగా గాయపడటం, దీర్ఘకాలిక వ్యాధులు తదితర కారణాల వల్ల కిడ్నీ సమస్యలు వస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారం,
అత్యంత దారుణంగా దేశాన్ని ప్రేమించే పరమ భయంకరమైన దేశభక్తి కలిగిన.. సబ్కా సాథ్, సబ్కా వికాస్ నినాదంతో ఊదరగొట్టే.. అందరి కండ్ల ముందు అచ్ఛే దిన్ రంగుల కలలు చూపించే బీజేపీ దేశాన్ని మహాద్భుతంగా పరిపాలించే
వేసవిలో అంతరాయం లేకుండా గ్రామాలకు తాగునీరు సరఫరా జరిగేలా అధికారులు చర్య లు తీసుకోవాలని మిషన్ భగీరథ ఈఎన్సీ సీ కృపాకర్రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో తాగునీటి సరఫరాపై సోమవారం ఆయన హైదరాబాద్ ఎర్రమంజిల్�
ప్రతి నీటి చుక్కను నిల్వ చేసి భూగర్భ జలాలు పెంపొందించేందుకు ప్రభుత్వం చెక్డ్యాంలు నిర్మిస్తున్నది. ఇందులో భాగంగా కర్ణాటక సరిహద్దులోని బుచినెల్లి శివారులో నారింజ వాగుపై భారీ చెక్డ్యాం నిర్మాణానికి �